రెండు దశాబ్దాలుగా వ్యవసాయ సహకారం సంఘాలకు ఎనలేని సేవలందించి, సహకార సంఘాలకు వన్నె తెచ్చిన కొండూరి రవీందర్ రావు సహకార సంఘాల లెజెండ్ అని తంగళ్లపల్లి మండల మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం.. తోం.. అయ్యప్ప దింతన తోం.. తోం.. స్వామియే అయ్యప్ప.. శరణమప్ప అయ్యప్ప.. అంటూ దీక్షా పరులు �
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (అపెక్స్ బ్యాంక్) అధ్యక్షుడుగా పదవీ విరమణ చేసిన కొండూరి రవీందర్ రావును వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఘనంగా సన్మానించారు.
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను డీసీపీ రాంరెడ్డి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడారు. జిల్లా ప్రజలు న్యూ ఇయర్ వ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం మొదటిసారి జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 జిల్లా శాఖ డిమాండ్ చే�
జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే H-143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో తెలంగాణ ఆనంద్ గురుస్వామి ఆధ్వర్యంలో 108 మంది కన్నె స్వాములతో, 108 కళశాలతో పడిపూజా కార్యక్రమం నిర్వహించారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడించారు. హుండీ ద్వారా రూ.95657 నగదు, మిశ్రమ వెండి, రాగి సమకూరినట్లు ఆయన �
మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీణవంకలో సర్పంచ్ దాసారపు సరోజన, లస్మక్కపల్లి�
పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు స్వర్గం మల్లేశం పద్మశాలీల సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ విభాగం అధ్యక్షులు వాసాల రమేష్, తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ
లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇటీవల హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో శివం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రణాళిక �
హన్మాన్ విగ్రహం నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర వరకు రూ.99 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సమ్మక్క జతారలోగా పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అధికారులను ఆదేశించారు.