మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్లోని వన్ ప్రైవేట్ దవాఖానలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన రైతు చికిత్స పొందుతుండగా, అతడిని పరామర్శించేందుకు బుధవారం మం�
చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు, ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ముంపునకు గురై ఎఫ్టీఎల్కు దూరంగా ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఒక సీజన్ వ్యవసాయం చేసుకుంటూ పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేసేలా సహకరించాలని రామక్రిష్ణకాలనీ గ్రామ రైతులు తహసీల్దార్ కర్ర శ్రీనివా�
నాలుగు దశాబ్దాల పాటు విప్లవ కారుడిగా, ఉద్యమ నేతగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బుధవారం ఇంటర్మీడియట్ ర
వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో ధాన్యం కొన�
Bandi Sanjay | తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని అంటున్నాడని, అతడిని క్రిమినల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. రెండున్నరేళ్లుగా సీజన్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ఇప్పుడా అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరి కోసి నె�
గంగాధర ఇన్చార్జ్ సబ్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న మంద కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత ఏడాది పెద్దపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా ఇన్చార్జి సబ్ రిజిస�
పెద్దపల్లి జిల్లా టీన్జీవో జిల్లా అధ్యక్షుడుగా బొంకూరి శంకర్ వరసగా నాలుగు సార్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో సంఘం ఎన్నికలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర
కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�
అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట వియోచన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాలలో �
కరీంనగర్ పీఎంజే నగల దుకాణంలో జరిగిన దోపిడీ కేసు ఉత్కంఠ రేపుతున్నది. బుగ్గారం మండలం మద్దునూర్ వద్ద లభ్యమైన ఓ మొబైల్ ఫోన్ పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తున్నది. గ్రామ శివారులోని ల�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, చట్టం కేంద్రమంత్రికి చుట్టమా.? సామాన్య ప్రజలకు ఒక న్యాయం, కేంద్రమంత్రికి ఒక న్యాయమ�