పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగులోని చెక్ డ్యాం శనివారం తెల్లవారుజాము వరకు కూలి ఉంది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైత�
విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని పారువెల్ల గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు తీగల మోహన్ రెడ్డి అన్నారు. పారువెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శనివారం ఆయన వాటర్ ప్యూరిఫైర్ బ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో భిక్షా కార్యక్రమం ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తైంది. దీంతో ఇక్కడ ఈసారి ఆల�
హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ. శిఖర యంత్ర ప్రతిష్ట, శాంతి కల్యాణం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం హనుమాన్ నామంతో గ్రామం మార్మో�
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో యూనిటీ మార్చ్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహనీయుల చిత్రపటాలకు పూలమ
ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ అనుమతించడం సరికాదని, ఇది కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో భారాస నాయకులతో కలిసి ఆమె మ
వీర్నపల్లి మండలం సీతారంనాయక్ తండాకు చెందిన భూక్యా రాంరెడ్డి (ఐపీఎస్) పెద్దపల్లి డీసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా పనిచేస్తున్న రాంరెడ్డిని పెద్దపల్లికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్�
ప్రస్తుతం సమాజంలో ఉద్యోగాలు బాగానే ఉన్నాయని, అవకాశాలు చాలా వస్తాయని, వాటిని అందుకునే విధంగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ను సొంతం చేసుకోవచ్చని ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, పెద్దపల్లి మాజీ ఎ�
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జన జ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు.
సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు.
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిస
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, ని