విధి నిర్వహణలో భాగంగా గత 44 సంవత్సరాలుగా కత్తెరమల్ల కనుకయ్య విద్యార్థులకు చేసిన సేవలు అమోఘమని షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నాగుళేశ్వర్రావు అన్నారు.
మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వ్యాపారులతో బల్దియా కార్యాలయంలో సమావేశమై దిశా నిర్దేశం చేసింది.
ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమ�
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ఉత్సాహకంగా సాగింది. మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి నర్సింగాపూర్ వరకు ఉదయం 7 గంటలకు ని�
తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
న్యాయ చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని, కావున చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ అన్నారు. గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ ఉ�
పెగడపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రెండేళ్ల పాటు విధులు నిర్వహించి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి బదిలీ అయిన శ్రీనివాస్రెడ్డికి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆత్మీయ సన్మానం నిర్వహ�
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సర్దార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి అదనపు �
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కోహెడ వెళ్లే రహదారి బ్రిడ్జిపై ఇదివరకు భారీగా ఎల్లమ్మ వాగు పొంగి పర్లడంతో రెండు రోజులు వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి శుక్రవారం కొంత తగ్గడంతో బాట
రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్(https://registration.telangana.gov.in) పనిచేయక పోవడంతో క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ కార్యాలంలో నిరీక్షిస్తున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్స్ కోసం, ఇతర అవసరాల కోసం రిజిస్ట్రే�
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్కు భార్య
మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై, ఇంటి వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు వర�
ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.