స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కనుల పండువలా జరిగాయి. ఊరూవాడా పతాకావిష్కరణలు చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లో అధికారిక సంబురాలు అ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా దిశగా కదులుతున్నదని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక
రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ను అదనపు ఎస్పీ చంద్రయ్య అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డీ చంద్రయ్యకు భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియ�
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్సై ఆర్ సాయి కృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పోలీస
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఆయా అధికారులు నిర్వాహకులు జాతీయ జెండాను ఆవిష్కరించా
పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయం, పెద్దపల్లి , అప్పన్నపేట సింగిల్ విండో కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వ
Nanded tirupati Train | ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా కరీంనగర్ మీదుగా వెళ్లే నాందేడ్-తిరుపతి ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు.
Auto Overturn | మన్నెంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు అదే గ్రామానికి చెందిన ఆటోలో రోజు తిమ్మాపూర్లోని ఓ ప్రయివేట్ పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమ
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ, సభ్యత �
సైదాపూర్ మండలంలోని వెన్నెంపల్లి సహకార సంఘానికి బుధవారం 450 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం సుమారు 4 గంటలనుండి క్యూ కట్టారు. యూరియా కొరత తో రైతున్నలు ఉదయం నుండే లైన్ కట్టారు.
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయనికి గ్రామానికి చెందిన అంకం పద్మ -జనార్ధన్ దంపతులు రూ.50116 నగదును గురువారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగరాజు రమేష్ కు అందజేయగా
వర్షాలు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు.. ఒక్కోసారి రాత్రి వరకూ నిరీక్షిస్తున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా ముచ్చటిస్తూ, వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవర�