‘ఊరిలో ఉన్న మూడెకరాల భూమి చెరువులో మునిగింది. డ్యాము కట్ట కింద నాటి ప్రభుత్వం మూడు గుంటల భూమి, ఉద్యోగమిచ్చింది. అనారోగ్యంతో నౌకరి చేయలే. ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకున్న. ఇప్పుడు నా కొడుకు ఎదిగిండు. నా నౌకరి
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట�
యూరియా కోసం ఇంకా అదే గోస కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం ఏటాన్న పోదాం అనుకుంటే యూరియా బస్తాలు రావడంతో మానకొండూర్ మండలం దేవంపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకారం సంఘం ముందు గేటు తీయకముందే లైన్లలో నిలబడాల్సిన పర
కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవి సీనియర్లకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి కేటాయించారంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ఆదివారం ఆందోళనకు దిగ�
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తిమ్మాపూర్ మండలం యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో సంఘం మండల అధ్యక్షుడు ఆవుల మల్లేష్ యాదవ్ అధ్యక్షతన సమావే�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు మక్కపెల్లి రాజమల్లు యాదవ్ మహానంది పురస్కారాన్ని అందుకున్నాడు. రాజమల్లు ప్రస్తుతం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో మల్లిక�
: బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్లోని పద్మశాలి భవన్లో బీసీ మేధావుల సభ నిర్వహించనున్నట్టు సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ప్రకటించ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా, రూ.8.20 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర�
కరీనంగర్ జిల్లా సైదాపూర్ (Saidapur) మండలంలో వర్షం దంచికొట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సైదాపూర్ న్యాల చెరువు, ఆకునూర్ చెరువు, వెంకేపల్లి తు�
రైతుల గోస వర్ణనాతీతంగా ఉన్నది. ఎక్కడ చూసినా వ్యథే కనిపిస్తున్నది. నెలలు గడిచినా యూరియా దొరక్క ఆగమవుతూనే ఉన్నారు. రోజుల కొద్దీ తిరిగినా.. గంటల పాటు బారులు తీరినా ఒక్క బస్తా కూడా దొరక్క ఆగ్రహం వ్యక్తం చేస్త�
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమార్కులు ఎక్కడివారక్కడే దోచుకుంటున్నారు. పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఉద్దేశంతో అధికారులు ఇసుక, మట్టి విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.