మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడు గుండ్లపల్లి గ్రామానికి చెందిన వంగాల మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి ర�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేకులు కోసి, సీట్లు పంచిపెట్టారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు బుధ
షన్ దారులకు మరోసారి మూడు నెలల బియ్యం ముందుగానే ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ కొండం కనకయ్య తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కళావతితో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయానికి ఇటీవలే స్వామివారికి నైవేద్యాలు, వచ్చిన అతిథుల కోసం చేయాల్సిన ఆహార పదార్థాలు వండేందుకు రెగ్యులర్ ఉద్యోగిని అన్ని పరీక్షలు నిర్వహించి హైదరాబాదులో నియామక పత్ర�
చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి అన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా-రాస్తారోకో నిర్వహించారు.
కోడిగుడ్లతో కూర బగారా అన్నం వండుకొని మరి కడుపునిండా తిని దొంగతనానికి పాల్పడిన సంఘటన వేములవాడ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. ఆషాఢ మాసం కావడంతో భక్తుల రద్దీ అంతంత గానే ఉండగా జాతర గ్రౌండ్ లో పలు దుకాణాలు �
Karimnagar | కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ కలకలం రేపింది. పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ ఘటన జరిగిన రెండు నెలలు గడవకముందే, అదే తరహాలో మరో ఇంట్లో దోపిడీ జరిగింది.
పెద్దపల్లి జిల్లాలో ప్రధాన శాఖలకు అధికారులు కరువయ్యారు. జిల్లాలోని అనేక కీలక శాఖలు ఖాళీగానే దర్శనమిస్తుండగా, ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాలన పడకేస్తున్నది. ఉన్నతాధికారులు లేక ఫైళ్లు పే�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన రైతు సదస్సు సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్త�
అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టులు మరోసారి గళమెత్తారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా బీడీలు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది.