పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి షష్టి(జన్మదినోత్సవ)రోజున వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలత
ఆరు నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను బడిలో తప్పనిసరిగా చేర్పించాలని మండల విద్యాధికారి (ఎంఈవో) పావని అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలో బడి బయట పిల్లల సర్వేలో భాగంగా శ్రీ సాయి క్లే బ్రిక్స్, మణిక
దక్షిణ మధ్య రైల్వే లోని కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ సెక్షన్ లోని కొలనూరు రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే ఉన్నతాధికారులకు బుధవారం వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్ జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగంలో పదో తరగతి జవాబు పత్రాల విక్రయ బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మొదట అక్టోబర్ 15న ‘టెన్త్ పేపర్స్ అమ్ముకున్నరు?’
చెక్డ్యాం ధ్వంసమైన ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్నదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఎలా నష్టం జరిగిందో తెలుస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. �
అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ర్టీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంల�
జగిత్యాల జిల్లా కేంద్రంలో (అంబేద్కర్ కూడలి) తహసీల్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జీవో నం 46 ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం బీసీ నాయకుడు చింతల గంగాధర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ లో జరగబోయే సర్పంచి ఎన్ని�
కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రంగాల్లో నట్టేట ముంచుతోందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ -శ్రమ్ పోర్టల్లో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు పేర్లు నమోదు చేసుకోని ప్రభుత్వం అందించే వివిధ సామాజిక భద్రత పథకాలు పొందాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహిం
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోనే జిల్లా ప్రధాన న్యాయస్థాన నూతన భవనము నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారం లో వచ్చాక ఎమ్మెల్యే విజయరమణరావు మాట మార్చారని న్యాయవాదులు ధ్వజమెతారు.