బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లును ప్రభుత్వం ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జగిత్యాలకు చెందిన శ్రీ పావని వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారి మణ�
గురుమామిడి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ వద్దకు బయలుదేరి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలతో మొక్క�
భార్య మరణాన్ని తట్టుకోలేక కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ది జయశంకర్భూపాలపల్లి. పదేండ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట
రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత యుద్ధ సమయంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది
టీజీఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో రోడ్డు సేఫ్టీ పై గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నిబంధనలన�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ
గంగాధర మండలం మంగపేట గ్రామ శివారులో జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై రైల్వే గేటు పడడంతో పేషంటుతో కరీంనగర్ ఆసుపత్రికి వెళుతున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకు పోయింది.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసి
అక్రమార్జనకు పాల్పడుతూ ఒక బెల్లం వ్యాపారి నుంచి తరచూ లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. వన్టౌన్ సీఐ రామచంద్రరావు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్తో వివాహమై�