ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళపై ఎస్సై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
‘గ్రామంలో 10 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయా లేక బడి పూర్తిగా మూతబడిందని, వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే జూన్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడతా’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లంబ
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామానికి చెందిన బోల్లి లింగయ్య లచ్చవ్వకు చెందిన ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా బూడిద పాలు �
కరీంనగర్ నగర వ్యాప్తంగా ప్రతీ డివిజన్ లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 28వ డివిజన్ కిసాన్ నగర్ లో రూ.25 లక్షల నిధులతో చేపడుతు�
కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహరావు పశు వైద్య కళాశాల, వెటర్నరీ యూనివర్సిటీ లో వెటర్నరీ ఫిజియాలజీ విభాగాధిపతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రాధాకృష్ణ పులి కంటి మీరట్లోని ఐఐఎంటీ యూనివర్సిటీలో నిర్వహించిన వైకాన్-
వాగేశ్వరీ డిగ్రీ , పీజీ కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ అకాడమిక్ వేడుకలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. విద్య, క్రీడలతో పాటు ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళారత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు, కేవలం రెండు గ్�
మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో శనివారం ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేస�
విద్యార్థులను అభ్యాస ప్రక్రియలో కేంద్రంగా ఉంచుతూ, అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో “ఎకోస్ ఆఫ్ ట్రైబ్స్” అనే థీమ్తో హెరిటేజ్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని లోయర్ సెకండరీ, హైస్కూల్