బీఆర్ఎస్ జోరు పెంచింది. ఓవైపు ప్రజల పక్షాన సర్కారుపై పోరు సాగిస్తూనే.. మరో వైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నద�
మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలను పెంచాలని మధ్యాహ్న కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం హెల్పర్స్, వరర్స్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి �
రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, వారిపై వెంటనే వేసదింపులు ఆపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు
పదవీ విరమణ పొందిన హెచ్ఎం పులి అశోక్డ్డి సేవలు అభినందనీయమని డీఈవో ఎన్ ప్రశాంత్రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం పులి అశోక్ రెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందగా మ
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామంలో సీసీ రోడ్ల పనులను సర్పంచ్ సన్నిల్ల కవిత, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మంగళవారం ప్రారంభించారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వీ ఆంజనేయరావు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు.
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులు, �
జగిత్యాల పట్టణంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమలు, ఈగల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని 50వ వార్డు కౌన్సిలర్ ములస్తం లావణ్య మహే
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి, నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, చుక్కలు తప్పిపోయిన వారిని రెండు రోజుల్లో గుర్తించి చుక్కల మందు వేయాలని కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్యశాఖ �
రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
వానా కాలం ప్రారంభమై 15 రోజులు గడిచినా చినుకు రాక నేల చిత్తడిగాక రైతులు దిగాలుగా చూస్తుండగా పిల్లలు దేవుల్లతో సమానమని వారి చేతైనా కప్పతల్లి ఆట ఆడిద్దామనుకున్నారో ఏమో వారి ఆటతో గ్రామస్తులు ముచ్చటపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా తీసుకువచ్చిన యూరియా యాప్ తో తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారని, యాప్ పేరుతో యూరియా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురిచేస్తోందని చ�