చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
చినుకు పడితే చాలు గన్నేరువరం మండలకేంద్రంలోని అంతర్గత రోడ్లు అద్వాన్నంగా మారుతున్నాయి. వాహన రద్దీతో రోడ్ల పై గుంతలు ఏర్పడి కుంటలను తలపిస్తున్నాయి. మండలకేంద్రం నుండి పారువెల్ల, ఖాసీంపేట గ్రామాలకు వెళ్లే
మినీ సిరిసిల్లగా పేరు పొందిన గర్శకుర్తిలో చేనేత కార్మికులు మళ్లీ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని విదేశాలకు, ముంబై, భీవండి వంటి ప్రాంతాలకు వెళ�
కరీంనగర్కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి త�
KTR | నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టార�
బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన చెల్పూరి విష్ణుమాచారిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ప్రకటనలో తెలిపారు.
బోనాలపల్లెకు తూటా గండం పొంచి ఉన్నది. ఎప్పుడు ఎటు నుంచి బుల్లెట్ వచ్చి తాకుతుందోననే భయం వెంటాడుతున్నది. పల్లెకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఫైరింగ్ రేంజ్లో కొన్నాళ్లుగా పోలీసులకు ఫైరింగ్ శిక్ష�
తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారికి పట్టం కట్టేందుకే 'ఆల్ఫోర్స్ ఆటెంప్ట్ -2025 ప్రత్యేక పరీక్ష నిర్వహించినట్లు ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
సర్వీస్ రోడ్డు వేయడానికి, బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లి గ్రామంకు నేషనల్ హైవే 563 రోడ్డు వెడల్పులో భాగ�
కరీంనగర్లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే �
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ఇవ్వాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూ�
సినీనటి కృతిశెట్టి జన్మదిన పురస్కరించుకొని కృతి శెట్టి ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మెగా నరేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పేదలకు పండ్ల పంపిణీ చేశారు. అలాగే అవసర�