ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహక�
నిన్నటి దాకా చెత్తాచెదారం, వర్షపునీటి గుంతలు, అడుగేస్తే బురదలోకి కూరుకుపోయిన కలెక్టరేట్ పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ తన కరీంనగర్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ శాఖల అధికార
గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాలలోని తహసీల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీఎస్ రాజు, చిట్ల గంగాధర్, అక్కినపల�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు అల్లకల్లోలం అవుతున్నారు. వాన తగ్గినప్పటికీ పొలంలో నీళ్లు వరద తగ్గకపోవడంతో పొలాలన్నీ వరదలో మగ్గిపోతున్నాయి. మరో ఒకటి రెండు రోజులు ఇలానే ఉంటే చేతికి వచ్చిన పంట వరి గొలుస
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో కొలువై ఉన్న దేవునిపల్లి శ్రీలక్ష్మినృసింహ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం అశేష భక్తజనసందోహం మధ్య కమనీయంగా జరిగింది. ప్రతీయేటా కార్తీక మాసంలో ఆనవాయితీగా వచ్చే ఈ జాతర �
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ఇద్ద�
ఐదు రోజులుగా మండలంలోని ఓ రైస్మిల్లులో ధాన్యం దింపుకోకపోవడంతో చిరెత్తుకొచ్చిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వరిధాన్యం లోడుతో ఉన్న లారీని తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై ఉంచి సోమవారం నిరసనకు
భద్రాద్రి జిల్లాలోని మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. ప్రభుత్వ మద్దతులో భాగంగానే పోలీసుల సమక్షంలో దాడి �