వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శనివారం ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, జెండా ఊపి కవాతు ప్రారంభించారు. కాగా సుమారు 60 మంది పోలీసులు గ్రామం శివా
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హైదరాబాదులోని వారి నివాసంలో సురవరం సుధాకర్ రెడ్డి సతీ�
శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
యూరియా కొరత తీవ్రమవుతున్నది. రోజుల తరబడి తిరిగినా ఒక్క బ్యాగు దొరకడం గగనమే అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. దొరకక దొరకక ఒక్క బ్యాగు దొరికితే అది ఏ మూలకూ సరిపోయే పరిస�
తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను గ్రామ ప్రత్యేక అధికారి జే సురేందర్ శుక్రవారం సన్మానించారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి పండగలను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్ కు చెందిన సభ్యుల ఆధ్వర్యంలో ఆచార్య ప్రబోధానంద యోగిశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భ
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ నేతలు, మహిళా సంఘాల సభ్యుల ధాన్యం కొనుగోళ్ల కమీషన్ మాత్రం ఇప్పించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్నగర్ హరిహరక్షేత్రంలో మాస శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివాలయంలో గణపతి, శివలింగానికి ఫల పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు
రామగుండం నగర పాలక సంస్థలో విద్యుత్ వినియోగం దుబారా అవుతోంది. వీధి దీపాల నిర్వహణ గాడి తప్పుతోంది. వివిధ డివిజన్లలో పగటి పూట దీపాలు వెలిగి రాత్రి పూట వెలగక అంధకారం నెలకొంటోంది. గత మూడు రోజులుగా నగర పాలక సంస�
సైదాపూర్ మండలకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద దేశం లో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ నెల 24 న వరంగల్లో నిర్వహించే సభ పోస్టర్ను ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక, వివిద ప్రజా సంఘాల ఆధ్వ�
గంగాధర మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలి దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలు ఈనెల 16వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాల�
కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే తప్ప వాటి సంరక్షణ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వెల�
NPDCL | విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను నిర్వాహకులు నిర్దేశించిన విధంగా సరిచేసుకోనట్లయితే తొలగించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎస్ఈలను ఆదేశించారు.
యూరియా (Urea) కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లారకముందే సహకార సంఘాల ఎదుట భారీగా క్యూలైన్లు కడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని సహకార సంఘానికి 230 బస్తాల యూరియా వచ్చింది.