కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకు�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హోరాహోరి �
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో మొదటి విడత గురువారం జరగగా వేములవాడ పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యాన్ని తలపించాయి. దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహిం
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పురుషుల పొదుపు సమితి సభ్యుడు మొలుగూరి లోకేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా ఆ కుటుంబానికి రూ.52 వేల సమితి అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిశాల శ్ర�
పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎంపీడీవో మెరుగు శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డుమెంబర�
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న గురుప్రసాద్ బిరదర్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా
బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో చర్చించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుంద
జగిత్యాల పట్టణాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 21వ వార్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డులో చెరువు కట్ట పోచమ్మ ఆలయం దగ్గర రూ.4 లక్షల తో సీసీ రో�
బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామశివారులో మద్దునూర్ కు చెందిన గొల్లపెల్లి జగ్గయ్యకు చెందిన ద్విచక్రవాహనం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రన్నింగ్లోనే మంటలు చెలరేగి నిప్పులు చిమ్ముతూ కాలిబుగ్గిపాలై�
జాతకంలో యోగం ఉంటే ఎవరు ఆపలేరని అవకాశం తన్నుకుంటూ వస్తుందని శృంగేరి శారదపీఠం ఆస్థాన పండితులు, ప్రవచకులు, డాక్టర్. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.
తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచిగా గెలిపిస్తే ఆ గ్రామానికి ఉచితంగా తన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ హామీ ఇచ్చ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిలో జిల్లా చెక్ పోస్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులు బుధవారం త
ప్రతీ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు మూలాధారమని, అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జే శ్రీనివాసరావు అన్నారు.
ఈనెల 14న ధర్మారం మండలంలో రెండో విడత నిర్వహించే పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన �
పంచాయతీ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎజ్జ రాజయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించ�