చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే రాజిరెడ్డి విద్యార్థులు, కళాశాల కోసం చేసిన సేవలు ఆదర్శనీయమని అధ్యాపకులు కొనియాడారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
వాటర్ ఫౌంటెన్లు, వాకింగ్ట్రాక్లు, బోటింగ్, గ్రీనరీ, 40 అడుగుల భారీ శివుడి విగ్రహం ఏర్పాటుతో భక్తులకు మరింత ఆహ్లాదం పంచుతూ వేములవాడ రాజన్న గుడి చెరువు కట్టపై బండ్పార్క్ అందుబాటులోకి రానున్నది. బీఆర్�
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరదనీటితో నుండి చెరువును తలపిస్తోంది. సోమవారం రాత్రి కురిసిన కళాశాలకు రెండు వైపులా ఉన్న రహదారుల నుండి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతంగా ఉన్న కళాశాల మైదా�
రీం'నగరం'లోని వావిలాలపల్లె హనుమాన్ దేవాలయం సమీపంలో జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా స్థానికులు వావిలాలపల్లికి చెందిన కిరణ్కుమార్ ద్వారా బ్లూ క్రాస్ అధికారులకు సమాచారమిచ్చారు.
చొప్పదండి నియోజకవర్గం లో రైతులు సాగుచేసిన పంటలు తాగునీరు అందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించి కాలేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు, వరద కాలువకు నీటిని విడుదల చేయాలని మా�
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కార కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన ధర్నా పోస్టర్ ను గన్నేరువరం మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు మంగళవారం ఆవిష్కరించ�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ కు అప్పగించేందుకు ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో
ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బూర్ల చంద్రశేఖర్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజన్న సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వ�
సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పోరుబాట పట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఉద్యోగ, ఉపాధ్యాయు�
కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ ఎన్నికకు నగరంలోని పద్మనగర్ లో గల యూనియన్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి మహమ్మద్ జలాలోద్దీన్ అభ్యర్థుల నుంచి నా