గంజాయితో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్ధన్రెడ్డి అనే యువకుడు లార�
PM Modi | నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనా రంగంలో భారత�
తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్లో కేసీఆర్ దీక్షా దివాస్ని ఎన
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆధ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మందపల్లి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బుచ్చయ్య అనారోగ్యంతో గత ఏడాది మరణించగా నంది
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివ�
దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన రోజు 2009 నవంబర్ 29 అని అన్నారు.
జమ్మికుంటలోని తనుగుల చెక్డ్యాం పేల్చివేతపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్చేశారు. ఈ విషయంలో దోషులకు శిక్షపడే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే డీజీపీతోపాటు �
శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 4, 5 ఫిబ్రవరి 2026లో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు కరపత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫె�
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మానాల పీఎసీఎస్ డైరెక్టర్ బుర్ర శంకర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీల�
రాష్ర్టంలో ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం క్షీణిస్తున్నదని, ఈ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర వి�
సంఘసంస్కర్త పూలే ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని మం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్, పీచుపల్లి గ్రామాల్లో ఓటర్లకు శుక్రవారం అవగాహన �
మహారాష్ట్రలోని భీవండి లో ఈనెల 29 నుంచి' నవకుండాత్మక రుద్ర సహిత చండీయాగం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ కు చెందిన శ్రీ సద్గురు బోడ భూమయ్య స్వామి ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించనున్నారు.