రైతులకు ఇంకా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. తెల్లారిందంటే ఎక్కడ చూసినా యూరియా ఎక్కడ దొరుకుతుందో.. అనే దిగులే. ఇట్లాంటి బాధ ఇంకా తప్పడం లేదు. ఊటూరు సోసైటీ పరిధిలోని వేగురుపల్లిలో సోమవారం యూరియా కోసం రైతు�
మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు
ఘోష్ కమిషన్ రిపోర్టు సాకుతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని, కాలేశ్వరం ప్రాజెక్టు జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు కొత్త �
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు ఆంజనేయులు అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛం వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు బీఆర్ఎస్
పీవీ గోష్ రిపోర్టు న్యాయబద్ధమైనది కాదని.. అది పీసీసీ రిపోర్ట్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు కనిపిస్తలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలంలోని ఎల్ఎండ�
డీఆర్డీవో (సెర్ప్) లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లకు బదిలీలు జరిగాయి. అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కమ
జీ ఆ రహే హై! ఉటోఉటో”.. మెట్లపై అడ్డంగా కూర్చుని గ్రిల్స్కి వెల్డింగ్ పనిని తదేకంగా చేస్తున్న వాడిని హెచ్చరిస్తూ అన్నాడు, అతని పక్కతను.సన్నని తెల్లని దుమ్ము, ధూళితో నిండి ఉన్న ఆ తెల్లని పాలరాతి మెట్లపై, ఒం
ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారి ఇండ్లు రద్దు చేస్తుండటంతో, నిర్మాణాలు మొదలు పెట్టని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి స్థలం ఉండి గూడు నిర్మించుకునే స్థోమత లేక అద్దె ఇళ్ళలో నివసిస�
మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం సభ వేదికగా మారుతుందని, అర్బన్ సీడీపీవో కే సబిత అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కిసాన్నగర్ సెక్టార్లో గల
Karimnagar | కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం లేనిదే పని చేయరు. లంచం ఇస్తేనే పని జరుగుతుంది.. ఫైలు ముందుకు కదులుతుంది. అలాంటి అవినీతి అధికారులు అప్పుడప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ�
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు.
కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా నైవేద్య మహోత్సవాన్ని శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థ�
Maneru : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుణుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. గురువారం మూసీ నదిలో సలీం అనే వ్యక్తి గల్లంతవ్వగా.. కరీంనగర్ మానేరు (Maneru) జలాశయంలోనూ ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు.
ణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రెండో రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు డప్పుచప్పులతో మొదటి రోజు మండపాల వద్దకు గణేశుడిని తరలించి ప్రత్యేక పూజలు నిర్వహ�