వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో ఆదివారం వానలు కురవాలని కోరుతూ సర్పంచ్ జడల శ్రీకాంత్తో పాటు పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దలు అందరూ కలిసి కప్పతల్లి ఆట ఆడి, ప్రత్యేక పూజలు చ
వీణవంక మండలంలోని వీణవంక, కోర్కల్ చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఆదివారం చైర్మన్లతో పాటు పాలకవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
జాతీయ విద్యా విధానం నీప్ 2020 ఎడ్యుకేషన్ పాలసీ అమలులో భాగంగా విద్యార్థులకు వృత్తి విద్య నైపుణ్యాలను అందించాలని సంకల్పంతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఎన్ఎస్టీ�
RTC Bus Fire Accident | కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను దించేయడంత�
కాంగ్రెస్ అంటేనే రాక్షస పాలన అని గడచిన 30 నెలలుగా రాష్ట్రంలో రైతులను అరిగోసపెడుతున్నారని మాజీ జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వ
పెద్దపల్లి జిల్లా ఓదెల తహసీల్దార్ గా బాణావత్ వనజా నాయక్ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్ గ్రూప్-1 అధికారి అయిన వనజ నాయక్ ఓదెల తహసీల్దార్ గా పోస్టింగ్ ఇచ్చారు.
ఎలిగేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనకాల వైపు ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఇనుప ఫెన్సింగ్ పై పడి శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న న్యాతరి శంకరయ్యకు చెందిన
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (ఆత్మ), చిగురుమామిడి మండల ప్రత్యేక అధికారి శత్రు నాయక్, ఎంపీడీవో రామ్మోహన్ చ�
ప్రధానమంత్రి మోడీ నియంతృత్వ పోకూడలతో ప్రభుత్వ పాలన నీరుగారి పోతోందని, తెలంగాణ లో చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కా�
చిగురుమామిడి మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్గా పీ కళావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన స్వరూపారాణి తహసీల్దార్ గా పదోన్నతి పై వెళ్లడంతో రెండు నెలలుగా డిప్యూటీ తహసీల్దార�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతనమైన శివాలయం పునర్నిర్మాణాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం చెల్పూర్ గ్రామస్తులు శుక్రవారం సందర్శించారు.
చందుర్తి మండలం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. చేయి పైకెత్తితే తగిలేంత ఎత్తులో తీగలు ఉండగా ప్రమాదం అంచుని రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
కనీస అద్దె కరువై వేములవాడ పట్టణంలో ఓ కుటుంబం వీధిన పడింది. జగిత్యాల జిల్లా ఎకిన్ పూర్ చెందిన సతీష్ తో రామిడి మానసకు వివాహం కాగా వారి దాంపత్య జీవితంలో ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.