కరీంనగర్ రూరల్, కొత్తపల్లితో పాటు సమీప మండలాల రైతులు పండించిన మక్కల కొనుగోళ్లకు జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బోమ్మనపల్లి, నవాబ్ పేట్, ముదిమాణిక్యం,ఇందూర్తి, ముల్కనూర్ తదితర గ్రామాల్లో ఈద్గా
నీటిపారుదల శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల్లో అధికారులు పెట్టిన లిటిగేషన్లు అర్హులైన ఉద్యోగుల బదిలీలకు ఆశనిపాతంగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కనపెట్టి అధికారులు ఇష్టారాజ�
తడిసిన ధాన్యం బాధ్యత అధికారులదేనని, వెంటనే కొనకుంటే అధికారుల ఇంటి ముందే పోస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాకు ఒక మంత్రి లేరని, కలెక్టర్, అధికారులే పూర్తి బాధ్�
‘అయ్యా.. కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అరిగోస పడుతున్నం. నెలదాటినా వడ్లు కొంటలేరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట కరీంనగర�
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి అక్కడక్కడా ప్రతాపం చూపింది. ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది.
గాలివాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. మంగళవారం రాత్రి 8గంటల తర్వాత అక్కడక్కడా ఈదురుగాలులతో వాన పడగా ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
అర్హులైన తనను కాదని ఇతరులకు ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ కుటుంబంతో కలిసి పంచాయతీ వద్ద నిరసన తెలిపింది.
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం ఉదయం తీవ్ర ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు చెందిన అధికారి నర్సింగ్ కలెక్టరేట్ లిఫ్ట్లో చిక్కుకుని గంటన్నరపాటు తీవ్ర �
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పోసిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల�
గన్నేరువరం మండలంలోని పారువెల్ల, గన్నేరువరం లో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసిన సంచులు తడిసిపోయాయి.
ప్రజా పాలన అంటే కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని సైతం కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టడమేనా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాయికల్ పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీసు �
చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ గ్రామాల్లోని వెనుకబడిన బాలుర సంక్షేమ వసతి గృహాలు (ఎస్సీ హాస్టల్) లో విద్యార్థులు ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా హాస్టల్ వార్డెన్లు మహ