ప్రతిష్టాత్మక టీసీఎస్ (TCS)–2026 నియామకాల్లో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ & పీజీ కళాశాల, కరీంనగర్ కు చెందిన 11 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికై మరోసారి కళాశాల ప్రతిష్టను చాటారు. ఎంపికైన విద్యార్థినుల ఫలితాలను ఈ-
క్షణికావేశంలో ఓ భార్య భర్తను రోకలిబండతో తలపై మోది హత్య చేసిన సంఘటన కోరుట్లలో జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట బుడగ జంగం కాలం చెందిన ఇప్ప కాశీరాం (35) కు అదే
Rekonda Bridge | రేకొండ గ్రామ శివారులోని ఎగ్లాస్ పూర్ రోడ్డుకు బ్రిడ్జి మంజూరు అయిన ప్రదేశంలో బుధవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో బెల్ట్ షాపుల అమ్మకంపై నిషేధిస్తూ గ్రామసభలో సర్పంచ్ అల్లేపు సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యమిచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సో�
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లిలో సీపీఐ సీనియర్ నాయకులు దొంతరవేణి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాన్ని సోమవారం సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీని�
ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య అభివృద్ధి పథకాలు గ్రామీణ మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేస్తున్నాయని, చేపల ఉత్పత్తి పెరగడంతో వారి ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎన్పీడీసీఎల్)వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందు నిలుస్తోంది.
శ్రీరాములపేట సగర సంఘం అభివృద్ధికి ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేయూతనందించారు. గ్రామానికి చెందిన సగర (ఉప్పర) కులస్తులు ఇటీవల గ్రామంలో కమ్యునిటీ హాల్ నిర్మించుకునేందుకు కొంత భూమిని కొనుగోలు చేశారు.
యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇబ్రహీంనగర్ గ్రామంలో జగిత్యాల జిల్లా మామిడి రైతులకు సోమవారం అవగాహ�
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య వేధించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. కరీంనగర్ రూరల్ సీఐ నీరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన
అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కరీంనగర్ బల్దియా డీబీ (డ్రాయింగ్ బ్రాంచ్) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా?, ఒకే రకమైన పనికి టెండర్లు పిలిచినప్పుడు.. ఒకే రకమైన నిబంధనలు కాకుండా తమకు నచ్చినట్ట
దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో సీనియర్ ఐఏఎస్ పరికిపoడ్ల నరహరి ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీఎం హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారి ఉచిత మెగా వైద్య శ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు �