తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్ నిర్మాణం చేస్తున్నారు. పశువుల ఆసుపత్రి సమీపంలో పర్మినెంట్ గా రేకుల షెడ్ వేస్తున్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు.
టీజీఎస్ ఆర్టీసీని కనుమరుగు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని శాఖలకు నిధులు ఇచ్చినా ఆర్టీసీకి మాత్రం కేట�
కరీంనగర్ బల్దియాలో 50 కోట్ల టెండర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. విలీన గ్రామాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటి నుంచ
విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కృషి అవసరమని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు ఆల్ఫ్రెడ్ పోబెల్ హైస్కూల్లో జరిగిన ప్రీ గ్రా�
సినిమా తరహాలో విమానాశ్రయంలో దిగి దిగగానే బంగారాన్ని అపహరించిన తీరు పై కేసు నమోదు చేసి ఏడాది పూర్తైంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది మార్చి మాసంలో 40 తులాల బంగారాన్ని అపహరించినట్లుగా పోలీస్ అధ�
మానకొండూర్ మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన సాదినేని అమృతమ్మ (110) అనే శతాధిక వృద్ధురాలు శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
కమాన్ పూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ల కోసం గృహ వినియోగదారులు క్యూలైన్లో బారులు తీరారు. ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో గ్యాస్ స�
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకొని ఆదుపులోకి తీసుకొన్నారు.
Cyber Crime | బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్వర్క్ను కరీంనగర్ సైబర్ పోలీసులు ఛేదించారు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.138.06 కోట్లు ఈ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జ�
వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్నగర్, వల్బాపూర్, చల్లూరు గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జర
వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.