కోరుట్లలో తుపాకులు కలకలం రేపాయి. కోరుట్ల పట్టణంలో ఏయిర్ గన్లు, తల్వార్ లతో ఎయిర్ టెల్ నెట్ వర్క్ సిబ్బందిని బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ నిర్వాహకులను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థాన
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుక్రవారం సన్మాన కార్యక్రమా�
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ప్రత్యేక బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జాతీయస్థాయిలో ఆడే విధంగా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ తిరుపతి ప్
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపెరల్ పార్కులో గత తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన లో భాగంగా సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వర్క్ షెడ్ల లో వర్కర్ టు ఓనర్ పథకం కింద 1104 మంది
ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ అంటే జిల్లాలో ఫేమస్. అయితే ఇక్కడ పని చేయడానికి వచ్చిన చాలా మంది ఎస్ఐలు ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మంది నెగ్గలేకపోతున్నారు. అందులో ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన అధికారులు ఇమడలేకపో�
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ, పీజీ కళాశాల కామర్స్ క్లబ్ ట్రేడ్ టైటాన్స్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తొలి కామర్స్ మీట్ ‘సినర్జీ’తో నిర్వహించింది. కాగా విద్యా�
బోయినిపల్లి మండలం అనంతపల్లి లో జంగ వెంకటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిగురుమామిడి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా మార్క రాజ్ కుమార్ (కొండాపూర్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గోగూరి లక్ష్మి (సీతారాంపూర్), ప్రధాన కార్యదర్శిగా బోయిని రమేష్ (ము దిమానిక్యం), కార్యదర్శిగా అల్లేపు
ఉప సర్పంచుల ఫోరం వీణవంక మండల అధ్యక్షుడిగా వల్బాపూర్ ఉప సర్పంచ్ నామిని విజేందర్, ప్రధాన కార్యదర్శిగా హిమ్మత్నగర్ ఉపసర్పంచ్ మ్యాక శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో ఉపసర్పంచులు �
మహిళలు అక్షరజ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే కుటుంబంతో పాటు సమాజంలో గుర్తింపు వస్తుందని మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ స్త్రీ శక్తి భవనంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్�
పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటలో బుధవారం కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 150 మందికి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, ఆర్థోపెడిక�
గ్రామంలో బెల్ట్ షాపులు రద్దుచేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారిస్తామని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు. చిగురుమామిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో బుధవారం గ్రామ సభ న�
కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ర్ట మార్క్ఫెడ్మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్�
నేను దుక్కిటెద్దును.. కరెంట్ షాక్కు బలైన రైతు నేస్తాన్ని.. నాలాంటి పరిస్థితి మరో జీవికి రావొద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్న.. నాది, నా యజమాని ఓదెల మండలం అబ్బిడిపల్లికి చెందిన మల్లవేణి సదయ్యది విడదీయలేని �