దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎంఈవో సురేందర్కుమార్ సూచించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటిన దివ్యాంగ విద్యార్థులను ఆయన మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కే�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో వార్డు సభ్యురాలుగా ఎన్నికైన కారపూరి తారతో పాటు ఆమె భర్త వెంకటేశంను రేకొండ అసోసియేషన్ సభ్యులు గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు.
వీణవంక మండల కేంద్రంలో గురువారం మరాఠీ మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను వీణవంక శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమం(ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.
Nagula Gutta | నాగుల గుట్టపై అపురూప శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వర్షాలు సంమృద్ధిగా కురవాలని, సంతానం కలగాలని, గ్రామాన్ని పరిరక్షించాలని నాగ దేవత శిల్పాలకు ఎక్కువగా మొక్కులు చెల్లించుకుంటారు. ఒకప్పుడు నిత్య పూజలు �
ఆర్టీసీ రక్షణతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నది.
మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మ�
మళ్లీ ఎన్నికలు జరిగే వరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తానే కొనసాగుతనని పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసి
జిల్లా ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలిముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మాజీ ఎంపీపీ, ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వ�
శాతవాహన విశ్వవిద్యాలయం లోని బీ ఫార్మసీ కోర్సునకు రాబోయే విద్యాసంవత్సరం నుండి బంగారు పతకం కోసం రూ. 2 లక్షల చెక్కును విశ్వవిద్యాలయ ఇంజనీర్ తుల ప్రకాష్ రావు తన తల్లి తుల అనసూయ స్మారకంగా బంగారు పతాకాన్ని వి�