పెద్దపల్లి మండలం నిట్టూరులో 2 వార్డు సభ్యుడిగా గెలుపొందిన నీలం లక్ష్మణ్ అక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ప్యానల్ గెలిచిన అభ్యర్థి కావడంతో తనకే ఉపసర్పంచ్ పదవి కావాలని డిమాండ్ తీసుకువచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ లో సర్పంచ్ గా పోటీ చేసిన పూర్మాని రాజశేఖర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పరిచారు. ఎన్నికల సమయంలో గ్రామంలో ఆడ పిల్ల పుట్టినా, వివాహం చేస�
సిరిసిల్ల నియోజక వర్గం లో నూతన సర్పంచ్ లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ్ఞాపకలను అందజేశారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండలం లో 16 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలి�
కన్నతండ్రే కాలయముడయ్యాడు. కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి.. తానే తప్పుదారి పట్టాడు. వావివరుసలు మరిచి, కోడలితో సంబంధం పెట్టుకొని.. అడ్డుస్తొన్న కొడుకును కడతేర్చేందుకు కోడలితోనే స్కెచ్ వేశాడు. �
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గుంత భాస్కర్ పిరమిడ్ ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. డిసెంబర్ 21ని పురస్కరించుకొని పిరమిడ్ స్పిరిచ్వల్ సొసైటీస్ మూవ్ మెంట్ (పీఎస�
రైతునుంచి సన్నరకం ధాన్యం తీసుకొని వాటికి దొడ్డు రకం పేరిట ట్రక్ షీట్ ఇచ్చి మోసానికి పాల్పడుతూ కలెక్టర్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరితే చే
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరలేదని ప్రగల్భాలు పలుకుతున్నారని, వాస్తవంగా వారు పార్టీ మారకుంటే ఈ నెల 21న జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకా
ఈనెల 21న హైదరాబాదులో టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన అభ్యుదయ ఉత్సవ విద్యా సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్ అన్నారు.
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్(BRS) పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ నూతన సర్పంచ్ గజ్జెల మొగిలయ్య ఆధ్వర్యంలో కేక్ కట
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (Kaushik Reddy) స్వగ్రామం వీణవంకలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికలల్లో భాగంగా వీణవంక గ్రామ పంచాయతీలో 12 వార్డులకు గాను 10 వార్డులు బీఆర్ఎస్
సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఆది శ్రీనివాస్ తన అహంకార వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. నియోజకవర్గంలో మొత్తం 108 గ్రామపంచాయతీలుండగా మెజారిటీ స్థానా లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌశిక్ రెడ్డి పక్కా ప్రణాళికలను రూపొందించుకోవడంత�
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దాగేటి రాజేశ్వరి ప్యానల్ అభ్యర్థి 10వ వార్డు సభ