పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన గజ్జల పరుశురాములు ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
Pension | బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కార్యక్రమం ముగిసింది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లెక్కతేలింది. అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్లలో 3,92,298 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలే�
చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన పాలకులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతినెలకోసారి సమావేశం నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని తుంగలో తొక్కుతున
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన సేవలందించాలని కరీంనగర్ జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. వీణవంక మండల కేంద్రంతో పాటు చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం జిల్లా వైద్యాధి�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ �
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వేములవాడకు ఉన్న చరిత్రను కాల రాస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలీ సంఘంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ పరిధిలోని పెద్దమ్మ పల్లె పోచమ్మ గుడి వద్ద చేతిపంపు నెల రోజులుగా పనిచేయకపోవడంతో ఏరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె గ్రామానికి చెందిన చిట్యాల బాల్ రెడ్డి ఇందుర్తి గ్రామపంచాయతీకి తన తండ్రి చిట్యాల పుల్లారెడ్డి స్మారకార్థం రూ.65 వేల విలువగల ఫ్రీజర్ (శవపేటిక)ను గ్రామపంచాయతీ వద్ద సర్ప
తెలుగుభాషకు ప్రాచీనతా భాషా హోదా ఇవ్వడానికి అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు చేయగా ఈర్శ్యాళువైన ఒక తమిళుడు మద్రాస్ హైకోర్టులో అభ్యంతరాన్ని తెలుపుతూ ఒక రిట్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజలను పెనుబారం మోపుతుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరుకాగా, శివసత్తుల పూనకాల మధ్�