బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాల్సిన సంక్షేమ శాఖ జిల్లాలో సంక్షోభం దిశగా అడుగులు వేస్తోందా అంటే ఆశాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నాళ్ళుగా అధికారులు, సిబ్బంది మద్య స
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఇచ్చిన హామీలు అమలుపై ప్రభుత్వంను ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని
గౌరవంగా ఉండే శాసనసభను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌరవ సభగా మార్చిందని, బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయడం దుశ్శాసన పర్వాన్ని తలపించిందని, బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయించి ముఖ్యమంత్రి రేవ�
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక టీయూడబ్యూహెచ్ 143-జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వేముల శ్రీనివాస్, తోట లింగన్న, బూరుగుపల్లి �
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నిమిషకవి సారంగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా వీరి కుమారులైన పాత్రికేయుడు నిమిషకవి రాజేష్, రవి కలిసి సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్, పాల�
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం వద్ద నాలుగవ చివరి శ్రావణమాస సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ అస్తవ్యస్తంగా సాగుతోందని గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన బాలసంకుల అనంతరావు ఆరోపించారు.
తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ మండల ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేసిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
లోయర్ మానేరు జలాశయం పరిధిలోని అటవీ సంపద నరుక్కుపోతున్నా అటవీశాఖ అధికారులు పట్టనట్టు ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రెండు, మూడు సార్లు రామకృష్ణకాలనీ గ్రామ పంచాయతీ పాలకవర్గం చొరవ తీసుకుని
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని చిగురుమామిడి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
అధికారం లక్ష్యంగా అడ్డదిడ్డంగా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజల ముందు 420గా నిలిచిందని బీఆర్ఎస్ కమాన్ పూర్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ శంకర్, యూత్ మండల మాజీ అధ్య�
BTech Student | రేవంత్ రెడ్డికి అసలు ముఖ్యమంత్రి లక్షణాలు లేవు. అతనికి దొంగ బుద్ధి ఉంది కాబట్టే అతన్ని దొంగలాగా చూస్తున్నారు. ఒక చిన్న కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి కంటే హుందాగా మాట్లాడతాడని కరీంనగర్ బీటెక్ విద్యా
KTR | ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పేద ప్రజల భూములతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్
KTR | కాంగ్రెసోళ్లు బయట తిరిగే పరిస్థితి ఉండదని.. అప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆనాడు లడాయి చేస్తే దిగివచ్చిన దిక్కుమాలిన ముసలి నక్క కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�