స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కోడ్ అమలులో ఉంటే ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు, శిలాఫలకాలు కనిపించకూడదు. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో శిలాఫలకాల�
ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా నగరంలో తెలుగు సంఘం ఆస్ట్రియా ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ వేషధారణ, తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడ�
Konda laxman Bapuji | స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను స్థానిక పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 28, 29 తేదీల్లో మై భారత్, పెగడపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
చినుకు పడితే చాలు గన్నేరువరం మండలకేంద్రంలోని అంతర్గత రోడ్లు అద్వాన్నంగా మారుతున్నాయి. వాహన రద్దీతో రోడ్ల పై గుంతలు ఏర్పడి కుంటలను తలపిస్తున్నాయి. మండలకేంద్రం నుండి పారువెల్ల, ఖాసీంపేట గ్రామాలకు వెళ్లే
మినీ సిరిసిల్లగా పేరు పొందిన గర్శకుర్తిలో చేనేత కార్మికులు మళ్లీ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని విదేశాలకు, ముంబై, భీవండి వంటి ప్రాంతాలకు వెళ�
కరీంనగర్కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి త�
KTR | నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టార�
బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన చెల్పూరి విష్ణుమాచారిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ప్రకటనలో తెలిపారు.
బోనాలపల్లెకు తూటా గండం పొంచి ఉన్నది. ఎప్పుడు ఎటు నుంచి బుల్లెట్ వచ్చి తాకుతుందోననే భయం వెంటాడుతున్నది. పల్లెకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఫైరింగ్ రేంజ్లో కొన్నాళ్లుగా పోలీసులకు ఫైరింగ్ శిక్ష�
తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారికి పట్టం కట్టేందుకే 'ఆల్ఫోర్స్ ఆటెంప్ట్ -2025 ప్రత్యేక పరీక్ష నిర్వహించినట్లు ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.