కార్మిక క్షేత్రం గులాబీ మయమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు సోమవారం వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వాడల్లో గులాబీ జెండాలతో �
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆపార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, నినాదాలు చేశారు.BRS Formation Day, Kalvasrirampur, Peddapally, Karimnagar
రైతులు వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి రాత్రి పూట కుప్పలుగా పోసి టార్పాలిన్ �
ఆంధ్రా ఆధిపత్యానికి తెరదించి.. ‘సమైక్య’ సంకెళ్లను తెంచి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పాతికేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్)కి ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జి�
దేశంలో మొదటిసారిగా అమల్లోకి తెచ్చిన స్వీయ జనగణనలో అక్షరాస్యులంతా పాల్గొని విజయవంతం చేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ సమావేశమందిరంలో స్వీయ జనగణన కార్య�
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు 32 క్వింటాళ్ల నిబంధన ఇబ్బందులు కలిగిస్తోంది. యాసంగి సీజన్ లో ఒక్కో ఎకరానికి దాదాపు 36 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ప్రభ�
గంగాధర మండలం వెంకటాయపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీ నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గంకిడి సంధ్య రామచ�
మద్దికుంట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి మునీందర్ గౌడ్ (51) తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం తోపాటు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు న్యాయం చేయడం లేదని వారి తీరుపై మహిళ రైతులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Attack | కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చందర్ ఖాన్పురాలో ఉన్న ఓ సెలూన్కు వెళ్లాడు. సెలూన్ నిర్వాహకుడు రాముడు ఎస్ఐ చందర్తో మాట్లాడుతున్న క్రమంలో అన్నా అని పిలిచాడు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో హకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ సాంబారి భారతమ్మకొమురయ్య శుక్రవారం ప్రారంభించారు.