‘నాన్నా.. అమ్మాయి పుడితే మహాలక్ష్మీ అంటారు కదా! కానీ, మేమేం పాపం చేసినం. ఆడపిల్లలుగా పుట్టడమే మేం చేసినా తప్పా.. మేం పుట్టినప్పటి నుంచే ఇద్దరు బిడ్డలని అమ్మను తిడుతున్నవ్.. గొడవ పెట్టుకుంటున్నవ్.. మాకేం తె�
Jubli Nagar : కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలం అనే ఓ ప్రైవేట్ ఉద్యోగికి ముక్కుపచ్చరాలని తన ఇద్దరు ఆడ పిల్లలను పొట్టనబెట్టుకున్నాడు.
Karimnagar Accident | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - పెద్దపల్లి బైపాస్లో బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద ఆగివున్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మర�
భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ గురువారం తీర్పు వెలువరించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ మహమ్మాయిదేవి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారంతో ముగిసాయి. ఈ ఉత్సవాలను ఆలయంలో ప్రతీ ఏటా కన్
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆలయం నుండి నేరుగా వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జువేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడ�
గన్నేరువరం మండలకేంద్రంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గ్రామ సభకు బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ కంకర తట్టను తీసుకెళ్లి నల్ల కండావా ధరించి వినూత్న నిరసన తెలిపారు.
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచనతో ఎక్కడికక్కడ గ్ర�
MLA Padi Kaushik Reddy | ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
UGD Works | ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రూ.13.70 కోట్ల నిధులతో జేబులు నింపుకునేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ నిధులు బయటకు వెళ్లకుండా వెంటనే శాఖపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని రా
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 9,393 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదికలో తెలిపారు. 1521 ఎకరాల్లో మక్క, 1128 ఎకరాల్లో వరి, 582 ఎకరాల్లో నువ్వు పంటలకు నష్టం వాటిల్లినట్లు డీఏవో భాస్కర్ పే�
రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో కార్యాలయం పర్సన్ ఇంచార్జ్ డీ వనజ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ అర్ధ వార్షిక సమావేశం మంగళవారం
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పాటనందిస్తాయని, ఒక్క సీసీ కెమెరా వెయ్యి మంది పోలీసులతో సమానమని కరీంనగర్ అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) వెంకటరమణ అన్నారు.