బోయినపల్లి మండలం అనంతపల్లి మాజీ ఎంపీటీసీ వంగపల్లి రాజిరెడ్డి తండ్రి వంగపల్లి కేశవరెడ్డి అనారోగ్యంతో శనివారం రేకుర్తిలో మృతి చెందాడు. కాగా ఆయన అంత్యక్రియలు సోమవారం స్వగ్రామం అనంతపల్లిలో నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా ఎంపిక చేయడంలో భాగంగా సోమవారం విద్యుత్ సిబ్బంది సోలార్ ప్యానల్ ను పెద్దమ్మ పల్లెలో ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు రోజుకో తీరున మోసం చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో సోమవారం ఉదయం గుర్తు తెలియనీ ఇద్దరు వ్యక్తులు తిరుగ�
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యానభ్యసిస్తున్న విద్యార్థులందరికీ చదవటం, రాయటం రావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులకు సూచించారు.
తానను కార్పొరేటర్గా గెలిపిస్తే తన డివిజన్ 58లో ఆడపిల్ల పుడితే రూ.10 వేలు, ఆడ పిల్లల పెళ్లిలకు రూ.25,116, అదే విధంగా మగపిల్లవాడు పుడితే రూ.5 వేలు అందిస్తానని మాజీ మేయర్ రవీందర్సింగ్ తెలిపారు. స్థానిక ఓ ప్రైవే�
విద్యార్థులు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా ఉత్సవాలను సోమవార
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మీచిన
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించార�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీర్కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అని బీఆర్ఎస్వీ నాయకులు తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్�
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ �
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా మండలకేంద్రంలో బీఆర�
ఫోన్ టాంపరింగ్ కేసు విచారణలో సీట్ అధికారులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక�
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్కుమార్ అన్నారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వ
మోంథా తుఫాన్ తో కెనాల్ లో నీటితోపాటు రాయిన్ చెరువు నీరు రావడంతో వరద ఉధృతికి కెనాల్ దిగిపోవడంతో చుట్టుపక్కల రైతుల పంట భూములలో ఇసుక బీటలు వారి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది.