యూట్యూబ్, షార్ట్ ఫిలింలలో ఆసక్తి గల వారికి ఆదివారం అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాడిశెట్టి నాగార్జున, శీలం అనీల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుల చేశారు.
ధర్మారం మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నాయీ బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్లో శనివారం పలువురు నాయీ బ్రాహ్మణులు చేరారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఫౌండేషన్ ఏర్పాటు కాగా సభ్యుల సహకారంతో సేవా కార్య�
చిగురుమామిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వికాస తరంగణి, చల్మెడ ఆనందరావు ఆసుపత్రి సౌజన్యంతో మహిళలకు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులోని ప్రదాన రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు ఆగిపోయాయని, వెంటనే ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకుపెంబట్ల-కోనాప
గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని పంపు గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలోని చావటి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సెస్ పరిధిలోని అసిస్టెంట్ హెల్పర్లు చేపట్టిన విధుల బహిష్కరణ మూడో రోజుకు చేరింది. సహకార విద్య�
గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులను ఇష్టానుసా ఇటీవలే కొత్తగా వచ్చిన పాలకవర్గాలు తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు మద్దతుగా వేములవాడ మండలం హనుమాజీపేట వద్ద ప్రజాగొంతుక ఆధ్వర్యంలో పొలంలో నిరసన చేపట్టారు.
vపశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కరీంనగర్ ఉమ్మడి జిల్లాపైనా పడుతున్నది. ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్, డీజిల్పై ప్రత్యక్షంగా.. పరోక్షంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వినియోగదారులు భయాందోళన చెందు
కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఏళ్లుగా గడప గడప తిరిగి పార్టీ బలోపేతానికి కష్టపడితే గడిచిన మున్సిపల్ ఎన్నికలలో గుర్తింపుని ఇవ్వకపోగా కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ�
భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త, స్త్రీ విద్య విప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేనని వక్తలు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 129 వ �
కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో టీమిండియా టీ-20ఐ వరల్డ్ కప్ గెలవడంపై విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హాజరై విద్యార్థులత�