ఎన్నికల్లో హామీలో భాగంగా గ్రామంలో ఇచ్చిన హామీని సర్పంచ్ మాటకు కట్టుబడి నిలబెట్టుకున్నాడు. చిగురుమామిడి మండలంలోని లంబాడి పల్లి గ్రామానికి చెందిన కాటం సంపత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామంలో పుట్టిన ఆ�
అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా పోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పార�
Koppula Eshwar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉందని, ఆయన అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ఆరోపించారు.
గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హిమాన్షు బాబు జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు.
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా కక్కర్ల సంపత్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని సర్పంచ్ ఆకవరం భవాని, మండల విద్యాధికారి జయప్రద, స్కూల్ కాంప్లెక్స్ శనివారం ప్రారంభించారు. చిన్నారులకు పలకలు, ప్రీ ప్రై
డ్డు పక్కన వేసిన చెత్తాచెదారం ఓ గుర్తు తెలియని మహిళ మృతికి కారణమైంది. గ్రామస్తులు రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులు తమ చెత్త చెదరన్నంత రోడ్ల పక్కన వేస్తూ కంపు చేస్తున్నారు.
వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ముల పేరిట విరాసత్ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకొని 15 మాసాలుగా తిరుగుతున్న పనులు కాకపోవడంతో వేములవాడ ఆర్డీవో ఎదుట బాధితుడు బైఠాయించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని సీపీ గౌస్ ఆలం అన్నారు. గన్నేరువరం మండలంలోని పారువెల్ల, ఖాసీంపేట గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్లోని టౌన్-2 సబ్ డివిజన్ కార్యాలయంలోపనిచేసే సబ్ ఇంజినీర్ దూత చంద్రశేఖర్ను రెండురోజుల క్రితం డిస్మిస్ చేస్తూ సీఎండీ ఉత్తర్వులు జ
సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన మెజర్మెంట్ బుక్ అందించేందుకు కాంట్రాక్టర్ నుంచి ఓ అసిస్టెంట్ ఇంజినీర్ గురువారం రూ.10 వేల లంచం తీసుకోగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నా�
యంత్రాల మరమ్మతుల కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరాఫరాలో అంతరాయం కలగనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాము తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.