కరీంనగర్ టవర్ సరిల్, ఫిబ్రవరి 21: జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్ ఆదా చేసినట్లయితే ఏడాదికి రూ.15 వేల వరకు ఆదాయం పొందవచ్చని, గృహాల నుండి రూ.5 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని ట్రాన్స్కో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్, కరీంనగర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆరోగ్య శాఖ, కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో శనివారం ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 70 రకాల వంటకాలను విద్యార్థులు ఇంటిదగ్గర తయారు చేసి తీసుకువచ్చి ప్ర�
తమకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులుండాల్సి వస్తున్నదని సింగరేణి సంస్థ ఆర్జీ-3 పరిధి సెంటినరీకాలనీలోని నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ కపట బుద్ధిని గ్రామగ్రామాన ప్రచారం చేస్తామని, బీసీల సత్తా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చూపిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆది మల�
Former Mayor : కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తమ కుమారుడి వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను ఆహ్వానించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ఆయన గులాబీ బాస్ను కలిశారు.
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుకోవాల పశుసంవర్థక శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్వైజర్ రాఘవ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధ
వీణవంక మండలంలోని రెడ్డిపెల్లి గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ తాటిపాముల శ్రీనివాస్ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి వార్డ్ కౌన్సిలర్ చెట్టే గంగాధర్, 7వార్డ్ కౌన్సిలర్ కోరు కంటి రాము, 37 వార్డు కౌన్సిలర్ కొక్కు అనిత గంగాధర్ను జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పట్ట