రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి పనులకు తాను సహకరిస్తున్నా.. పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కనీస సమాచారం ఇవ్వరా..? అని అధికారులపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు.
యువత మాదకద్రవ్యాలకు బానిసలైతే బతుకు ఛిద్రమవుతుందని, వాటికి దూరంగా ఉండాలని జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా పోలీసులు, ప్ర�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ లో శ్రీ శంకు చక్ర ఆది పెరుమాండ్ల భక్తాంజనేయ స్వామి ఆలయ పున ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభమైంది.
రైతులకు అందుబాటులో ఉండేందుకు వారి ముంగిట్లోకే నాణ్యమైన విత్తనాలను అందజేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మానకొండూరు వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీధర్, సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో చిన్న నిర్లక్ష్యం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వోగా పనిచేసిన డాక్టర్ రజిత బదిలీపై వెళ్లి వారం రోజు�
సిరిసిల్ల కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి తన సమస్యను వినిపించేందుకు వచ్చిన ఓ తల్లి, వేచి ఉండే సమయంలో సమయాన్ని వృథా చేయకుండా తన చిన్నారికి సెల్ఫోన్లో పాఠాలు నేర్పిస్తూ కనిపించింది.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో హార్వెస్ట్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలల పాటు నిర్వహించిన డోర్కాస్ కుట్టుమిషన్ శిక్షణ సోమవారం ముగిసింది.
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఎనిమిది గంటల పనివేళలు అమల
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శని
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది.
జిల్లా వ్యాప్తంగా ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు. వేడుకల్లో ప్రముఖులు, వాకర్స్, యోగా సాధకులు, యువత, పిల్లలు పాల్గొనగా, యోగా గురువులు యోగా ప్రాముఖ్యతను వివరించి, ఆసనాలు వే�
కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలు దేరిన పదిహేను నిమిషాల్లోనే ఎలక్ట్రికల్ బస్సు.. దగ్ధమైంది. దాదాపు అరగంటలోనే కాలిబూడిదైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40మంది ప్రయాణికులు ప్రాణాలతో బ