కరీం‘నగరం’ నడిబొడ్డున సర్కారు నిధులతో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయంలో అధికారులు పూర్తిగా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం చర్చనీయాంశమవుతున్నది. ఏకంగా శాత�
కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి (ఎన్హెచ్-563) విషయంలో కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదని, గతంలోనే మంజూరైన ఈ రహదారిని ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని చొప్పదండి మాజ
అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయకపు గూడెం, బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సిం�
సంచలనం రేపిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ‘ది గోల్డెన్ థీఫ్' ముఠా నాయకుడు సుబోధ్సింగ్ కస్టడీలోకి తీసుకోవడం ప్రాధాన్యతగా మారింది. 400కుపైగా కేసుల్లో మోస్వాంటెడ్గా ఉన్న అతడు పోలీసులకు
విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలిగించడంతోపాటు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసేందుకు కరీంనగర్ బల్దియా ఏటా వేసవిలో ఉచిత సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నది. జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో 2017 నుంచి ప
Organic Fertilizers | వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిగురుమామిడి మండలంలోని సుందరగిరి రైతు వేదికలో సర్పంచ్ జంగ శిరీష అధ్యక్షతన రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు.
చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ అధికారిగా (ఎంపీడీవో) రామ్మోహన్ చారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో ఎంపీడీవోగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
సర్పంచులుగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ మల్ల మేఘరాజు డిమాండ్ చేశారు.
కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.
Veterinary Officer Transfer | పశువుల ఆరోగ్యం నుంచి రైతుల ఆర్థిక భరోసా కోసం అండగా నిలిచిన పశు వైద్యాధికారి బదిలీ కావడంతో రైతులు భావోద్వేగానికి గురయ్యారు. 14 సంవత్సరాలు సేవలందించిన వెటర్నరీ డాక్టర్ రణధీర్ రెడ్డికి వీడ్కోలు
Farmers | ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించినందుకు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 23�
ఉత్తర తెలంగాణలోనే అన్ని రంగాల్లో కరీంనగర్ ది ప్రత్యేక స్థానం. ఇక మద్యం విషయం చెప్పనవసరం లేదు. ఇక ఎండాకాలం కావడంతో మద్యం విక్రయాలు మరింతగా పెరిగిపోతుంటాయి.