ప్రభుత్వం గొర్ల పెంపకం దారుల సమస్యలతో పాటు సహకార సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో మండల ప్రాథమ�
శక్తి స్కీం పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిందని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల �
తమ స్వంత ఖర్చులతో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు వేసుకున్న మట్టి రోడ్డును ఇసుక ట్రాక్టర్లు నడుతుపూ ధ్వంసం చేస్తున్నారని, సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని గొల్లపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చే
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ది హాలిక్ శ్రమజీవి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పరుపాటి కనకవ్వ ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు.
శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు కరీంనగర్లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ముందస్తుగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు.
రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ను అభివృద్ధి చేయాలని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశించారు. నగర అభివృద్ధి ఒకటే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కల�
ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో ప్రాణాలకు భరోసానివ్వాల్సిన క్రిటికల్ కేర్ సెంటర్ను కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. ఏడాది క్రితమే భవనం ప్రారంభోత్సవమైనా.. వైద్యులు, సిబ్బందిని నియమించకుండా వ�
పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయద్దని రామకృష్ణకాలనీలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒకసారిగా �
నెల 21న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పిలుపునిచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. కొంతమంది వచ్చి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైల్స్ తనిఖీ చేస్తుండగా.. ఏం జరుగుతుందో తెలియక కాసేపు అయోమయం నెలకొన్నది. చివరకు వచ్చింది అ
వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్ పనులను మండల వ్యాప్తంగా ప్రారంభించినట్లు ఎంపీడీవో రామ్మోహన్ చారి, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు.
మొగల్ సామ్రాజ్య విస్తరణ ఎదిరించి బహుజన రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త విన�
చందుర్తి మండలం సనుగుల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొడిగె లావణ్య కు ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె భర్త అనిల్ కూర్చుని అధికారం చెలాయిస్తున్నారని గ్రామానికి చెందిన మోకినపల్లి సురేష్ అనే యువకుడు రాజన్న
సర్కారు వైద్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రజారోగ్యంపై పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఫలితంగా ఉత్తర తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) �