ఉత్తమ బోధనతో పాటు విద్యార్థిని తీర్చిదిద్దడానికి చేసే ప్రతీ పని ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు నిస్తుందని వీణవంక ఎంఈవో ఎస్ శోభారాణి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స�
ఎస్సారెస్పీ పునర్జీవ పథకంని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి గాయత్రి పంప్ హౌస్ కు నీటిని విడుదల చేసి, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేసి,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని, కనీసం పంటలకు సరిపడా కరంట్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మల్కాజిగిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ప్రభుత్వం రైతులకు కరంటు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విద్యుత్ కోతతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. చిగురుమామిడి మండలం సుందరగిరి చౌరస్తా వద్ద సుందరగిరి బొమ్మనపల్లి, ఉల్లంపల్లి గ్రామాని�
మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పై ప్రశ్నిస్తే దాడులు చేస్తన్నారని, రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చ�
కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. గురువారం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతిపై కా�
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన శంభు తిరుపతి దంపతుల కుమారుడు త్రినయ్ ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఫలితాల్లో స్టేట్ మెరిట్ ర్యాంక్ సాధించడం అభినందనీయమని అఖిల భారత యాదవ మహాసభ మండల అధ�
మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది తమకు జీతాలు విడుదలయ్యే వరకూ సెలవులు మంజూరు చ�
చిగురుమామిడి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబం అనాథగా మారడంతో వారి ఇద్దరు కూతుర్లకు రవీందర్ పోలీస్ శాఖలు విధులు నిర్వహించిన 1999 బ్యాచ్ పోలీసు విభాగం అధ్యక్షుడు వావిల�
కరీంనగర్ జిల్లా ఎల్ ఎండీ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొగిలిపాలెం సర్పంచ్ పై కాంగ్రెస్ నాయకుడి దాడి నేపథ్యంలో సర్పంచ్ అనుచరులు గ్రామస్తులు మద్దతుదారులతో వెళ్లారు.
RTC Bus | మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో బస్సులో ఒకరిద్దరు మాత్రమే పురుషులుండగా.. ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. లేడీ కండక్టర్తో కలిసి మహిళలంతా బస్సు తోసిన వీడియోలు కరీంనగర్ డిపోలో ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ ఎ
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల పంటలకు విద్యుత్ కోతలతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విద్యుత్ కోతులకు నిరసనగా రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ను మంగళవారం ముట్టడిం
చిగురుమామిడి మండలంలోని ఆదర్శ (మోడల్) స్కూల్, కళాశాలలో విద్యార్థులకు యూనిఫాం షూస్ పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య చేతుల మీదుగా మంగళవారం చేపట్టారు.
‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజం..’ ఈ నినాదాలు ప్రతిపక్షాలు చేసింది కాదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిందే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన సిరిసిల్లలో జరిగిన అక్షర సత్యం ఇది.