రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కారణం తెలియదు కానీ కీలకమైన ఇంజనీరింగ్ విభాగం ప్రక్షాళన జరిగింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సెక్షన్ ను గ
రైతులు ధాన్యం కొనుగోల్లు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. గురువారం బీర్ పూర్ మండలంలోని తుంగూర్, కొల్వయి, తాళ్లధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు �
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి లక్ష్మి మంచారామీ గ్రామ సర్పంచ్ గా ఉప్పు లక్ష్మీ నామినేషన్ వేసేందుకు గ్రామస్తులతో కలిసి కాలినడ�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతున్నది. తొలి విడుత ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అధికారులు తుది జాబితాను ప్రకటించారు. నామినేషన్ల స�
దివ్యాంగులు అత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షానియర్ కళాశాల మైదానంల�
ఇందిరా మహిళా శక్తి చీరలతో పాటు అన్ని రకాల క్లాత్ ఆర్డర్లు మ్యాక్స్ సంఘాలకు సమానంగా కేటాయించాలని జిల్లా పవర్ లూం మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిమ్మని ప్రకాష్ కోరారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ఏడీని
భవిత సెంటర్ కు దివ్యాంగ విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బ�
అభివృద్ధికి ఆమడ దూరంలో మున్సిపాలిటీలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావచ్చిందని ఇప్పటివరకు మునిసిపాటీలకు నయా పైసా నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదని కోరుట్ల ఎమ్మెల్య
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో స్నేహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తానాజీ వాఖాడే హాజరయ్యారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్
Insurance |బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్యచేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచోసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్లో సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనడం లేదని ఆగ్రహించారు. ఈ మేరకు పోరండ్లలో ధర్నా చేశారు. అ నంతరం సొసైటీ �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరిని కలిపాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచి ఎన్నికలు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నే�
గంబీరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజనర్సు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు నుండి మొదలు కుని ఉమ