జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సెర్ఫ్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షిం�
రైతులు పంట మార్పిడీతో నే అధిక దిగుబడులను సాధించవచ్చని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం �
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు గణంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. లాయర్, డాక్టర్, పోలీస్, ఆర్మీ, అధికారుల వేషధారణలో అ
అఖిల భారత సహకార వారోత్సవాలను కాల్వ శ్రీరాంపూర్, కూనారం సహకార సంఘం కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవేల్లి పురుషోత్తం జాతీయ జ�
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు.
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహస్వామి దేవాలయ జాతర ఆదాయం ఈ నెల 2నుంచి 10 వరకు జరిగిన విషయం తెలిసిందే. కాగా రథోత్సవం, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రకాల పద్దుల కింద రూ.16,07,215 లు సమకూరిన�
బీసీలకు 42 శాతం అమలు అయ్యేంతవరకు పోరాటం ఆగదని హక్కుల కోసం ధర్మ పోరాటం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాష్ట్ర బీసీ జేఏ�
గొర్రె కాపరుల సమస్యలు పరిష్కారం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 17న పెద్దపల్లి కలెక్టర్ ఎదుట చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గొర్రెకాపరుల సంక్షేమ సంఘం (జీకేఎస్ఎస్) నాయకులు పిల
ప్రేమ పురుగు తొలిస్తే.. చదువు అటకెక్కుతుందని పెద్దల మాట! భవిష్యత్తు అనేదే లేకుండా పోతుందని భయపడతారు. అందుకు కారణం లేకపోలేదు.. జీవితాలను ఆగం చేసిన ప్రేమకథలే ఈ సమాజంలోఎక్కువ! కానీ, నవీన్, పద్మది ఈ తరహా ప్రేమ�
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వరుస విచారణలు కలకలం రేపుతున్నవి. ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు ఇంకా తేలక పోవడం, ఇదే విషయమై పదే పదే విచారణలు జరుగడం శాఖలో చర్చనీయాంశం�
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.12 వందల కోట్ల ఎక్స్రేషియాను విడుదల చేసి గీతకార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాములు గౌడ్ డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్ర
అందె శ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి తీరని లోటు అని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్క్లబ్లో బుధవారం ప్రజా కవి చిత్రపటానికి పూలమాల వేసి