ప్రజలకు నిబద్దతో కూడిన సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని, గ్రామస్తుల మన్ననలు పొందేలా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో స్థానిక ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీతో గెలిచిన మహిళా సర్పంచ్ ఆచరణలో ముందుకు వెళ్ళింది. చిగురుమామిడి సర్పంచ్ గా ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకవరభవానీ బుధవారం గ్ర�
పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై విశ్రాంత ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. రిటైర్మెంట్ అయిన రెండు నెలల లోపే చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఏళ్ళు గడుస్తున్న అందకపోవటంతో, విశ్రా�
Telangana | కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కొంతమంది స్వార్థం కోసం ఉద్దేశపూర్వకంగా చెక్డ్యామ్లను కూల్చివేశారని, ఇది తన అనుభవంతో చెప్తున్నానని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్�
కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని రేకుర్తి ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో స్థానిక ప్రజలు ఆర్థికంగా �
ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కన్నుల పండువగా, పండుగ వాతావరణంలో కొలువుదీరాయి. వీణవంక మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయితీలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా మిగ�
సారంగాపూర్ మండల కేంద్రం శివారులోని కెనాల్ కు రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు గండి పడడంతో సోమవారం గ్రామ సర్పంచ్ చేకూట అరుణ శేఖర్ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు భూమిపూజ చేసి మరమ్మత�
కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ జిల్లా యంత్రాగం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రేకుర్తి ప్రాంత వాసులు సోమవారం ఆందోళనకు దిగారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులచే, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకా�
పెద్దపల్లి మండలం నిట్టూరులో 2 వార్డు సభ్యుడిగా గెలుపొందిన నీలం లక్ష్మణ్ అక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ప్యానల్ గెలిచిన అభ్యర్థి కావడంతో తనకే ఉపసర్పంచ్ పదవి కావాలని డిమాండ్ తీసుకువచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ లో సర్పంచ్ గా పోటీ చేసిన పూర్మాని రాజశేఖర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పరిచారు. ఎన్నికల సమయంలో గ్రామంలో ఆడ పిల్ల పుట్టినా, వివాహం చేస�