రాజన్న సిరిసిల్ల జిల్లా లో దారుణం ఘటన శుక్రవారం జరిగింది. తల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్య చేసుకోగా, తల్లి మృతిని తట్టుకోలేక అదే మానేరువాగులో కొడుకు దూకి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. తల్లి, కొడ�
వయో వృద్ధుల (సీనియర్ సిటిజెన్లు) కోసం ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బీ నరేష్ కోరారు.
ఆల్ ఇండియా బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుతారీ రాములు, భారతల గోవర్ధన్ పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్
ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని పంబాల అశ్విత ఎంపికైంది.
చిన్నారుల భవిష్యత్తుకు జీవిత బీమా తోనే ధీమా ఉంటుందని ఎస్బీఐ లైఫ్ సిరిసిల్ల బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని సిద్ధార్థ పాఠశాలలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని జీవిత బీమా పై గురువా�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివాస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ కోరారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ సభలను గురువారం గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా పోటీ�
108 వాహనంలో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన పైలెట్ కుటుంబానికి ఆ సంస్థ ఆర్థిక భరోసా కల్పించి అండగా నిలిచింది. వీణవంక మండల కేంద్రానికి చెందిన గులాం రిజ్వాన్ 108, హెర్సే అంబులెన్స్ పైలెట్గా విధులు నిర్వహిస్తూ
అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్య అన్న ప్రసాద వితరణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపెల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల రోడ్లో గల అయ్యప్ప ఆలయంల
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న ( మల్లిఖార్జున స్వామి) పెద్దపట్నం ఉత్సవం ఆలయ కమిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.