: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఏఎంసీ చైర్మన్ వినుపల ప్రకాష్ రావు అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆ�
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు జడ్జిలను బదిలీ (Judges Tranfer) చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ ఊట్ల దేవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. లయన్స్ క్లబ్ కరీంనగర్, గోల్డెన్ శాతవాహన, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స�
రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సందర్భంలో దళారి వ్యవస్థను నిర్మూలించేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్ మాదిరెడ్ఢి నర్సింహరెడ్డి అన్నా
పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట మాజీ సర్పంచ్ తీగల సదయ్య తండ్రి తీగల లక్ష్మీరాజం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి ప్ర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని 36 గొర్రెలు మరణించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో 4 గొర్రెల మందలు ఉన్నాయి. పెంపకందారులు గొర్రెలను మేత కోసం కోసిన వరి పొలా�
కలెక్టరేట్లో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్నిశుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది వందేమాతరం గీతాపాలన చేశారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు సెంటర్ నిర్వాహకులకు సూచించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పెద్దపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ�
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పెద్దపల్లి డీఎంవో పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా డీఎం�
నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని, శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవానిక
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయుల గుండెల్లో వందేమాతర గేయం ఉద్యమ స్ఫూర్తిని నింపిందని మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో దమ్మని రాము, �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు చేపట్టిన మౌన దీక్ష విజయవంతమైంది.
మొంథా తుపాన్ రైతులను నిండా ముంచిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన నియోజకవర్గంలో పంటలు దెబ్బతిని వారం రోజులు గడిచినా సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వ జమెత్తారు. ఇప్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు పోరుబాట పట్టారు. రాష్జ్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పెద్దపల్లిల
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో గురువారం సమావేశం నిర్వహించారు.