వనదేవతలు సమ్మక్క- సారలమ్మ మూడు రోజుల జాతరకు రేకుర్తి ముస్తాబైంది. జాతరలో తొలిఘట్ట మైన సారలమ్మ బుధవారం గద్దెనెక్కనున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా పోలీసులు రోప్ బృందాన్ని ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు ‘కెమిస్ట్-డ్రగ్గిస్ట్ అసోసియేషన్, శ్రీవిఘ్నేశ్వర ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్' ఆధ్వర్యంలో మంగళ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేతకార్మికులను యజమానులుగా చేసేందుకు రూ.377కోట్లతో ఏర్పాటు చేసిన 50 వర్కర్ టూ ఓనర్ షెడ్లను పంపిణీ చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, కార్మికులకు రావాల్సిన యార�
యువత సామాజిక బాధ్యత తీసుకోవాలని, సమాజానికి సహకారం అందించాలని హుజారాబాద్ ఏసీపీ వీమాధవి అన్నారు. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ప
హుజురాబాద్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్తో నియోజకవర్గ కేంద్రంలో ఉద్యమం మళ్లీ రాజుకుంది. హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు.
Karimnagar | తిమ్మాపూర్, జనవరి27: ఒక్క ఐదు నిమిషాలు అయితే.. ఆ కుటుంబం గమ్యస్థానానికి చేరుకునేది. బంధువులతో సరదాగా గడిపేది. కానీ వారిపై విధి చిన్నచూపు చూసింది.
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన గుండోజ్ గంగారాజు మెదడు సంబంధిత వ్యాధితో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ విద్యాసంస్థలైన రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాల విద్యార్థులతో 550 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో సు�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని పెద్దమ్మ పల్లెలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సర్పంచ్ అల్లెపు సంపత్, ఉపసర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్ కు సోమవారం వినత�
గణతంత్ర వేడుకలను చిగురుమామిడి మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు వీధులలో ర్యాలీగా బయలుదేరి దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల�
ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మవోయిస్ట్ పార్టీ కేంద్ర కమీటి సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు ఎలియాస్ చంద్రన్న, శంకరన్నకు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్లో ఆదివారం గ్రామస్తులు ఆత్మీయంగా గజమాలతో �
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన ఊబిది రేఖ అనే గర్భిణి మహిళా ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అలాగే డెలివరీ కోసం ఇబ్బందులు తలెత్తాయి.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లోడ్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అంక రార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం పాతబజార్ గౌరీశంకరాలయంలో మృత్సంగ్రహణం (పుట్టమన్ను
గత ఐదు రోజులుగా( ఈ నెల 19 నుంచి 23 వరకు) సంగారెడ్డి జిల్లాలోని గాడియం పాఠశాలలో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కుమ్మరి పల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యా�