చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, కరీంనగర్ డైరీ మాజీ ఎండీ, ప్రస్తుత అడ్వైజర్ ఓరుగంటి హన
‘పశ్చిమాసియా యుద్ధ ప్రభావం జిల్లాపై పడింది. నిత్యావసరంగా మారిన పెట్రోల్, డీజిల్కు కొరత ఏర్పడింది’ ..ఇలా సోషల్ మీడియాలో వదంతులు జోరందుకోవడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మంగళవారం రాత్రి నుం�
సినీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా బుధవారం కరీంనగర్లో మెరిశారు. బుధవారం నగరానికి వచ్చిన ఆమె, సుభాష్నగర్లో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్యసంస్థ డాల్ఫిన్ హాస్పిటల్స్ను ప్రారంభించారు. మహిళలు, పిల్లల సమగ్ర
పేద ప్రజలకు కంటిచూపును ఇవ్వడమే బీసీఎం లక్ష్యంగా కొదుపాక బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ కంటి దావాఖాన పని చేస్తోందని సర్పంచ్ రెండ్ల శ్రీనివాస్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్�
ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేసి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశపరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్ను కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.
అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం సిరిసి�
నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న భూములకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కరీంనగర్ కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్కు వినతిపత్రం �
గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ఇందుకోసం ప్రభుత్వం మై భారత్ కరీంనగర్ అనే కార్యక్రమం తీసుకుందని జిల్లా యువజన సంఘాల అధికారి వెంకట్ రాంబాబు అన్నారు.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సిరిసిల్ల జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరికలు పంపారు. దీంతో ఆ మెయిల్ను గమనించిన కోర్టు పరిపాలనా అధికా�
హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 31న గోదావరిఖనిలో పెద్ద ఎత్తున తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర కు ఇంటికొకరు వేలాదిగా తరలి రావాలని వీహెచ్పీ కార్యదర్శి అయోధ్య రవీందర్ తెలిపారు.