లోయర్ మానేరు జలాశయం పరిధిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనిద్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తూ అలగనూరు చౌరస్తాలో ఆయన బంధువులు, స్నేహితులు సోమవారం ఉదయం ధర్నా చేశారు.
Karimnagar Farmers | కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు.
ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిసినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం చాలా మదనపడేవారు. పశువుల కోసం అంతలా ఆరాటపడేవారు. పోస.. పోస జమచేసి కు�
అగ్ని ప్రమాదంలో ఓ పశువుల కొట్టంలో ఉన్న రెండు పశువులు సజీవ దహనం కాగా, మరో ఆవు తప్పించుకుంది. ఈ సంఘటన మానకొండూరు మండలంలోని ముంజపంల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
సభ్యత్వ నమోదులో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్య కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై ఆదివారం సమీక్�
చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్దారులు బతికున్నట్లు నిర్ధారించుకునేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన చేయూత లైవ్ అథెంటిఫికేషన్ సర్వేలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
Karimnagar | తిమ్మాపూర్, మే 24: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్ర శివారులోని ఎల్ఎండీ రిజర్వాయర్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. రామకృష్ణ కాలనీకి చెందిన ఓ రైతు అటుగా వెళ్తుండగా.. చెట్టుకు ఓ యువక�
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే రెండుసార్లు పెంచి వాహనదారుల నడ్డి విరువగా, తాజాగా శనివారం కూడా పెట్రోల్పై 87 డీజిల్పై 91 పైసలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించి, వెంటనే అమలులోకి తీ�
రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు.
తాటి చెట్టు పై నుంచి కిందపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు కథనం ప్రకారం.. చందుర్తి మండలం మూడపెల్లి గ్రామానికి చెందిన వట్టిమల్ల రవి గురువారం సాయంత్రం తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతు�
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల కూలీలకు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రెండు మూడేండ్లుగా డీలా పడింది. ఈ రంగాన్నే నమ్ముకొని వ్యాపారం చేసిన.. పెట్టుబడి పెట్టిన వేలాది మంది ఒక్కసారిగా కుదేలయ్యారు.
పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
రెండు రోజుల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.