అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కరీంనగర్ బల్దియా డీబీ (డ్రాయింగ్ బ్రాంచ్) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా?, ఒకే రకమైన పనికి టెండర్లు పిలిచినప్పుడు.. ఒకే రకమైన నిబంధనలు కాకుండా తమకు నచ్చినట్ట
దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో సీనియర్ ఐఏఎస్ పరికిపoడ్ల నరహరి ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీఎం హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారి ఉచిత మెగా వైద్య శ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ శాఖ పనితీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో వరుసగా ఆహార నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించడం లేదని సీపీఎం సిరిసిల్ల ప
తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీ�
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం బస్సులు లేక గంటల తరబడి పడిగాపులు గాశారు. ఈవీ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డిపో-2 చెందిన 140 ఈవీ బస్సులను నిలివేశారు.
ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కొలనూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ పేద ప్రజలకు అందుతున్న వైద్
చిగురుమామిడి మండలంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ కొండం కనకయ్య, ఎస్సై జగదీశ్వర్లును చిగురుమామిడి గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం వారి కార్యాలయాల్లో శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్ త
తిమ్మాపూర్ మండలంలోని ఆర్టీసీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గతంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలను గురువారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత స�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం వద్ద దారుణం చోటుచేసుకుంది. కరీంనగర్ లోనీ కిసాన్ నగర్ కు చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం పని కోసం అడ్డా వద్ద ఉండగా తనకు పని ఇస్తానని ఓ వ్యక్తి నమ్మించాడు.
చిగురుమామిడి మండలంలో వర్షాలు సమృద్ధిగా సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు.
Karimnagar Electric Bus | కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. కరీంనగర్ 2 డిపోలో నిలిపి ఉంచిన బస్సులో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మా్త్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు వ్య�
నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినందున మధ్యాహ్న భోజన పథకం మెనూ చార్జీలను వెంటనే పెంచాలని కోరుతూ మిడ్ డే మీల్స్ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు �