భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) భారీగా ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి బిక్కూర్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
Indiramma Illu | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో ఇం దిరమ్మ ఇండ్ల రెండో విడత ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా తన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని గ్రామానికి చెందిన గండికోట సునీత ఆరోపించింది.
Sunke Ravi Shankar | చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను చంపేస్తామంటూ.. బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. ఆయన కరీంనగర్ టుటౌన్ పోలీసుస్టేషన్లో ఉన్న సమయంలోనే బెదిరింపు కాల్ రావడం గమనా ర్హం.
తిమ్మాపూర్, ఆగస్టు26: పాలకులు లేకపోవడంతో గ్రామాల్లో కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఓ ప్లాట్ యాజమాని ఏకంగా మోరీనే కబ్జా చేయడంతో ఆ వాడకట్టు ప్రజలంతా మురుగు వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Congress Leaders | యూరియా కొరతలపై తెలంగాణ రైతాంగం నిజానిజాలను, వాస్తవాలను గమనిస్తోందని కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్నారు. రాష్ట్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయలేని కేంద్ర ప్రభుత్వం
ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెట్టాలని, మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
వినాయక చవితిని పురస్కరించుకుని తిమ్మాపూర్ (Thimmapur) మండలం కేంద్రంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని బీ�
కాంగ్రెస్ జనహిత పాదయాత్రతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడానికి పాదయాత్ర పేరిట కొత్త డ్రా
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం ఎదుట కరీంనగర్, హుస్నాబాద్ రహదారిపై రైతులు సోమవారం బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాళ్లు అరిగేలా యూరియా కే�
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. జిల్లా నలుమూలల : నుంచి వచ్చిన 328 మంది అర్జీదారులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వీణవంక మండలంలోని రెడ్డిపల్లి-పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన ఉండాడ�
జమాతే ఇస్లామీ హింద్(జేఐహెచ్)కరీంనగర్ ఆధ్వర్యంలో ‘ప్రవక్త మహ్మద్(స) జన్మదినం’, ‘మిలాద్ఉన్నబీ’ని పురస్కరించుకొని ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్25 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహిస్తున్న�
ఆల్ట్రాటెక్ ఇండియా నెంబర్ వన్ సిమెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన శుభారంభం బిల్డ్ ఎక్స్ పో ఆదివారం కరీంనగర్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎక్స్ పో కార్యక్రమంలో నిర్మాణ రంగానికి అవసరమైన ఆధునిక సా
యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని ఇందుర్తి సొసైటీ యూరియా కేంద్రం వద్ద రైతులు శనివారం రాత్రి నుండి పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో చెప్పులు పెట్టి పడి కాపులు కాశారు. ఆదివారం తెల్లవారుజాము�