మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ కాంతారావు తెలంగాణ ఉద్యమంలో చే
వరి కొయ్యల అవశేషాలను కాల్చడం వల్ల సేంద్రీయ పదార్థాలు, పోషకాలు నశిస్తాయని నేలలోఉన్న వానపాములు సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయని సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్�
పెగడపల్లి మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు హిందూ ధర్మ రక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ చేశారు. ప్రాథమిక సహకార సంఘం కార్యాలయ సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు గాను కమిటీ సభ్యుల�
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండ్లు నిర్మించుకునే లబ్దిదారులకు దశల వారీగా చెల్లించే మొత్తంలో ప్రభుత్వం కోత పెట్టింది. స్లాబ్ వేసిన అనంతరం చెల్లించాల్సిన రూ.2లక్షల మొత్త
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుంచ�
ఘనంగా కార్తిక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామంలోని మానేటి రంగనాయక స్వామి ఆలయంలో కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష�
పాము కాటుతో మహిళా మృతి చెందిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన సుదాటి రమ (50) తన వ్యవసాయ పొలం కోయడానికి పొలం వద్దకు వెళ్లి�
Karimnagar | కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు. కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట�
గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పొత్తురూ వరకు డబుల్ రోడ్డు ప్రారంభించి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకులు గుండ్లపల్లి వద్ద ఆదివారం రాజీవ్ రహదారిపై
కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన మరోసారి వివాదంలో చిక్కుకున్నది. రెండేళ్ల కింద తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఉండగా, అప్పుడు ఖర్చు చేసిన నిధుల విషయంలో దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు జడ్పీ �
ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహా సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ప్రచార జాత కరపత్ర ఆవిష్కరణ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించ�
రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వినియోగించుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారా�
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మా�