భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి జాతర ముగిసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి రథోత్సవము ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వొడ్నాల శంకరయ్య
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగిన కళ్యాణం వేడుకలో అర్ధనారీశ్వరులు (హిజ్రాలు) శివుడిని వివాహం చేసుకున�
కరీంనగర్ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన చేపట్టిన ఎన్యూమరేటర్లకు పారితోషకం పంపిణీలో కనబరుస్తున్న నిర్లక్ష్యంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. సీపెక్ సర్వే చేపట్టి పదిహేను నెలలు దా�
ఆ ఊరికి వెళ్తే చుట్టూ ఇసుక డంపులే దర్శనమిస్తాయి.. నాలుగు దిక్కులా పెద్ద పెద్ద కుప్పలే కనిపిస్తాయి.. కానీ, రాత్రయితే మాత్రం అవన్నీ తరలిపోతాయి. కథలాపూర్ మండలం బొమ్మెన శివారులో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. �
కార్యదర్శితో పాటు తమను అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలో జరిగే ఏ సమాచారమూ తమకు ఇవ్వడం లేదని పెగడపల్లి మండలం నరసింహునిపేట ఉప సర్పంచ్ నేరువట్ల శేఖర్, పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టగా విధులు నిర్వహించిన వారికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని, వాటిని వెంటనే చెల్లించే విధంగా చొరవచేపాలని బొంతుపల్లి సర్పంచ్ బావు స�
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం బాధితులు పోటెత్తారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న 345 మంది జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి తమ బాధలు చెప్పుకోగా, అధికారులు వి�
కరీంనగర్ జిల్లా బాస్ గా బాధ్యతలు చేపట్టి, విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ చిత్రామిశ్రాను పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.