Kalvakuntla Sanjay | సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండిం�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నది. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు నిర్�
విద్యార్థులకు ఆదర్శవంతమైన విద్యను అందించే మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వనజ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గన్నేరువరం మండలంలోని పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ15 వార్షికోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శ్రీలక్ష్మీగణపతి స్వామి వారిని గురువారం దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనారోగ్యం బారిన పడి తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో వారి కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
వీణవంక మండలంలోని ఇప్పలపల్లి, హిమ్మత్నగర్, గ్రామాల్లో మహిళా శక్తి సంఘ భవన నిర్మాణాలకు బుధవారం సర్పంచ్లు మెతుకు కుమార్రెడ్డి, జడల శ్రీకాంత్, ఏపీఎం సుధాకర్, స్థానికులు శంఖు స్థాపనలు చేశారు. కొబ్బరికాయలు క�
పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెద్దపల్లి జిల్లా డిసీఈబీ సెక్రటరీ వీ హన్మంతు చేతుల మీదుగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
వనదేవతలు సమ్మక్క- సారలమ్మ మూడు రోజుల జాతరకు రేకుర్తి ముస్తాబైంది. జాతరలో తొలిఘట్ట మైన సారలమ్మ బుధవారం గద్దెనెక్కనున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా పోలీసులు రోప్ బృందాన్ని ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు ‘కెమిస్ట్-డ్రగ్గిస్ట్ అసోసియేషన్, శ్రీవిఘ్నేశ్వర ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్' ఆధ్వర్యంలో మంగళ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేతకార్మికులను యజమానులుగా చేసేందుకు రూ.377కోట్లతో ఏర్పాటు చేసిన 50 వర్కర్ టూ ఓనర్ షెడ్లను పంపిణీ చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని, కార్మికులకు రావాల్సిన యార�