రైతులు మేలైన సాగు పద్ధతులను పాటించాలని, వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారాణి, జిల్లా కోఆర్డినేటర్ బీ హరికృష్ణ, ఆత్మా పీడీ చత్రు నాయక్, మనకొండూరు ఏడీఏ ఎన్ శ్రీధర�
కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు క్యాంప్ కార్యాలయం పై దాడికి పాల్పడ�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్ల�
Gangula kamalakar | ఒక కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్ ఇంత పెద్ద ఘటన జరిగితే కూడా మీరు రాష్ట్రప్రభుత్వం మీద ఎదురుదాడి చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పడంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేస్తే దాన్సి స్వీకరించాలి. కాన
Rasamayi Balakishan | రైతుల ధాన్యం కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని, ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Heart Attck | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రైతు బలయ్యాడు. కోతలు పూర్తయినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని తీవ్ర వేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంద�
పెండింగ్లో ఉన్న ఆశాల పారితోషికాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలతో మంగళవారం నిరసన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివి చిగురుమామిడి మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నగదు పారితోషంతో సహా పాటు శాల�
పదో తరగతి పూర్తి చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు ‘కపిల్ విద్యా వారధి’ (సంక్షేమ ట్రస్ట్) ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, మంచి మ
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విపక్ష నేతలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధించడం కాదని, ప్రజల భద్రత, రక్షణ కల్పించేందుకు పని చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ �
పంటల మార్పిడీ, సేంద్రియ సాగు విధానాలపై మండలంలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ ఆవరణలో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు వివిధ పంటల సాగు పద్ధతులు, నేల ఆరోగ్యం, సే�