నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతి మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్
రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని అడిషనల్ డీఎంహెచ్వో రాజగోపాల్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పథకంలో భాగంగా 2026- 27 సంవత్సరానికి పనులు గుర్తింపు గాను మండలంలోని లంబాడి పల్లి, ముదిమాణిక్యం, పీచుపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభ నిర్వహిం�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు కల్తీ సిరప్ ఇచ్చాడని పెద్దపల�
ఉద్యోగ విరమణ పొంది ఏడాదిన్నర దాటిన బెనిఫిట్స్ రాకా రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఆగమవుతున్నయ్.. జర మమ్మల్ని పట్టించుకోండని రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్�
ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే యాదవ కులస్తులకు మానకొండూరు మండలం ఖాదర్ గూడెం లోని ఫామ్ అరవింద ఫామ్ హౌస్ లో రాజకీయ శిక్షణ శిబిరాన్ని అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాన
రైతన్న రెక్కల కష్టం.. వర్షం కారణంగా వృథా అవుతున్నది. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది.
రోడ్డు ప్రమాదంలో గురుకులం విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామంలోని తెలంగాణ మైనార్టీ గురుకులం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
వీణవంక మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మండలాధ్యక్షుడిగా కె.అంజయ్య (వల్భాపూర్), ప్రధానకార్యదర్శిగా బి.రవి (ఇప్పలపల్లి), గౌరవాధ్యక్షుడిగా ఆర్.కిషన్, ఉపాధ్యక్షులుగా ఎ.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో సురక్ష హాస్పిటల్ హుస్నాబాద్, శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమామిడి, శరత్ మాక్సిజన్ హాస్పిటల్ కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి మెగా వైద్య శ
గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీరామ కృష్ణ హైస్కూల్లో శనివారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల ధరించి దీపాలు వెలిగించి సందడి చేశారు.
పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిప�