కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. విద్యా శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ మండలం అగ్రహారం లోని జేఎన్టీయూ కళాశాల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్వీ నే�
ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్న తనను రోడ్డుపై వదిలేసి వెళ్లాడని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన సన్నీల్ల వెంకన్న శుక్రవారం హుస్నాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్య
నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణేశుడికి జిల్లా వాసులు ఘన వీడ్కోలు పలికారు. ఉదయం నుంచే మండపాల వద్ద ఉద్వాసన పూజలు చేయగా.. మధ్యాహ్నం నుంచే విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో విఘ్నేశ్వరులను నిలిపి, కనుల ప
తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ఘన పూజలు అందుకున్న గణనాథుడి చివరి రోజున ప్రత్యేక పూజలు చేసి సాగనంపారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చి కోలాటాలు �
సున్ని మర్కజి మీలాద్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో గత ఆదివారం నిర్వహించిన సీరత్ ఇస్లామిక్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేశారు. రాజీవ్ చౌక్ లో నిర్వహించిన చివరి ఆధ్యాత్మిక సదస్సులో ముంబై నుండి వచ్చి�
గణేశ్ నిమజ్జనోత్సవానికి కరీంనగర్లో ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ కాంగ్రెస్లో పార్టీ నాయకుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఓవైపు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో అంతర్గత పోరు సాగుతూనే ఉండగా, తాజాగా గ్రూపు తగాదాలు రోడ్డుక్కెక్కుతున్నాయి.
టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్), ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల వారు ఈనెల 3 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవా�
చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చీల పద్మ, ముది మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వినయధర రాజు, ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సవిత, తెలంగ�
రైతులకు ఇంకా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. తెల్లారిందంటే ఎక్కడ చూసినా యూరియా ఎక్కడ దొరుకుతుందో.. అనే దిగులే. ఇట్లాంటి బాధ ఇంకా తప్పడం లేదు. ఊటూరు సోసైటీ పరిధిలోని వేగురుపల్లిలో సోమవారం యూరియా కోసం రైతు�
మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు