బాబు జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేద్కర్ ల జయంతి ఉత్సవాలు కమిటీ 2026 లో భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన దళిత రత్న అవార్డు కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమ
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండువగా నిర్వహించారు.
స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్లు రూ. 252 కోట్లకు చేరుకున్నాయి. 5% రిబేటుతో బకాయిలు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 1,667కోట్లు అంచనా వేసుకోగా 132 పట్టణ స్థానిక సంస్థలనుంచి ఇప్పటివరకు రూ. 252కోట్ల�
Karimnagar | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident) చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వా
కరీంనగర్ కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా.. కొత్తగా చేరిన వారికే పదవులు ఇస్తే ఎలా అంటూ పలువ�
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి మంగళవారం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినప్పటికీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంట’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింద
గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం రూ.4.81 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బీ. సదయ్య తెలిపారు. ఇటీవల ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి హుండీ ఆదాయాన్ని మంగళవార
చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మే 24 లోపు పూర్తిచేయాలని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో మంగళవార�
ఇల్లు కావాలంటే లక్షన్నర ఇవ్వాల్సిందేనని అధికారుల సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం నాయకులు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు.
ధాన్యం కొనుగోలులో రైతులకు నూతన విధానాన్ని తీసుకువచ్చి ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర�
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెం�
భగ.. భగ.. 'మండె' ఎండలతో రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయటపెడితే అగ్గి దగడు బెంబేలెత్తిస్తున్నది. ఎండ తీవ్రతకు గోదావరిఖనిలోని ప్రధాన రోడ్లపై మధ్యాహ్నం వేళ ఒక్క పురుగు కనిపించకపోవడంతో దారులన్నీ బోసిప