మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వరుస విచారణలు కలకలం రేపుతున్నవి. ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు ఇంకా తేలక పోవడం, ఇదే విషయమై పదే పదే విచారణలు జరుగడం శాఖలో చర్చనీయాంశం�
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.12 వందల కోట్ల ఎక్స్రేషియాను విడుదల చేసి గీతకార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాములు గౌడ్ డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్ర
అందె శ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి తీరని లోటు అని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్క్లబ్లో బుధవారం ప్రజా కవి చిత్రపటానికి పూలమాల వేసి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని మరణించిన గొర్రెలకు తగిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించి బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
పెగడపల్లి మండలం నామాపూర్ లో బుధవారం మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల పశు వైద్యాధికారి హేమలత మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచి
గన్నేరువరం మండలకేంద్రం గన్నేరువరంలో పశువులకు బుధవారం ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వల్ల పాల దిగుబడి తగ్గి, పశువు యొక్క ప్రాణానికి ప్రమాదకరం క�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలను నిర్వహించారు.
Karimnagar | తండ్రి మందలిస్తాడనే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల పరిధిలో చోటు చేసుకుంది.
నగరపాలక పరిధిలో సుమారు 70 వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా ఆన్లైన్లో నమోదయ్యాయి. అయితే నమోదు సమయంలోనే ఇంజినీరింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అప్పుడే అనేక తప్పులు దొ
ఒకే సర్వే నంబర్, ఒకే అపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి, తనకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయకుండా సబ్ రిజిస్టర్ నిరాకరించాడని కరీంనగర్ పట్టణానికి చెందిన తోట శ్రీకాంత్ సోమవారం గంగాధర సబ్ రిజిస్టా�
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో ప్రతీ యేటా కార్తీకమాసంలో జరిగే శ్రీ లక్ష్మినృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా సోమవారం శ్రీలక్ష్మినృసింహస్వామి రథోత్సవంతో జాతర అత్యంత వైభవోపేతంగా జరిగింది.
సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావే�
పెగడపల్లిలో మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగంవంతం చేయాలని మర్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లిలో సహకార సంఘం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు.