వైద్య రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు అనుగుణంగా సాంకేతిక, మానవీయ స్పృహతో వైద్యులు సేవలందించాలని ఫిజీషియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్సింహులు సూచించారు. క
వైద్య రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు అనుగుణంగా సాంకేతిక, మానవీయ స్పృహతో వైద్య సేవలందించాలని ఫిజీషియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్సింహులు సూచించారు.
Ramagundam Airport | పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రామగుండం ఎయిర్పోర్టు కల నిజం దిశగా ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు కోసం రూ.40.53 లక్షలు మంజూరు చేసి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ ఫీజు చె�
Pochamma Thalli Utsavalu | పోతిరెడ్డి పేట పోచమ్మ తల్లి భక్తుల యొక్క మొరను ఆలకించి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా తెలంగాణలోనే పేరుగాంచినందున పట్నం నుండి పల్లె వరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొన
రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాల్సిన విశ్రాంత ఉద్యోగులు రణానికి దిగుతున్నారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించి విరమణ పొందాక బెనిఫిట్స్ ఇవ్వకుండా కాళ్లరిగేలా త�
ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి ఎల్ఎండీ పోలీసులు ఆ ఫోన్ను తిరిగి అందజేశారు పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని జూగుండ్ల గ్రామానికి చెందిన జాల నరసయ్య ఏడాది కింద ఫోన్ పోగొట్టుకున్నాడు. కాగా దీంత�
విజయదశమి పర్వదిన వేడుకలు మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ముల్కనూర్, ఇందుర్తి, ముదిమాణిక్యం, కొండాపూర్, సుందరగిరి తదితర గ్రామాల్లో గ్రామస్తులు డబ్బు చప్పులతో ర్యాల
సాధారణంగా శిశువు జన్మించిన కొద్దిరోజులకు నామకరణం చేసిన తర్వాత బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటారు! లేదంటే ఆరు నెలలకో.. ఏడాదికో దరఖాస్తు చేసుకుంటారు! మర్చిపోయిన వారు పిల్లల విద్యాభ్యాసం, లేదంటే విదేశాలకు వె�
పెద్దపల్లి జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా అగుమామిడి అఖిల్రెడ్డి ఎంపికయ్యారు. కాగా కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
పోలీస్ సేవలు నిత్యం సవాలతో కూడుకున్నవని.. అన్ని సవాళ్లను ఎదుర్కొని గొప్ప అని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో అడ్మిన్ ఎస్సై రవీందర్ రెడ్డి రిటైర్మెంట్ కాగా.. ఆయనను ఎస్ఐ శ్రీకా�
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని గంగాధర ఎస్సై వంశీకృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ జాగృత్త దివస్ లో భాగంగా గంగాధర మండలంలోని మధురానగర్ లో గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగా�