రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం తోపాటు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు న్యాయం చేయడం లేదని వారి తీరుపై మహిళ రైతులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Attack | కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చందర్ ఖాన్పురాలో ఉన్న ఓ సెలూన్కు వెళ్లాడు. సెలూన్ నిర్వాహకుడు రాముడు ఎస్ఐ చందర్తో మాట్లాడుతున్న క్రమంలో అన్నా అని పిలిచాడు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో హకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ సాంబారి భారతమ్మకొమురయ్య శుక్రవారం ప్రారంభించారు.
జస్టిస్ గోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతోనైనా సీఎం, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, అభివృద్ధి దిశగా దృష్టి సారించాలని, ఇప్పటికైనా దుష్ర్పచారాన్ని ఆపాలని బీఆర్ఎస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు మా
కాళేశ్వరం పై ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవని బీఆర్ఎస్ సైదాపూర్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య అన్నారు. సైదాపూర్ మండలకేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
farmers | రైతులు సంవత్సరమంతా కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేందుకు కొనుగోలు కేంద్రాలు కీలకంగా మారాయని బేగంపేట సర్పంచ్ మంతెన చంటి తెలిపారు.
RTC Bus Accident | కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్తో హైదరాబాద్కు నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్స�
గత కొంత కాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. పలు సార్లు సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నోటీసులు కూడా ఇవ్వగా, సమస్యలు పరిష
సగర భగీరథ మహర్షి జయంతిని విజయవంతం చేయాలని సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర కోరారు. ఈ మేరకు కరీంనగర్లో కలిసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి వినతిపత�
రైతులు తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలని సుల్తానాబాద్ ఏవో పైడితల్లి సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), రామగిరి ఖిల్లా నుండి శాస్త్రవేత్త డాక్టర్ పిల్లి కిరణ్ కుమార్తో కలిసి ఆమె సుల్తానాబాద్ మ