యువత ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్య�
బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు విద్య, ఉపాధి రంగాల్లో పెద్దపీట వేసిందని, ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక ప్రగతికి బాటలు వేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్�
పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో గత 20 ఏళ్లుగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ను జాతర కమిటీ చైర్మన్, ఉపసర్పంచ్ ముత్యాల తిరుపతి ఆద్వర్యంలో సమీప గ్రామాల సర్పంచులు, జాతర కమిటీ సభ్యులు ఆవిష్కరించ�
తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లె గ్రామంలోని పురగిరి క్షత్రియ పెరక సంఘం 2026 క్యాలెండర్ ను అధ్యక్షుడు పాలేటి జనార్ధన్ తో కలిసి సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు.
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి మహిళలు ఇండ్ల ముందు బియ్యం పిండితో చేసిన రంగురంగుల ర�
హిమ్మత్నగర్ గ్రామ పంచాయతీకి పర్మనెంట్ పంచాయితీ కార్యదర్శిని నియమించాలని ఆ గ్రామ వార్డు సభ్యురాలు కర్నకంటి నవ్య-భాస్కర్రెడ్డి ప్రకటన ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని మండలంలోని నాంసానిపల్లి, ఓదెల, శానాగొ
సంక్రాంతి పండుగ, మేడారం జాతర కోసం ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళుతున్నారా? అయితే మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ బుధవారం ప్రకటనలో సూచించారు.
Sand Mafia | కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డులేకుండా పోతున్నది. అనుమతి ఒకచోట ఉంటే.. మరోచోట నుంచి అక్రమ రవాణా సాగుతున్నది. వీణవంక మండలం చల్లూరులో ఇసుక క్వారీకి అనుమతి ఉంటే.. ఇప్పలపల్లి గ్రామ శివారులో ఇసుక తోడే�
Sunke Ravishanker | రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతోందని, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గంగా�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మె�
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించారు.
మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతంలో జరిగే మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సన్నద్ధం కావాలని రాష్ట్ర మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ పిలుపు