జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు గంగాధర మండలంలోని 33 గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ�
చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె, ముల్కనూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కాటం కిషన్ రెడ్డి, మర్రి పొచవ్వ కుటుంబాలను సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం పరామర్శించారు.
చిన్నారులకు పోషకాలు కలిగిన చిరుధాన్యాలను తప్పకుండా తినిపించాలని గ్రామ సర్పంచ్ ఆకుల రమేష్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో ధర్మపురి సెక్టార్ పరిధిలో పోషన్ పక్�
గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డులను, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన డాక్యుమెంట్లను పరి�
తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్ర�
సింగరేణి అర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్ట్లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ (OB) పనులను రాజపూర్ గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ప్రాజెక్ట్లో భాగంగా సీ-5 కాంట్రాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకు�
talasani srinivas yadav | కేసీఆర్ అప్పులు చేశారని విమర్శించే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో 3.50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ య�
కాంగ్రెస్ సర్కారు ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇవ్వాళ సీఎం రేవంత్రెడ్డి తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బ
ఈనెల 27 నుండి మే 5 వరకు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజకుమార్ తెలిపారు.
కోరుట్ల పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయంలో శనివారం మొదటి తరగతి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యా
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ నివారణకు కృషి చేయాలని ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎస్సై పృథ్వీధర్ గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గాగిరెడ్డి పల్లి