ఆషాఢ మాసం పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గోరింటాకు పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు గోరింటాకును వారి చేతులకు అందంగా �
కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Indlu) అతి త్వరలోనే జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
Monkeys Attack | హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన బూర సుదర్శన్(68)పై 20 రోజుల క్రితం ఇంటి వద్ద కోతులు దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగా కాలుకు ఇన్ఫెక్షన్ తీవ్రమై గురువారం మృతి
మొగిలి రేకులు సీరియల్తో తెలుగు ప్రజలను మెప్పించి చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేసి సినీ నటుడుగా రాణిస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆర్.కే సాగర్ తాజాగా నటించిన మరో సినిమా శుక్రవారం రాష్ట్ర
కరీంనగర్ కేంద్రంగా ‘మెడిసిన్ దందా’కు అడ్డులేకుండా పోయింది. కొందరు వైద్యులు, మెడికల్ ఏజెన్సీలు, షాపుల నిర్వాహకులు కొన్ని ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, ఏకంగా తమకు అవసరమైన మందులు తయారు చేయించు�
మండలంలోని కేశవపట్నం శివారులో మీర్జా అలీబేగ్, తనుకు త్రిమూర్తికి చెందిన వ్యవసాయ బావుల వద్ద బుధవారం గుర్తు తెలియని దుండగులు కరంటు మోటర్ల సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లారు. అలాగే కొన్ని మోటార్లను ఎత్తుకెళ్లే
నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారికి పౌష్టికాహారం అందిస్తూ, పూర్వప్రాథమిక విద్యనందించటమే లక్ష్యంగా కొనసాగుతున్న జిల్లాలోని అంగన్వాడీ కేంద్�
తిమ్మాపూర్ మండల కేంద్రంలో హోటల్స్ బిజినెస్ ఎక్కువగా ఉంది. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్ఛలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. తమకే గిరాకీ రావాలని స్వార్థంతో రకరకాల పనులు చేస్తున్నారు.
Minister Vakiti Srihari | ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. గత పదేళ్లలో ఆగమైన శాఖలను తనకు అప్పగించారని.. తనకు ఇచ్చిన ఐదుశాఖలు ఆగమాగంగానే ఉన
మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతులకు చిరు విత్తనాల పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ తెలిపారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిమేషన్ ద్వారా పప్పు దినుసులు, చిరు సాగు కిట్లను సోమవారం పంపి�
ఉత్తర తెలంగాణకు కేంద్రమైన కరీంనగర్లో నకిలీ మందుల మూలాలు బయట పడుతున్నాయి. దేశంలోనే మెడికల్ వ్యాపార కేంద్రంగా మారిన ఉమ్మడి జిల్లాలో ఎక్కడో బిహార్లో తయారైన డూప్లికేట్ మందులు వెలుగు చూస్తున్నాయి.
హుజురాబాద్ డివిజన్ లోని ఎస్సీ వసతి గృహాల్లో 2025-28 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన �