ఒకప్పుడు ఇంటికొక సైకిల్ ఉండేది. నేడు మారుతున్న పోకడకు అనుగుణంగా ఇంటికి రెండు, మూడు ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. కాలు తీసి బయట పెట్టాలన్నా.. బైక్ వాడకమే ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ ప్రమాదాలు అనేక�
Chinna Mulkanoor | చిగురుమామిడి, జూలై 6: చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ఉన్న నాలుగో వార్డులో గత పది రోజులుగా నెలకొన్న తీవ్ర నీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, పోతరాజు, పులి వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ విశిష్టతను ఉపా
సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుం�
కరీంనగర్ పార్లమెంట్ను నంబర్-1 తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో రూ.78 లక్షలు, జమ్మికుంటలోని గండ్రపల్లిలో రూ.78 లక్షలతో జాతీ�
పట్టణంలోని పిఆర్బిఎం జూనియర్ కళాశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చే
చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా సాయికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సందబోయిన శ్రీనివాస్ కరీంనగర్ ఎస్బీకి బదిలీ అయ్యారు. శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహించి అనతి కాలంలోనే
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగమైన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మహిళా కార్మికులు మెట్పల్లి సమీపంలోని సాంబాజీ బీడీ కంపెనీ ప్రధాన కార్యాలయ
గంగాధర మండలం ఆచంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గర్శకుర్తిలో విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ ఉపేందర్, విద్యుత్ రైతులను కలిసి మాట్లా�
మహాభారత, రామాయణ ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో 126 రోజులుగా మహాభారత ప్రవచనాలు ప్రబోధిస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్నారు.
ముదిమాణిక్యం గ్రామంలో శుక్రవారం ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. శ్రీనివాస విజన్ సెంటర్, అక్షర ఎడ్యూకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 200 మంది
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంభనతోనే మహిళలు ఉన్నత స్థితికి చేరుతారు. ఇందుకోసం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప�
గంగాధర మండలంలోని కొండాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 21 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 73 మందికి చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘విద్యా విశ్వోత్సవం– ప్రతి అడుగు చదువు వైపు’ అనే థీమ్
కరీంనగర్ శివార్లలోని చింతకుంట(గాంధీ నగర్) సమీపంలోని బృందావన్ కాలనీలో నిమిషం పాటు నిలువలేని పరిస్థితి (Drainage) నెలకొంది. ఇళ్ల నుంచి వెలువడే మురుగు ప్రవాహాన్ని ఎల్లమ్మ గుడి సమీపం నుంచి చెరువు వైపునకు మళ్ళించ
విధి నిర్వహణలో అసువులు బాసిన విద్యుత్ అమరులను స్మరించుకునేలా కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో స్మృతి చిహ్నం (Electrical Martyrs) ఏర్పాటుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) సీఎండీ ఆదేశాల మేర�