రాజకీయాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ తేజస్వి సూర్య ను పదవి నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని తెలంగాణవాది, ఉద్యమకారుడు, జానపద కలకారుడు అలుగునూరి@ మోరపల్లి ప
రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని, న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు, ప్రభుత్వం ఫన్నీటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జే�
అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వేములవాడ అగ్నిమాపక ఇన్చార్జి అధికారి సీహెచ్ సాయిలు అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.
రోడ్డు ప్రమాదాలు జరిగిన క్రమంలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం, సంఘటనను గురించి సకాలంలో పోలీసులకు సమాచారం అందించడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు గంగాధర మండలం మధురానగర్ గ్రామాన
ఆరుగాలం కష్టించి చేతికి వచ్చిన పంటను తన పొలం నుండి ట్రాక్టర్ లో సమీపంలోని భావి వద్దకు ఆరబెట్టినందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఇంజన్ కింద పడి మృతి చెందాడు.
కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని ఇతరులకు పార్టీలో పెద్దపీట వేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా తన అ�
ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళపై ఎస్సై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
‘గ్రామంలో 10 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయా లేక బడి పూర్తిగా మూతబడిందని, వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే జూన్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడతా’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లంబ
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామానికి చెందిన బోల్లి లింగయ్య లచ్చవ్వకు చెందిన ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా బూడిద పాలు �
కరీంనగర్ నగర వ్యాప్తంగా ప్రతీ డివిజన్ లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 28వ డివిజన్ కిసాన్ నగర్ లో రూ.25 లక్షల నిధులతో చేపడుతు�
కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహరావు పశు వైద్య కళాశాల, వెటర్నరీ యూనివర్సిటీ లో వెటర్నరీ ఫిజియాలజీ విభాగాధిపతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రాధాకృష్ణ పులి కంటి మీరట్లోని ఐఐఎంటీ యూనివర్సిటీలో నిర్వహించిన వైకాన్-