కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన నిరసన దీక్షపై పోలీసుల అణచివేత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉన్న అధికార యంత్
కాల్వశ్రీరాంపూర్ మండల స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షడిగా బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి రాజమౌళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం ఎన్నికల సమావేశం నిర్వమించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలోని ఎల్ సి 34 రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా మరో వారం రోజులు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏదైనా నిర్మాణ పని చేపట్టే ముందు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా టెండర్లు పిలుస్తారు. ఈ మేరకు తకువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తారు. కానీ, ఎన్పీడీసీఎల్ కర�
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజులు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములపై అక్రమ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గడి బురుజుల పరిరక్షణ సమితి, అఖిలపక్ష ప్రజా
దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావు అనేక సేవలందించారని మహానుయుల ఆశయసాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు.
సంప్ నిర్మాణం జరిగినా నీటి సరఫరాలో నిర్లక్ష్యం, రైల్వే స్టేషన్ ప్రధాన కాలువ నిర్మాణం సగంలో ఆపిన కాంట్రాక్టర్, చోద్యం చూస్తున్న అధికారులపై సత్వర చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ �
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, తమతో పాటు చదువుతున్న విద్యార్థులను చితకబాదారు.
‘నాన్నా.. అమ్మాయి పుడితే మహాలక్ష్మీ అంటారు కదా! కానీ, మేమేం పాపం చేసినం. ఆడపిల్లలుగా పుట్టడమే మేం చేసినా తప్పా.. మేం పుట్టినప్పటి నుంచే ఇద్దరు బిడ్డలని అమ్మను తిడుతున్నవ్.. గొడవ పెట్టుకుంటున్నవ్.. మాకేం తె�
Jubli Nagar : కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలం అనే ఓ ప్రైవేట్ ఉద్యోగికి ముక్కుపచ్చరాలని తన ఇద్దరు ఆడ పిల్లలను పొట్టనబెట్టుకున్నాడు.
Karimnagar Accident | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - పెద్దపల్లి బైపాస్లో బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద ఆగివున్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మర�
భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ గురువారం తీర్పు వెలువరించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ మహమ్మాయిదేవి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారంతో ముగిసాయి. ఈ ఉత్సవాలను ఆలయంలో ప్రతీ ఏటా కన్