సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ఉత్సాహకంగా సాగింది. మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి నర్సింగాపూర్ వరకు ఉదయం 7 గంటలకు ని�
తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
న్యాయ చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని, కావున చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ అన్నారు. గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ ఉ�
పెగడపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రెండేళ్ల పాటు విధులు నిర్వహించి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి బదిలీ అయిన శ్రీనివాస్రెడ్డికి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆత్మీయ సన్మానం నిర్వహ�
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సర్దార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి అదనపు �
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కోహెడ వెళ్లే రహదారి బ్రిడ్జిపై ఇదివరకు భారీగా ఎల్లమ్మ వాగు పొంగి పర్లడంతో రెండు రోజులు వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి శుక్రవారం కొంత తగ్గడంతో బాట
రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్(https://registration.telangana.gov.in) పనిచేయక పోవడంతో క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ కార్యాలంలో నిరీక్షిస్తున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్స్ కోసం, ఇతర అవసరాల కోసం రిజిస్ట్రే�
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్కు భార్య
మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై, ఇంటి వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు వర�
ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
మూడు, నాలుగు నెలలు కష్టపడి పెంచి పెద్ద చేసిన పొలాలు చేతికందే దశలో ఒక్క వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. రెండు మూడు రోజుల్లో వరి కోయడానికి సిద్ధంగా ఉన్న రైతులను తుఫాను నిండా ముంచింది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ (Saidapur)లో కురిసిన భారీ వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. పట్టణంలోని ఎల్లమ్మ గుడి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వడ్లు పోశారు. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు భారీ వర్�
ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధి సాధ్యమవు తుందని, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజా సంక్షేమం పక్కదారి పడుతదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
Cell Phone | తన సెల్ఫోన్ పోగొట్టుకున్నానని ఆసరి పర్శరాములు కొన్ని రోజుల క్రితం గన్నేరువరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ �