honor | పదవీ విరమణ అనంతరం నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా పెండ్యాల కేశవరెడ్డి ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా రక్తద�
Ganja | యువత, కొంతమంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు. గంజాయి వాడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు.
Gold Loan fraud | సైదాపూర్ మండలానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల గోల్డ్లోన్ సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బందితో తాను పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు�
ACB Rides | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 17 : అవినీతి నిరోధక శాఖ వలకు రెండు అవినీతి చేపలు చిక్కాయి. అద్దె కారు బిల్లు చెల్లింపు కోసం రూ.8వేల లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ శాఖలోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంల
ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పెగడపల్లి మండల రైతు సంఘం నాయకుడు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి పేర్కొన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా జిల్లాలో లోకల్ బాడీస్ విభాగం బాధ్యతలు నిర్వహించిన అదనపు కలెక్టర్ �
Praja Palana | ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో పలువాడల్లో బోర్లు పోయడం లేదు, భగీరథ నీళ్లు రోజూ రావడంలేదు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో ఎస్సీ కాలనీతో పాటు అనుబంధ గ్రామమై�
జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు. వీరి పేర్లు వరుసగా ఇనుగాల రాణి భర్త రవి, ఎరబాటి సుజాత భర్త సుధాకర్, కాసర్ల శారద భర్త శ్రీనివాస్, బిజిగిరి లక్ష్మి భర్త శంకర్. కుటుంబ పెద్దలైన వారి భర్తలు వివిధ
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 18న క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ భూపతి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో మండలంలోని పీడీ, పీఈటీలతో సోమవారం సమావేశం నిర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన(జీజీహెచ్)లో కలెక్టర్ పమేలా సత్పతికి ఆదివారం మెడికల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమి�
రోడ్డును తవ్వి అప్పనంగా వదిలేశారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండపల్లి మండల కేంద్రం నుండి వెలగటూర్ మండలంలోని జగదేవ్పేట వరకు ఉన్న తారు రోడ్డును నూతనంగా నిర్మాణం చేయ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతోంది. నగరపాలక సంస్థలో విలీనం అయినా గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పోడి చెత్తలను వేర్వురు�