రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న వలస కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుత యుద్ధ సమయంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది
టీజీఎన్పీడీసీఎల్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ ఆపరేషన్ ఏఈ మానాల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో రోడ్డు సేఫ్టీ పై గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నిబంధనలన�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల అధికారుల ముందే శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ పై చర్యలు తీసుకోవ
గంగాధర మండలం మంగపేట గ్రామ శివారులో జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై రైల్వే గేటు పడడంతో పేషంటుతో కరీంనగర్ ఆసుపత్రికి వెళుతున్న అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకు పోయింది.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసి
అక్రమార్జనకు పాల్పడుతూ ఒక బెల్లం వ్యాపారి నుంచి తరచూ లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. వన్టౌన్ సీఐ రామచంద్రరావు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్తో వివాహమై�
సాగు కోసం చేసిన అప్పులు పెరగడం, మరోవైపు అనారోగ్యం వెరసి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన చెక్కల అంజయ్య (65) కౌలుకు తీసుకొని �
కరీంనగర్ జిల్లాలో చేపట్టిన గాలికుంటు వ్యాధి టీకాల్లో భాగంగా 92,500 పశువులకు గాను 14.468 పశువులకు గాలికుంటు టీకాలు పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి అన్నారు.
Karimnagar | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
కరీంనగర్ నగర ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతులుగా ఉంటారని నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. స్థానిక 52వ డివిజన్లో పారిశుద్ధ పనులను సోమవారం పరిశీలించి ప్రజా పాలన పట్టణ ప్రగతి కార