కరీంనగర్ కార్పొరేషన్లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్, మల్కాపూర్, చింతకుంట గ్రామాలను నాలుగు నెలల క్రితమే విలీనం చేశారు. తర్వాత ఆయా గ్రామాల నుంచి రికార్డులను స్వాధీ
రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
Bandi Sanjay | కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆన్గోయింగ్ పనులు తప్ప ప్రత్యేకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తీసుకురాలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్�
నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామాని చెందిన 30 మంది మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల మేరకు ఇళ్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా, తమకు అన�
రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి, తీవ్ర గాయంతో తల్లడిల్లుతున్నది. గ్రేడేడ్ స్పైనల్ కార్డ్కు గాయం కావడంతో చికిత్సకు డబ్బుల్లేక సాయం కోసం ఎదురుచూస్తున్నది. మానవతావాదులు స్�
రాజకీయంగా అన్ని పదవులు ఆశించి, జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీని మాజీ జెడ్పీటీసీ రవీందర్ విమర్శించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో ముస్లింల జనాభా ప్రతిపాదికన మంత్రి పదవి ఇవ్వలేదని, ముస్లిం డిక్లరేషన్ విస్మరించిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లోపు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును సవరించుకొన
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(సివిల్) పతాన్ రహీమాఖాన్ (48) బక్రీద్ పర్వదినంన ఆకాల మృతితో బీ థర్మల్ అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఘన నివాళులర్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో శోభారాణి అన్నారు. మండలంలోని వీణవంక, కనపర్తి, నర్సింగాపూర్ గ్రామాలలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి ఎం�
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�
కరీంనగర్ నగరపాలక సంస్థలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన గందరగోళంగా మారింది. ముసాయిదాలో కొన్ని డివిజన్లల్లో ఓట్లు ఎక్కువగా, మరికొన్ని డివిజన్లల్లో తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో శ్రీ భవానీ శంకర దేవాలయంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య ఉదయం హోమాలు, మధ్యాహ్నం శ్రీ పార్వతీ పరమేశ్వర
బక్రీద్ వేడుకలను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని ఈద్గాలో ముస్లింలందరు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువు బక్రీద్ పండుగ సందర్భంగా పం�