పర్యావరణ పరిరక్షణకు నైను సైతం అంటూ ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి మొక్కను నాటి ఆదర్శంగా నిలిచింది. కోరుట్ల మున్సిపల్ అనుబంధ గ్రామం ఎఖీన్ పూర్ కు చెందిన శనిగరపు మాళవిక పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపనకు యప్ టీవీ ట్యూరిటో సంస్థలు, వైయూపీపీ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళం అందజేశారు. బొంతుపల్లి గ్రామంలో గురువారం పోచమ్మ తల్లి, భులక్ష్మీ ,మ�
హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవిని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, ఆమెను శాలువాతో సత్కరించారు.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) ప్రకటించిన అవార్డులకు కోరుట్ల బల్దియా ఎంపికైంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కా�
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో పోచమ్మతల్లి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ జున్నుతుల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టా�
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ బ్రిడ్జ్ వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి (Road Accident). ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మరణించారు. గురువారం తెల్లవారుజామున వరంగల్-కరీంనగర్ జాతీయ ర�
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది.. కాంగ్రెస్ సర్కార్లో రైతు బంధు లేదు.... రుణమాఫీ లేదు... కేసీఆర్ ను ఏమైనా అంటే పురుగుల పడి చస్తారంటూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంఘ ఎర్రన్న, సామ గంగారె
Indiramma Beneficiaries | ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు మహిళా లబ్ధిదారులకు వసతులు కల్పించడంలో విఫలం కావడంతో, మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Collector Pamela Satpathy | హుజురాబాద్ రూరల్, జూన్ 04 : హుజురాబాద్ పట్టణం ఏరియా ఆస్పత్రిలోని అన్ని వార్డులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. . ఈ సందర్భంగా కలెక్టర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటా�
వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ భులక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం హోమాలు, సాయంత్రం ఉత్సవ విగ్రహాల జలాది వాసము నిర్వహించారు.
ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ
ఇసుక లారీలు, ట్రాక్టర్ల తో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అక్రమ ఇసుక రవాణా ను అధికారులు అరికట్టాలని బీఅర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద కరీంనగర్ వరంగల్ రహదారిపై నాయ�