అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీచందన తో పాటు సిబ్బంది రజిత, నరసమ్మ తదితరులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ శాలువాలతో ఘన�
గన్నేరువరం మండలంలోని పారువెల్ల బీఆర్ఎస్ సర్పంచ్ యల్లా లక్ష్మి రాంరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబానికి కళ్యాణ కానుక అందజేసీ ఇచ్చిన హామీ నెరవేర్చారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒక మూడేళ్ల చిన్నారి భక్తి పారవశ్యంలో ఉపవాస దీక్ష చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. చిన్న వయసులోనే మతపరమైన ఆచారాల పట్ల ఆసక్తి చూపుతూ, కుటుంబసభ్యులతో కలిసి ఉపవా�
మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పక్షపాత వైఖరి మానుకొని చిత్తశుద్ధితో గౌరవెల్లి ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరు అందించాలని, అభివృద్ధి కోసం పూర్తి స్థాయి
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్గా మార్చామని.. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నాడని మాజీ
రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సర బ్యాచ్ వైద్య విద్యార్థులు 150 మంది, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ ఆదేశానుసారం కుటుంబ దత్తత కార్యక్రమ�
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రాజీవ్ నగర్కు చెందిన డా. బండారి తిరుపతి తన కష్టం, పట్టుదలతో న్యూరోసర్జన్గా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, తెలుగు మాధ్యమంలో చదువుకున్న
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి జాతర ముగిసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి రథోత్సవము ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వొడ్నాల శంకరయ్య
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగిన కళ్యాణం వేడుకలో అర్ధనారీశ్వరులు (హిజ్రాలు) శివుడిని వివాహం చేసుకున�