ఫోన్ టాంపరింగ్ కేసు విచారణలో సీట్ అధికారులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక�
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చిగురుమామిడి ఎంపీడీవో విజయ్కుమార్ అన్నారు. రాబోయే వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు గాను ప్రణాళికలకు రూపొందించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వ
మోంథా తుఫాన్ తో కెనాల్ లో నీటితోపాటు రాయిన్ చెరువు నీరు రావడంతో వరద ఉధృతికి కెనాల్ దిగిపోవడంతో చుట్టుపక్కల రైతుల పంట భూములలో ఇసుక బీటలు వారి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అతి పురాతనమైన కొలనూరు సమ్మక్క సారలమ్మ జాతరను పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ శనివారం దర్శించుకున్నారు. జిల్లాలో పురాతనమైన జాతరగా కొలనూరుక�
Kalvakuntla Sanjay | సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండిం�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నది. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు నిర్�
విద్యార్థులకు ఆదర్శవంతమైన విద్యను అందించే మోడల్ స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వనజ కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గన్నేరువరం మండలంలోని పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ15 వార్షికోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శ్రీలక్ష్మీగణపతి స్వామి వారిని గురువారం దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనారోగ్యం బారిన పడి తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో వారి కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
వీణవంక మండలంలోని ఇప్పలపల్లి, హిమ్మత్నగర్, గ్రామాల్లో మహిళా శక్తి సంఘ భవన నిర్మాణాలకు బుధవారం సర్పంచ్లు మెతుకు కుమార్రెడ్డి, జడల శ్రీకాంత్, ఏపీఎం సుధాకర్, స్థానికులు శంఖు స్థాపనలు చేశారు. కొబ్బరికాయలు క�