ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే యాదవ కులస్తులకు మానకొండూరు మండలం ఖాదర్ గూడెం లోని ఫామ్ అరవింద ఫామ్ హౌస్ లో రాజకీయ శిక్షణ శిబిరాన్ని అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సౌగాన
రైతన్న రెక్కల కష్టం.. వర్షం కారణంగా వృథా అవుతున్నది. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది.
రోడ్డు ప్రమాదంలో గురుకులం విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామంలోని తెలంగాణ మైనార్టీ గురుకులం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
వీణవంక మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మండలాధ్యక్షుడిగా కె.అంజయ్య (వల్భాపూర్), ప్రధానకార్యదర్శిగా బి.రవి (ఇప్పలపల్లి), గౌరవాధ్యక్షుడిగా ఆర్.కిషన్, ఉపాధ్యక్షులుగా ఎ.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో సురక్ష హాస్పిటల్ హుస్నాబాద్, శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమామిడి, శరత్ మాక్సిజన్ హాస్పిటల్ కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి మెగా వైద్య శ
గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీరామ కృష్ణ హైస్కూల్లో శనివారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల ధరించి దీపాలు వెలిగించి సందడి చేశారు.
పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిప�
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గుండెపోటు వచ్చినపుడు చేయాల్సిన సీపీఆర్పై అవగాహన కల్పించారు.
కట్టుకున్న భర్తను హత్య చేసి పోలీసులను తప్పుదోవ పట్టించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 17న హత్య చేసిన భార్య.. లైంగిక చర్యల సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది
గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనాలు వచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి స్పష్టంచేశారు. రేవా ఉమ్మడ
సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నది. పోయిన యాసంగి సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి నేటికీ బోనస్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కరీం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో �
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలు జిల్లాలోని పలు ప్రధాన రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అనేకచోట్ల రహదారులు ద్వంసం కాగా, కాజ్వేలు, కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి.