మండల కేంద్రంలోని స్థానిక శివాలయం ఆవరణలో వీణవంక వాసవీ, వనిత క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్ భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల వాసవీ, వనిత క్లబ్ సభ్యు�
ప్రజాపాలనలో నిరుపేదల అంత్యక్రియలు సైతం భారమవుతున్నది. సిరిసిల్లలో వీలినమైన గ్రామాలపై మున్సిపల్ అధికారుల తీరు, నిర్లక్ష్య ధోరణితో వీలీన గ్రామాల ప్రజలు చివరి మజిలీకి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అట్టహాసంగా ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకానికి బ్రేకులు పడ్డాయి. వివిధ యూనిట్ల కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 2న చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, పథకం ప్రారంభానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందంటూ అకస్మ�
మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలకు చెందిన 100 మందికి పై గా విద్యార్థులు ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలలో ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు త�
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ అభాగ్యుడిని కిరాయి ఇంట్లోకి యజమాని రానివ్వకపోవడంతో బతికుండగానే అతడిని కుటుంబసభ్యులు శ్మశానానికి తరలించిన హృదయ విధారక ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానికులన�
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ కొండయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి �
రెవెన్యూ అధికారులు ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న భూసమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులు నిత్యం ఆదేశిస్తున్నా, వాటిన
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన న్యాలం హరీష్ (35) తన ఇంటి వద్ద సంపుకున్న మోటార్ రిపేర్ రావడంతో శుక్రవారం ఉదయమే మరమ్మతులు చేస్�
మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు.
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై రైతులు సాధించాలని జాతీయ మాంస పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఎస్బీ బార్ బుద్దే అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో ని కాట్నపల్లి రైతు వేదికలో గురువారం వి�
జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోట వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండువగా సాగింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాళేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు, ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కా�