Road Accident | బతుకు దెరువులో భాగంగా వరి నాట్ల కోసం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొంత మంది కూలీలు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. కానీ కూలీ దొరక్కపోవడంతో.. తిరిగి తమ సొంతూరుకు వెళ్లేందుకు కరీంనగర్కు ర
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో కరీంనగర్ సమగ్రాభివృద్ధికి జిల్లా ఇంచార్జిగా నియమితులైన వ్యవసాయశాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర్రావు సహకరించాలని, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
కరీంనగర్ (Karimnagar) నగరపాలక పాలక సంస్థలో డివిజన్ల విభజన ప్రభుత్వ నిబంధనల మేరకు జరగాలని, లేనట్లయితే కోర్టును ఆశ్రయిస్తామని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్న�
ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్ లో ఆయుష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్�
ప్రస్తుతం ఎన్నికలు ఏమీ లేవని అభివృద్ధి పైనే తమ దృష్టి ఉన్నదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ క�
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,(స్వయం ప్రతిపత్తి) జగిత్యాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
సంపూర్ణ ఆరోగ్యానికి యోగ అవసరమని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు అన్నారు. మండలంలోని ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్య�
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప జేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మ�
మద్యం మత్తులో యువత మద్యానికి బానిసై రోడ్లపై పడిపోవడం సాధారణంగా మారింది. కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లోని ఓ సినిమా థియేటర్ ముందు మద్యం తాగిన మైకంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన మద్యం మత్తులో పడిపోయి ఉన్
యాదగిరిగుట్ట, స్వర్ణ గిరి, వరంగల్లోని భద్రకాళి ఆలయాల తీర్థయాత్రకు ఈనెల 27న హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును నడపనున్నట్లు హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు.
దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం చేరవేస్తే తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్సై బీ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేను జిల్లా అధికారులు, తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని గాగిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో కరీంనగర్ కు చెందిన ఆనంద్ స్వీట్ హౌజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.10వేల విలువగల లాంగ్ నోట్ బుక్స్, తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం ప్రాజెక్టు వర్క్ బ