వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆలయం నుండి నేరుగా వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జువేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడ�
గన్నేరువరం మండలకేంద్రంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గ్రామ సభకు బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ కంకర తట్టను తీసుకెళ్లి నల్ల కండావా ధరించి వినూత్న నిరసన తెలిపారు.
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచనతో ఎక్కడికక్కడ గ్ర�
MLA Padi Kaushik Reddy | ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
UGD Works | ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రూ.13.70 కోట్ల నిధులతో జేబులు నింపుకునేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ నిధులు బయటకు వెళ్లకుండా వెంటనే శాఖపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని రా
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 9,393 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదికలో తెలిపారు. 1521 ఎకరాల్లో మక్క, 1128 ఎకరాల్లో వరి, 582 ఎకరాల్లో నువ్వు పంటలకు నష్టం వాటిల్లినట్లు డీఏవో భాస్కర్ పే�
రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో కార్యాలయం పర్సన్ ఇంచార్జ్ డీ వనజ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ అర్ధ వార్షిక సమావేశం మంగళవారం
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పాటనందిస్తాయని, ఒక్క సీసీ కెమెరా వెయ్యి మంది పోలీసులతో సమానమని కరీంనగర్ అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) వెంకటరమణ అన్నారు.
తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్ నిర్మాణం చేస్తున్నారు. పశువుల ఆసుపత్రి సమీపంలో పర్మినెంట్ గా రేకుల షెడ్ వేస్తున్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు.
టీజీఎస్ ఆర్టీసీని కనుమరుగు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని శాఖలకు నిధులు ఇచ్చినా ఆర్టీసీకి మాత్రం కేట�
కరీంనగర్ బల్దియాలో 50 కోట్ల టెండర్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. విలీన గ్రామాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటి నుంచ
విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కృషి అవసరమని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు ఆల్ఫ్రెడ్ పోబెల్ హైస్కూల్లో జరిగిన ప్రీ గ్రా�