వాగేశ్వరీ డిగ్రీ , పీజీ కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ అకాడమిక్ వేడుకలను సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. విద్య, క్రీడలతో పాటు ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళారత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు, కేవలం రెండు గ్�
మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో శనివారం ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేస�
విద్యార్థులను అభ్యాస ప్రక్రియలో కేంద్రంగా ఉంచుతూ, అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో “ఎకోస్ ఆఫ్ ట్రైబ్స్” అనే థీమ్తో హెరిటేజ్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని లోయర్ సెకండరీ, హైస్కూల్
తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి కలిశారు. శుక్రవారం ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు. తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఓ ఉద్యోగి రూ.1.4 కోట్లు స్వాహా చేశారు. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేసిన విషయాన్ని అధికారులు వెలికితీశారు.
కరీంనగరంలో అండర్ గ్రౌండ్ పనులను 2008లో ప్రారంభించారు. 2010 జూలై నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే, 2012 నాటికి ఈ ప్రాజెక్టు కింద 303 కిలోమీటర్ల మేర పైపులైన్లు, గోపాల్పూర్ చెరువులో ట్రీట్మెంట్ ప్లాంట�
డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం మరింత ఉదృతమవుతోంది. మంగళవారం నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస�
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నిర్మల్ పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన భత్యాలు, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఉపాధ్యాయులు నిర్వహించారు. 'ప్రైవేట్ పాఠశాలలు వద్దు-ప్రభుత్వ పాఠశాలలు ముద్దు' అని నినాదంతో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆధ�
గోదావరిఖనికి చెందిన శివంగి మహిళా మణులను జయహో స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్ మీడియా సంస్థచే గోదావరిఖనికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ రంగ జ్యోతి, త�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో సగరుల కోసం భూమి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర కో