వరంగల్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ విద్యార్థులకు బోధించేందుకు ఒక పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిమ్మ
మున్సిపల్ పాలకవర్గంలో చైర్మన్ పదవి పంపకాలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. చెల్మెడ నివాసంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.
దివంగత మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భీమ్ రాజ్ కనకరాజు ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ ఉత్తమ ఆప్టోమెట్రిస్ట్ గోల్డెన్ నంది అవార్డు-2026ను మాజీ కార్మిక శాఖ మంత్రి, నటుడు బాబు మోహన్ చే
జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్ మైదానంలో ‘వందన్' పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. కొండగట్టు జేఎన్టీయూహెచ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొ
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా, సైన్స్ ప్రాముఖ్యతను, విద్యార్థులలో పరిశోధన స్ఫూర్తిని పెంపొం�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. సర్పంచ్ రేకుల జ్యోతి రఘు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు మాట్లాడారు.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు.
వేములవాడలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం వేడుకలను టైలర్ షాప్ యజమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లేడీస్ టైలర్ అధ్యక్షుడు సింగర్ శ్రీను మాట్లాడుతూ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలి�
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లె పరిధిలోని బరిగేలపల్లె ప్రభుత్వ పాఠశాలలో రికార్డులు భద్రత కొరబడిందని ‘నమస్తేతెలంగాణ’ కథనానికి స్పందించిన ఎంఈఓ జయప్రద శనివారం పాఠశాలను సందర్శించారు.