కోరుట్ల డివిజన్ స్థాయిలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్�
వేములవాడ పట్టణంలో బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని వేములవాడ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
Tragedy | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. తోపుడుబండిపై పండ్లు విక్రయించి జీవనోపాధి పొందే ఆ దంపతుల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు.
Karimnagar Robbery | కరీంనగర్ నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే జ్యోతినగర్ ప్రాంతంలో, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో, పట్టపగలు సాయుధ దుండగులు నగల దుకాణాన్ని దోచుకున్నారు.
కరీంనగర్ శివారులోని దుర్శేడు 220 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వెంట ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమీపంలోనే సబ్ స్టేషన్ ఉండడం.. ఇదే సమయంలో గాలి దుమారం రావడంతో సబ్ స్టేషన్ సిబ
Karimnagar Robbery | కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ కేసు వివరాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీడియాకు వెల్లడించారు. ఐదుగురు తుపాకులతో ప్రవేశించారని తెలిపారు. బంగారం కొనుగోలు చేస్తున్నట్లు ప్రవర్తించి తుపాక�
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్-ప్రణీత దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని గౌడ సంఘం నాయకులు శాలువాత�
బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో లైఫ్ పీర్గా నియమితులైన భారత సంతతికి చెందిన ఉదయ నాగరాజు మొదటిసారి సభ్యులనుద్దేశించి శనివారం ప్రసంగించారు.
గొర్లే ఉపాధిగా పెంచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కుటుంబాన్ని కుక్కల గుంపు గొర్రెల మందపై పడి దాడి చేయడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. కాగా ఐదు గొర్రెలు తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుం�
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి మండలంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు బత్తిని సత్తయ్య గౌడ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�
వీణవంక మండలంలోని చల్లూరు, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తైక్వాండో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శ�
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం అయినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే ఉండగా ఐరావతం లాంటి వేతనాన్ని భరించలేమని ఈ అధికారి మాకద్దు అంటూ వెనక్కి పంపిన తీరు ఇప్పుడు దేవాదాయ శాఖలో చర్చనీమాంశంగా మారింది