‘మహేష్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండూ... మనోళ్లు సౌదిలో ఉన్నరు.. నీదగ్గరు వస్తరు.. నాలుగు రోజుల్లోనే మండెపల్లికీ తీసుకువస్తా’ అని సౌదిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో అచేతనలో ఉన్న మహేష్ కు బీఆర్ఎస్ వర్కిం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ్ గార్డెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1983‑84 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం
పట్టణంలో నిత్యం జన సమ్మర్ధంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో శనివారం కోరుట్ల పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల కొత్త బస్టాండ్, ఆర్బీ హోటల్ పరిసరాలు, కిసాన్ షాపింగ్ మాల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగినా, సెర్ఫ్ లో మాత్రం చేపట్టలేదు. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. �
పెద్దపల్లి మడల ఇంచార్జి మండల పంచాయతీ అధికారిగా మండలంలొని నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జనగామ శరత్ బాబు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ హాజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో సెల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం అకాల వర్షం కురవడంతో రైతుల వరి ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. వాన సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా అకస్మాత్తుగా కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో ర
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో శనివారం ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన జిల్లా స్వర్ణకారుల కుటుంబాల కు చెందిన విద్యార్థిని విద్యార్థుల ప్రత�
గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని, ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించవద్దని కోరుట్ల టీజీ ఆర్టీసీ డీపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రయాణీకుల ఆదరణపైనే
శ్రీనివాస విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం శుక్రవారం నిర్వహించినట్లు కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో 68మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 23 మందికి శుక్లాలో ఉన్
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముగింపు సభ నిర్వహించారు. చిగురుమామిడి బస్టాండ్ నుండి సమావేశ మందిరం వరకు మహిళలు పెద్ద ఎత్తు�
కోరుట్ల పట్టణంలోని పలు తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి మెస్, ఆర్ఆర్, భవర్చీ బిర్యానీ రెస్టారెంట్లు, డాల్�
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకర�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మే 9, 10, 11 తేదీలలో సీఎస్ఐఐ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ మార్కు చర్చి గ్రౌండ్లో క్రైస్తవ ఉజ్జీవ మాహాసభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పొస్ట్రేట్ చైర్మన్ సీ రాములు ఇమ్మానుయేల్, అధ�