మండలంలోని రేచపల్లి నుండి బట్టపల్లి క్రాసరోడ్డు వరకు, రేచపల్లి నుండి మ్యాడరం తండా వరకు ఉన్న తారు రోడ్డు నిర్మాణం పూర్తిగా గుంతలా మాయంగా మరడంతో గత ప్రభుత్వంలో రినివల్ బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూ�
పశువుల అక్రమ రవాణా నిర్వహించడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరుకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Rains | తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.
Serp Employees | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సాధారణ బదిలీల పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరు ఆ శాఖలోని ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఉద్యోగుల బదిలీలపై కసరత్తు మొదలుపెట్టిన ఆ శాఖ ఇందుకు సంబంధించిన విధ�
బూడిద చందు (22) నెల రోజుల క్రితం దుబాయ్కు బ్రతుకుతెరువు కోసం కూలి పనికి వెళ్లాడు. వారం రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో దుబాయిలోనీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వారం రోజ�
EX sarpanches Bills | మంగళవారం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి మాజీ సర్పంచులు వెళ్తున్నారనే సమాచారంతో హుజూరాబాద్, ఇల్లంతకుంట మండలానికి చెందిన మాజీ సర్పంచులను తెల్లవారుజామున హైదరాబాద్ కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని ప
ప్రభుత్వం దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో రిజర్వేషన్లు అందించాలని దివ్యాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం అంద�
సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలంటూ బాధితులు అధికారుల ఎదుట మోకరిల్లారు. ఏండ్లు గడుస్తున్న తాము ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు లభించటం లేదంటూ, స్థానిక అధికారులకు ఫిర్య�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధా�
అకాల వర్షంతో తడిసిన ధాన్యానికి ఏలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దని, తప్పకుండా అండగా ఉంటామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలో అకాల వర�
గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని పెట్రోలు పంపు సమీపంలో చోట
పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ కేటాయించి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న కోచింగ్ సెంటర్లకే నిధులివ్వకుండా ఎత్తివేసే ది�
కరీంనగర్లోని త్యాగరాజ లలిత కళా పరిషత్తుకు పెద్ద చరిత్రనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1976 నవంబర్ 1 నుంచి 20 వరకు నిర్వహించిన �