చిగురుమామిడి సెర్ప్ ఏపీఎం గా మండల రజిత శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ డీఆర్డీవో పీడీ శ్రీధర్ కు జాయినింగ్ నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో ఈనెల 8న నిర్వహించనున్న బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లపై కరీంనగర్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చిగురుమామిడి మండలం నుండి బీఆ�
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా అని, ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవ మాటలకు చేతలకు పొంతన లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల శారీరక, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఆధునిక క్రీడా ప్రాంగణాలను గురువారం అద్విత విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, మేనేజింగ్ డైరెక్టర్ అనుదీ�
‘42% బీసీ రిజర్వేషన్ అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి శ్రీకారం చుడుతుంది. దీనికోసం శ్రేణులు సన్నద్ధం క
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నది. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కేంద్ర బిందువు, బీఆర్ఎస్ సెంటిమెంట్గా భావించే కరీంనగర్ నుంచ�
BC Reservations | ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ఓడి బియ్యంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్తర తెలంగాణలో బీడీకార్మికుల కోసం 2012లో యూపీఏ సర్కార్ బీడీ కార్మిక దవాఖాన (Beedi Workers Hospital)ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2012 సెప్టెంబర్లో హాస్పిటల్కు అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున ఖార్గే శంఖుస్థాపన చేశారు
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంశానికి చెందిన ఎనిమిదో తరం మనుమడు వీరభద్ర స్వామి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన, కేఎస్ఆర్ క్రియేషన్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రహ్మం గారి గాన స�
50 ఏండ్ల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు ఒకచోట గుమిగుడి వారి చిన్ననాటి మధురస్మతులను నెమరేసుకున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 1975-76 సంవత్సరం పదవ చదువుకున్న పూర్వ విద్యార్థుల�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి హోమం అనంతరం 108 కలశాలతో అయ్యప్ప స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వాముల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహి�
వానకాలం ప్రారంభంలో ముఖం చాటేసిన వర్షాలు జూలైలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు నాలుగు రోజులుగా పడుతున్నాయి. శనివారం ముసురు పట్టింది. అక్కడక్కడా దంచి కొట్టింది.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు శుక్రవార�
ఈ ఇద్దరు మహిళలే కాదు, పేదవారి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు అందని ద్రాక్షగానే మిగిలింది. అర్హులను వదిలి పెట్టి అధికార పార్టీ నాయక�