పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బ్యాంకు ఖాతాలో జమకాగానే, ఆమొత్తాన్ని గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి మళ్ళించాల్సి ఉండగా, రెండున్నర నెలలకు పైగా సంబంధిత అధికారి ఖాతాలోనే ఉంచటం, అడిగిన �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత న�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో ఆలయం కీటకిటలాడింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు ఆలయాలలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంతో పాటు సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల శ్రీసీతా
ఇటీవల పోలీస్ శాఖలో బదిలీలల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతన సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ ను బదనాం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని నాఫాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. బీర్ పూర్ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం అధ్యక్షుడు ముప్పాల రాంచందర్ రావు ఆధ్వర్యంలో రైతులకు బుధవారం జీలుగా విత్తనా�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ మ�
అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నీరుగారనున్నదా.. అంటే అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చటం పేర ఇతర ప్రాంతాలకు తరలించటమే ఇందుక�
నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టిబిఎస్ఎస్ఎస్) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సమ
తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాష్ రావు తదితరులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ�
వాననక, ఎండనక కష్టపడి ధాన్యం పండించిన రైతులకు వడ్లు పోసుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలం అవుతున్నారు. వెరసి చేసేదేం లేక రైతులు రోడ్లపై ఒక పక్కమొత్తం వడ్ల కుప్పలు పోస్తుండడ�