బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం చేసిన నీటి యజ్ఞంలో భాగంగా చేపట్టిన చెక్డ్యాం జలకల సంతరించుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులకు మేలుకొలుపు కార్యక్రమంగా చెక్డ్యాంలో ఈతను తీసుకున్నట్లు బీఆ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నమాజ్ చెరువు కట్టపై విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ గద్దెను శుక్రవారం ఇరిగే
కళాశాలలో దింపుతానని వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి.. బైక్పై ఎక్కించుకొని ఎల్ఎండీ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అనుమానం వచ్చినయావతి బైక్పై నుండి దూకడంతో స్వల్ప గాయాల పాలయ్యింది.
గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
కరీంనగర్ నరగపాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఇంటి నంబర్ల కేటాయింపులో సరికొత్త దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆన్లైన్లో స్వీయ మదింపును తమకు అనుకూలంగా మార్చుకొని, ఇంటి నంబర్ల కోసం రూ.లక్షల్లోనే ముడు
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా శశిధర్ శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శశిధర్ శర్మ సైదాపూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతిక శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేస�
కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీ
రూ. కోట్లకు పడగెత్తిన మెడిసిన్ దందాలో ఆధిపత్య పోరు సాగుతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా మూడు వర్గాలుగా విడిపోయి, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్టు ప్రచారం జరుగుతున
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్ లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని బీజేపీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెరుక శ్రావణ్ అన్నారు. తన తండ్రి బీజేపీ నాయకుడు పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం సోమవార�
కరీంనగర్ జిల్లా విద్యా శాఖ అవినీతికి కేరాఫ్గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జిల్లా విద్యాధికారిగా పనిచేసిన జనార్దన్రావు.. చాలా విషయాల్లో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న�
కరీంనగర్లో నకిలీ మందుల విక్రయాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా వేణు మెడికల్ ఏజెన్సీ మేనేజింగ్ పాట్నర్ ఆర్ వేణుగోపాల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఅర్ఎస్ ప్రభత్వ హయాంలో అప్పటి పాలక వర్గం రూ.12 లక్షల వ్యయంతో రైతు, ధాన్యం బస్తాలతో కూడిన ఎడ్ల బండి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
స్వగ్రామంపై మమకారం తో మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రూ.లక్ష విలువ గల శవపెటిక (ఫీజర్ బాక్స్)ను తన తల్లి చెన్నమనేని పద్మావతి, వదిన చెన్నమనేని రమాదేవి జ్ఞాపకర్థం అందజేశారు.