సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ తన నివాసంలో స్వయంగా కుటుంబ సభ్యులుతో కలిసి బతుకమ్మను అలంకరించారు. సతీమణి, స్నేహలత కూతురు నందినితో కలిసి ఆయన బతుకమ్మను పేర్చారు.
గన్నేరువరం మండల వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి మహిళలు వాడ వాడల బతుకమ్మ ఆడారు.
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు సంబవాంగ్ పార్క్ అట్టహాసంగా నిర్వహించారు. ప్రత్యేక బతుకమ్మ సాంప్రదాయ పాటలతో చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు ఆటపాటలతో ఎంతో హుషారుగా
సైదాపూర్ మండలంలోని గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాగా మండలంలోని రాంచంద్రపూర్, కుర్మపల్లి గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే చర్చ మొదలైంది. రాంచంద్రపూర్ కు హమ్లెట్ గ్రామంగా కుర్మపల్లి
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గ్రామానికి చెందిన ఇనుకొండ స్వప్న అనే విద్యార్థిని ఇటీవల నిర్వహించిన వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీ
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కోడ్ అమలులో ఉంటే ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు, శిలాఫలకాలు కనిపించకూడదు. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో శిలాఫలకాల�
ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా నగరంలో తెలుగు సంఘం ఆస్ట్రియా ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ వేషధారణ, తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడ�
Konda laxman Bapuji | స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను స్థానిక పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 28, 29 తేదీల్లో మై భారత్, పెగడపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, బొమ్మనపల్లి,ఇందుర్తి తదితర గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
చినుకు పడితే చాలు గన్నేరువరం మండలకేంద్రంలోని అంతర్గత రోడ్లు అద్వాన్నంగా మారుతున్నాయి. వాహన రద్దీతో రోడ్ల పై గుంతలు ఏర్పడి కుంటలను తలపిస్తున్నాయి. మండలకేంద్రం నుండి పారువెల్ల, ఖాసీంపేట గ్రామాలకు వెళ్లే
మినీ సిరిసిల్లగా పేరు పొందిన గర్శకుర్తిలో చేనేత కార్మికులు మళ్లీ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని విదేశాలకు, ముంబై, భీవండి వంటి ప్రాంతాలకు వెళ�
కరీంనగర్కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి త�
KTR | నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టార�