తిమ్మాపూర్ ఇన్చార్జి సబ్ రిజిస్టార్ గా ట్రైనీ జిల్లా రిజిస్టార్ షాగుప్తా ఫిర్దోస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తిమ్మాపూర్ లో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా ప్రస్తుతం పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వి
మహా కుంభమేళా మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు పెద్దపల్లి నుంచి 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్, పెద్దపల్లి పాయింట్ ఇన్చార్జి కల్పన తెలిపారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రాన్స్కో ఏఈ ప్రకాశం అన్నారు.
చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం ప్రాంగణంలోని వేంకటేశ్వర, ఆయ్యప్ప, శివాలయాల్లో హుండీలను లెక్కించగా రూ. 2,51,490 ఆదాయం సమకూరినట్లు ఈవో కే కాంతారెడ్డి పేర్కొన్నారు.
Telangana | ‘ఉద్యోగం పీకేపిస్తా.. బట్టలిడిపిస్తా’నంటూ ఓ పోలీస్ అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చిందులు తొక్కారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్కు చెందిన పోలీసు అధికారి స
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శీతల చెరువు సమీప గుట్టల కింద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర కోసం జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు ఇక్కడ జాతర ఉత్
గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండ్ల పరుగు లో అపశృతి చోటుచేసుకుంది.
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్ర స్వామి 35వ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజల�
సినారె పుట్టింది అచ్చ తెలంగాణ పల్లెలో. బడి కోసం ఊరు దాటి తొలుత అడుగు పెట్టింది ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో, కార్మిక క్షేత్రం సిరిసిల్ల టౌన్లలో. అటు తరువాత జిల్లా కేంద్రం కరీంనగర్ మీదుగా ఆ నడక ఆనాటి న
MLA Gangula Kamalakar : కరీంనగర్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 42వ డివిజన్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథరావు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.