సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార �
సిరిసిల్లలో గత పదహారు నెలలుగా ఉపాది కరువై అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన నేత కార్మికుడు విఠల్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆరోపిం�
ప్రతీ ఒక్కరూ భగీరథడి అడుగుజాడల్లో నడవాలని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని శ్రీరాములపేట, కొత్తపల్లి, రెడ్డిపల్లి, వల్భాపూర్ గ్రామాల్లో ఆదివారం సగరుల కులగురువయిన భగీరథ �
ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడం�
అల్గునూర్ గ్రామంలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. నగరం నిద్రపోతున్న వేళ.. వారి మద్యం సామ్రాజ్యం మేల్కొంటోంది. అల్గునూర్ చౌరస్తా అంతా మాదే అన్నచందంగా వారి ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. వారికి అధిక�
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కమిటీ సభ్యులకు, నాయకులకు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎ�
బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు మందుల కోసం ఖర్చు చేయడం కంటే అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు దివ్యమైన ఔషధంగా నవ్వు తే చాలు అన్నార�
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్ లో 2009-10 సంవత్సరంలో పదో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ పాఠశాల కరస్పాండెంట్, వ్యవసాయ మా�
చాలా సందర్భాల్లో తన భర్త తనను కాదన్నాడని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, అత్తింటి వేధింపులపై భార్య అత్తింటి ఎదుట నిరసన చేయడం తరచూ చూస్తుంటాం. దీనికి భిన్నంగా కోరుట్లలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రా�
సగరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సగరుల కులగురువు భగీరథ మహర్షి జయంతి వేడుకలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం నిర్వహించా�
చిగురుమామిడి, మే 4: తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రస్తుతం లోప భూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు, సిబ్బందిలో అల
చిగురుమామిడి, మే 4: మండలంలోని రేకొండ గ్రామంలో అప్పాల ఐలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదు సాయం అందజేశారు.
మంథని, మే 4: తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు అసలు వాస్తవాలను వివరించడానికి కాళేశ్వరం గోదావరినది ఒడ్డున సోమవారం 11 గంటలకు చర్చా కార్యక్రమం �