కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ దళితబంధు సాధనసమితి సభ్యులను హుజూరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు�
వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఆస్తి వివాదం తెరకెక్కింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి భవనాన్ని నిర్మిస్తుండగా దానిని తప్పుడు తీర్మానాలతో ట్రస్ట్ గా మార్చడాన్ని వివాదానికి తెరలేపిం�
మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో అక్రమంగా నిల్వవుంచిన ఇసుక డంపును మెట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ బుధవారం సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూర్లో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు �
కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయడానికి అధికారులు సమయుత్తమైనారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 175, 197, 198 సర్వే నంబ�
బూటకపు ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సిరిపురం శ్రీహరి (47) అనే వ్యక్తి అప్పుల బాధ తాళ లేక బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
రీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీసీ సిటిజెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జనార�
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా గూడెం లక్ష్మి (చిగురుమామిడి) , అందే స్వామి (ఇందుర్తి), బోయిని అశోక్ (రేకొండ), నాగేళ్లి లక్ష్మారెడ్డి (లంబాడి పల్లి) ఎన్నిక కాగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా చాడ శ్రీధర్ రెడ్డి (ర�
వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి రాజీవ్ యువ వికాసం పథకానికి 1972 మంది దరఖాస్తులు చేసుకోగా, 1333 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాగా వాటిని సివిల్ స్కోర్ ఆధారంగా కేటగిరీలు, బ్యాంకులవారీగా విభజించే కార్య�
జగిత్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో 25, 26వ వార్డులో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభి�
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని కందెనకుంట, చర్లపల్లి, నరసింహులపల్లి గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కే�
తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, మాజీమంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీనీ తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు రాపోలు జ్ఞానేశ్వర్, తెలంగాణ ప్రాంత పద్
దళిత యువకుడు బత్తుల మహేందర్ ను చితకబాదిన సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ ను అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, సీపీకి తప్పుడు నివేదికలు అందించారని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇం