కరీంనగర్ జిల్లా కేంద్రoలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ఈవీఎంల గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలో�
రుద్రంగి మండలం బడితండా గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బానోత్ మీరిబాయి(120) బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీరిబాయికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 120 ఏళ్ల వయసులో కూడా సొం�
ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగ
పేదలమైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ దంపతులు ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. భర్త కొద్దిగా పెట్రోల్ తాగడంతో వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లిలో నిర్మించిన ఎల్లమ్మ గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదుపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం విచారణ చేప
ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
మద్దికుంట గ్రామానికి చెందిన కుక్కల సురేష్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులు తల్లి రమ, భార్య ప్రియాంకను సురేష్ నేత్రాలను దానం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహ స్వామి ఆలయంలో భగవంతునికి ఆలంకరించే పూలమాలల అల్లికలో మెళకువలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి హాజరైన ట్రైనర్లు ఉష, నత్నమాల, విజయ్, సుధ�
నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఏటా వర్షాకాలం ఆరంభంలో చేపడుతున్న వనమహోత్సవ (హరితహారం) కార్యక్రమం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతుందనే అభిప�