ప్రపంచ నర్సెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ అధికారులు, టిఎన్ఓఏ ప్రతినిధులు జిల్లా ప్రభుత్వ దావాఖానాలో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో 30 మంది జిల్లాలోని నర్�
ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐయూటిసీ రాష్ట్ర నాయకులు సమ్మయ్య కోరారు జగిత్యాల లో సోమవారం సమ్మె పోస్టర్ ను నాయకులతో కలిసి సమ్మయ్య ఆవిష్కరించారు.
మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా సోమవారం వేదమంత్రాలు మధ్య వేద పండితులు నిర్వహించారు. సుందరగిరి ఆలయంలో చైర్మన్ సొల్లేటి శంకరయ్య పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించ�
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మీ నర్సయ్య తెలి�
యాదవులందరం ఏకమైతేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని కోనాపూర్ గ్రామంలో యాదవ సంఘ భవనంలో సంఘ సభ్యులతో సమామేశాన్ని నిర్�
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఆస్తులు/ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోనుటకు స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశ పెట్టినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ బీ ప్రవీణ్ కుమార్ త�
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ�
పెద్దపల్లి పట్టణ శుభ్రతతో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ, తడి చ�
మండలంలోని సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా చోల్లేటి శంకరయ్య, పాలకవర్గ సభ్యులుగా గందె రాజయ్య, పూల లచ్చిరెడ్డి, బూర వ
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తులు టెంకాయలు కొట్టి మొక్క�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులోని గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ క�
మాతృ దినోత్సవం సందర్భంగా కని పెంచిన అమ్మను గుర్తు చేసుకోవడం లేదంటే సత్కరించడం సాధారణం. కానీ రామగుండం నగర పాలక సంస్థ ఓ మాజీ ప్రజా ప్రతినిధి తనలోని మాతృ ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు.
స్నేహితురాలి వివాహానికి వచ్చి అనంతరం వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న మహిళ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం వివాహం జరగగా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. స్థానిక నెహ్రూనగర్ లోని భవాని కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు మామిడాల రమణ కొడుకు మామిడాల శ్రీనాథ్- లాస్య వివాహ వ�
డ్డా బాపు పాణం బాగున్నదా.. అంటూ ఓ మహిళ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నది. వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్ ను చూడగా�