చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ, సభ్యత �
సైదాపూర్ మండలంలోని వెన్నెంపల్లి సహకార సంఘానికి బుధవారం 450 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం సుమారు 4 గంటలనుండి క్యూ కట్టారు. యూరియా కొరత తో రైతున్నలు ఉదయం నుండే లైన్ కట్టారు.
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయనికి గ్రామానికి చెందిన అంకం పద్మ -జనార్ధన్ దంపతులు రూ.50116 నగదును గురువారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగరాజు రమేష్ కు అందజేయగా
వర్షాలు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు.. ఒక్కోసారి రాత్రి వరకూ నిరీక్షిస్తున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా ముచ్చటిస్తూ, వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవర�
ఇటీవల కురిసిన మోస్తరు వర్షాలకు గ్రామీణ రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయకపోవడంతో పాటు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో పాడైన రోడ్లపై ప్రజలు అవస్తలు పడుతున్నారు. దాంతో స్థా�
తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మర్యాదప�
FRS | ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని విద్యాశాఖ ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో డీఎస్ఈ- ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఉండగా.. రెండేళ్�
నాట్లు వేసి యూరియా కోసం ఎదురు చేస్తున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో ఎక్కడ చూసినా అరిగోస పడాల్సి వస్తున్నది. మంగళవారం కూడా అన్నదాతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిగాపులు గ�
యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా పలు మండలాల్లోని గోదాములు, సహకార సంఘాల వద్ద నిరసన తెలపడంతో పాటు రోడ్డుపై ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది.
BRS Party | వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే.. బీసీ కదన భేరి సభను వాయిదా వేస్�
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్వైరును (Copper Wire) అపహరిస్తున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు వారి నుంచి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశా�
రైతన్నలకు తెల్లారిందంటే యూరియా కోసం బారులు తీరి గంటల తరబడి నిల్చుంటే రెండు బస్తాలు ఇస్తున్నారు. మానకొండూరు మండలం వెల్ది, వేగురుపల్లి గ్రామాలకు గాను ఊటూరు సోసైటీ ద్వారా ఒక్కనొక్క లోడ్ లారీల్లో 460 బస్తాలు