పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు గర్రెపల్లి పిహెచ్ స
KTR | దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది వేసిన “తెలంగాణ సింహగర్జన”కు సరిగ్గా 24 ఏళ్లు అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
Karimnagar Simha Garjana | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్, ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు, 2001 మే 17న గురువారం రోజున కరీంనగర్లో సింహగర్జన వినిపించారు. ప్రత్యేక రాష్ట్�
KCR Simha Garjana | చారిత్రాత్మక కరీంనగర్ సింహ గర్జనకు నేటికి 24 ఏండ్లు అవుతుంది. నాటి సింహ గర్జన నుండి.. నేటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ది అదే జోష్. కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే!
జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముగ్గురు యువకులు, అమ్మాయి పేరిట ఓ యువకుడికి వల వేశారు. కామవాంఛ తీరుస్తానంటూ రప్పించి దోపిడీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను కొత్తపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓ కురువృద్ధుడు కళ్ళకు అద్దాలు లేకుండా భగవద్గీతను ప్రతిరోజు చదువుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు . ఓదెలకు చెందిన బీరం లింగయ్య 90 సంవత్సరాలు పైబడి ఉంటాడు. అతడు ప్రతీర�
30వ సారి రక్తదానం చేసి మడ్డి సాయి కుమార్ గౌడ్ అనే యువకుడు మానవత్వం చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన సుజాత కరీంనగర్ లోని భద్రకాళి హాస్పటల్ లో స్పైన్ సర్జరీ కోసం �
జిల్లాలో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ పంపిణీ కథ ఆటకెక్కింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా, కలెక్టర్ ఆదేశించినా సంఘాలకు మాత్రం ఇప్పటివరకు కమీషన్ పంపిణీ చేయలేదు.
మృత్ భారత్ కింద రామగుండం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ భరత్ దేశ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.
చాలీ చాలని వేతనాలతో, పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు గత రెండు నెలల నుంచి రాక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అ
ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ నెలకు గాను పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ర్యాంకులు ప్రకటించారు. నిర్దేశిత పారామీటర్ల ఆధారంగా లక్ష్యాల�
ల్లా వార్షిక రుణ ప్రణాళిక 2025-26 కింద రూ. 13,378.17 కోట్లతో ఖరారు చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశాన్ని నిర్వహి�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు ఫలహారంగా మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు.. ఖాళీ జాగాలో సాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది.