అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ బ్రిడ్జ్ వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి (Road Accident). ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మరణించారు. గురువారం తెల్లవారుజామున వరంగల్-కరీంనగర్ జాతీయ ర�
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది.. కాంగ్రెస్ సర్కార్లో రైతు బంధు లేదు.... రుణమాఫీ లేదు... కేసీఆర్ ను ఏమైనా అంటే పురుగుల పడి చస్తారంటూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంఘ ఎర్రన్న, సామ గంగారె
Indiramma Beneficiaries | ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు మహిళా లబ్ధిదారులకు వసతులు కల్పించడంలో విఫలం కావడంతో, మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Collector Pamela Satpathy | హుజురాబాద్ రూరల్, జూన్ 04 : హుజురాబాద్ పట్టణం ఏరియా ఆస్పత్రిలోని అన్ని వార్డులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. . ఈ సందర్భంగా కలెక్టర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటా�
వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామంలో మంగళవారం శ్రీ భులక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం హోమాలు, సాయంత్రం ఉత్సవ విగ్రహాల జలాది వాసము నిర్వహించారు.
ఉద్యోగులంతా పరిస్థితులకనుగుణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని టీజీ ఎన్ పిడీసీఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు. పెద్దపల్లి మంలంలోని రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో గల టీజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కార్యాలయ సమ
ఇసుక లారీలు, ట్రాక్టర్ల తో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అక్రమ ఇసుక రవాణా ను అధికారులు అరికట్టాలని బీఅర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద కరీంనగర్ వరంగల్ రహదారిపై నాయ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం న�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఊరూరా పండుగను తలపించాయి. కలెక్టరేట్లు, పరేడ్ గ్రౌండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆ�
మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికారులు సంఘాల సభ్యులు జెండాను ఆవిష్కరించి, తెలంగాణ చరిత్రను వివరించారు.
ఎన్నో ఎండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను నేరవెర్చి.. పదేండ్లు సుపరి పాలన అందించి... దేశంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తిరిగి