నీతి, నిజాయితీ, మంచి తనానికి మారు పేరు నేరేడ్ల శ్రీనివాస్ అని, ఆయన కరీంనగర్ ఫిలిం సొసైటీ లో సామాజిక ఉద్యమకారుడు అని లోక్ సత్తా ఉద్యమ నాయకుడిగా, సామాన్యుల, వినియోగదారుల పక్షాన ఆయన పోరాటం మరువలేనిదని రాష్ట్�
వర్షాకాలం ముందే ప్రారంభమైంది. మరో వారం రోజులు మోస్తారు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ చెబుతోంది. దీంతో ఆలస్యంగా వరి పంటను కోసిన రైతులు వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి తూకం వేసేందుకు వ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టి జి ఎస్ ఆర్టీసీ టూ వీలర్ పార్కింగ్ లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు చెరువును తలపిస్తున్నది. పార్కింగ్లోని వాహనాలన్నీ జలమయం అవుతున్నాయి. పార్కింగ్ స్థలం లోతుగా ఉండటంతో బస�
సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వార్సికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండు
తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు.
ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫ
పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బ్యాంకు ఖాతాలో జమకాగానే, ఆమొత్తాన్ని గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి మళ్ళించాల్సి ఉండగా, రెండున్నర నెలలకు పైగా సంబంధిత అధికారి ఖాతాలోనే ఉంచటం, అడిగిన �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత న�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో ఆలయం కీటకిటలాడింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు ఆలయాలలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంతో పాటు సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల శ్రీసీతా
ఇటీవల పోలీస్ శాఖలో బదిలీలల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతన సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ ను బదనాం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని నాఫాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. బీర్ పూర్ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం అధ్యక్షుడు ముప్పాల రాంచందర్ రావు ఆధ్వర్యంలో రైతులకు బుధవారం జీలుగా విత్తనా�