సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా గూడెం లక్ష్మి (చిగురుమామిడి) , అందే స్వామి (ఇందుర్తి), బోయిని అశోక్ (రేకొండ), నాగేళ్లి లక్ష్మారెడ్డి (లంబాడి పల్లి) ఎన్నిక కాగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా చాడ శ్రీధర్ రెడ్డి (ర�
వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి రాజీవ్ యువ వికాసం పథకానికి 1972 మంది దరఖాస్తులు చేసుకోగా, 1333 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాగా వాటిని సివిల్ స్కోర్ ఆధారంగా కేటగిరీలు, బ్యాంకులవారీగా విభజించే కార్య�
జగిత్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో 25, 26వ వార్డులో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభి�
తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని కందెనకుంట, చర్లపల్లి, నరసింహులపల్లి గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కే�
తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, మాజీమంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీనీ తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు రాపోలు జ్ఞానేశ్వర్, తెలంగాణ ప్రాంత పద్
దళిత యువకుడు బత్తుల మహేందర్ ను చితకబాదిన సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ ను అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, సీపీకి తప్పుడు నివేదికలు అందించారని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇం
మండలంలోని రేచపల్లి నుండి బట్టపల్లి క్రాసరోడ్డు వరకు, రేచపల్లి నుండి మ్యాడరం తండా వరకు ఉన్న తారు రోడ్డు నిర్మాణం పూర్తిగా గుంతలా మాయంగా మరడంతో గత ప్రభుత్వంలో రినివల్ బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూ�
పశువుల అక్రమ రవాణా నిర్వహించడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరుకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Rains | తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.
Serp Employees | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సాధారణ బదిలీల పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరు ఆ శాఖలోని ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఉద్యోగుల బదిలీలపై కసరత్తు మొదలుపెట్టిన ఆ శాఖ ఇందుకు సంబంధించిన విధ�
బూడిద చందు (22) నెల రోజుల క్రితం దుబాయ్కు బ్రతుకుతెరువు కోసం కూలి పనికి వెళ్లాడు. వారం రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో దుబాయిలోనీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వారం రోజ�
EX sarpanches Bills | మంగళవారం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి మాజీ సర్పంచులు వెళ్తున్నారనే సమాచారంతో హుజూరాబాద్, ఇల్లంతకుంట మండలానికి చెందిన మాజీ సర్పంచులను తెల్లవారుజామున హైదరాబాద్ కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని ప
ప్రభుత్వం దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో రిజర్వేషన్లు అందించాలని దివ్యాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం అంద�