నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో అగ్రవర్ణాలు జరిపిన దాడిలో నెలల పసిపాప మరణించడానికి నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక రజక సంఘం నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆశాలు రోడ్డుపై మంగళవారం ధర్నా చేశారు.
కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డెస్క్జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరీ�
కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన వారిని వదిలిపెట్టవద్దని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం
ఒకప్పుడు యాసంగిలో ప్రధానమైన పంటగా ఉన్న మక్కను ఇప్పుడు కొనేదిక్కు కరువైంది. గతంలో పంట దిగుబడులు పెద్ద మొత్తంలో వచ్చిన కారణంగా మార్క్ఫెడ్ నుంచి కొనుగోళ్లు చేసినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తర్వా�
సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా గ్రామంలో ఆదివారం బంజారాలా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287 జయంతి భోగి బండార్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగి పోయారు. మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత
ఒకరు ప్రాణం లేని బొమ్మతో మాట్లాడిస్తారు.. మరొకరు గాలిలో పావురాలు సృష్టిస్తారు.. ఇంకొకరు కాగితాలను కరెన్సీగా మార్చడం.. గాలిలో మనిషిని పడుకోబెట్టడం.. ఇలాంటి అద్భుతాలు సృష్టించడంలో రామగుండం కోల్ బెల్ట్ మాంత�
మావోయిస్టు అగ్రనేత కోరుట్ల కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల ఎదుట లొంగిపాయరనే వార్తల నేపథ్యంలో తిరుపతి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుక
కరీంనగర్ టవర్ సరిల్, ఫిబ్రవరి 21: జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్ ఆదా చేసినట్లయితే ఏడాదికి రూ.15 వేల వరకు ఆదాయం పొందవచ్చని, గృహాల నుండి రూ.5 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని ట్రాన్స్కో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు.