పద్మశాలీ సమాజం అన్ని రంగాలతో పాటు రాజకీయంలో పూర్తిగా వెనుకబడిపోయిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పూర్తిగా కరువైందని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. చిగుర�
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం ప్రభుత్వ పాఠశాలలో 25 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులందరూ మిత్ర బృందంగా ఏర్పడి అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పాఠశాల ఆవరణలో సర్పంచ్ బోయ�
ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లె గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తిరునగరి వేణుగోపాల్ సతీమణి వైష్ణవి ఇటీవల మృతి చెందింది. కాగా బాధిత కుటుంబాన్ని జిల్లా అధికార ప్రతినిధి పైడిపల్లి భీమన్న ఆధ్వర్యంలో ఆది�
సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పెంబట్ల గ్రామంలో 102 ఆర్యవైశ్య గోత్రా స్థంబాలతో నిర్మాణం చేస్తున్న శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి ఆలయ ఆవరణలో ఆదివారం ఆలయ నిర్వహకులు మహిళలకు ముందస్�
మంథని పట్టణంలోని బోయినిపేటకు చెందిన కూరగాయల వ్యాపారి మనోహర్(42) అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా జ్వరం, తల ప్పితో బాధపడుతున్న మనోహర్ ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత బ్ర�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు చెందవేని కుమారస్వామి ( 57) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. కుమారస్వామి యాదవ సంఘం అధ్యక్షుడిగా గొల్ల, కురుమ కులస�
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలో గోదావరి స్వామికి కుడారై వేడుకను కనుల పండువగా నిర్వహించారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. విద్�
కోరుట్లలో తుపాకులు కలకలం రేపాయి. కోరుట్ల పట్టణంలో ఏయిర్ గన్లు, తల్వార్ లతో ఎయిర్ టెల్ నెట్ వర్క్ సిబ్బందిని బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ నిర్వాహకులను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థాన
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుక్రవారం సన్మాన కార్యక్రమా�
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ప్రత్యేక బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జాతీయస్థాయిలో ఆడే విధంగా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ తిరుపతి ప్
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపెరల్ పార్కులో గత తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన లో భాగంగా సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేసిన వర్క్ షెడ్ల లో వర్కర్ టు ఓనర్ పథకం కింద 1104 మంది
ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ అంటే జిల్లాలో ఫేమస్. అయితే ఇక్కడ పని చేయడానికి వచ్చిన చాలా మంది ఎస్ఐలు ఒకరిద్దరు తప్పితే ఎక్కువ మంది నెగ్గలేకపోతున్నారు. అందులో ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన అధికారులు ఇమడలేకపో�
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ, పీజీ కళాశాల కామర్స్ క్లబ్ ట్రేడ్ టైటాన్స్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తొలి కామర్స్ మీట్ ‘సినర్జీ’తో నిర్వహించింది. కాగా విద్యా�