tenth exams | సారంగాపూర్ : మండలంలోని బట్టపెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి పరీక్షల్లో 500 పైన మార్కులు సాధించిన సుస్మిత, జయశ్రీ విద్యార్థులను గురువారం మాజీ ప్రజాప్రతిని�
మండలంలోని అన్ని గ్రామాల్లో కార్మికులు, తాపీ, మేస్త్రి హమాలీలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నాయకులు గ్రామాల్లో డప్పు చప్పులతో ఊరేగింపుగా బయలుదేరి మేడే జెండాను ఎగరవేశారు. చిగురుమామిడి, రేకొండ
డంపింగ్ యార్డు నుంచి వస్తున్న పొగతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని దీనిపై వెంటనే చర్యలు తీసుకొని తమ ఆరోగ్యాలను కాపాడాలని కోరుతూ గురువారం ఉదయం నగరంలోని అలకాపురి కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.
Strengthen the CPI | చిగురుమామిడి, ఏప్రిల్ 30: భారతదేశంలో మహోజ్వల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం సీపీఐ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.
Manthani ssc results | మంథని, ఏప్రిల్ 30 : 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మంథనికి చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. స్థానిక కాకతీయ ఉన్నత పాఠశాలకు చెందిన దుర్గం త్రేక్ష అనే విద్యార్థినీ 600ల మార్క�
Girls' education | ధర్మారం, ఏప్రిల్ 30 : బాలికలు విద్యను అభ్యసించడానికి వారు మరింత పురోగతి సాధించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించి తోడ్పడాలని, బాలికల చదువు ప్రతీ ఇంటికి వెలుగు అని మహిళా సాధికారత జిల్లా కోఆ�
Collector Koya Sriharsha | ధర్మారం, ఏప్రిల్ 30:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.
Chada Venkata Reddy | రుణమాఫీ కానీ రైతులతో కలిసి రైతు వేదికలో వ్యవసాయ అధికారి రాజులనాయుడు వద్ద గ్రామాల వారిగా రుణమాఫీ కానీ రైతుల వివరాలను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి బుధవారం అడిగి తె
Retirement benefits | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 30 : వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా
వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా నిర్విరామంగా కృషి చేశారు.
Indiramma houses | ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో అనర్హులకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ మహిళలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆందోళనలు తీవ్రతరం చేసిన మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించగా వారిని పోలీస�
కరీంనగర్ కాంగ్రెస్లో కుమ్ములాటలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఏఐసీసీ కార్యదర్శి ముందే ఇరువర్గాలు బాహాబాహికి దిగేందుకు యత్నించాయి. జిల్లాలో కొంతకాలంగా మంత్రి పొన్నం, కరీంనగర్ ఇన్చార్జి పురుమల్ల శ్రీ�
Magic Festival |గోదావరిఖనికి చెందిన ప్రముఖ మెజీషియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడులో జరుగుతున్న మేజిక్ ఫెస్టివల్ - 2025కు ముఖ్యతిథిగా ఆహ్వానం లభ�