గంగాధర మండలంలోని కొండాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 21 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 73 మందికి చేరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ‘విద్యా విశ్వోత్సవం– ప్రతి అడుగు చదువు వైపు’ అనే థీమ్
కరీంనగర్ శివార్లలోని చింతకుంట(గాంధీ నగర్) సమీపంలోని బృందావన్ కాలనీలో నిమిషం పాటు నిలువలేని పరిస్థితి (Drainage) నెలకొంది. ఇళ్ల నుంచి వెలువడే మురుగు ప్రవాహాన్ని ఎల్లమ్మ గుడి సమీపం నుంచి చెరువు వైపునకు మళ్ళించ
విధి నిర్వహణలో అసువులు బాసిన విద్యుత్ అమరులను స్మరించుకునేలా కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో స్మృతి చిహ్నం (Electrical Martyrs) ఏర్పాటుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) సీఎండీ ఆదేశాల మేర�
పేగుబంధం కరిగింది. పేగుతెంచుకొని పుట్టిన బిడ్డను అనాథను చేయడం ఇష్టం లేక తల్లడిల్లింది. తరుచూ అనారోగ్యం బారిన పడడం, చికిత్సకు ఖర్చు చేయించే స్థోమత లేకపోవడంతో వద్దనుకొని ఆ పదిహేను నెలల కొడుకును ఊయలలో వదిల
కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గన�
సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉన్నదని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎళ్లలలా తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు.
నగరంలో మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ కింద 39 ఎంఎల్డీ కెపాసిటీతో ఫిల్టర్ బెడ్ ఉండగా, నగరపాలక ఆధ్వర్యంలో 34, 14 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్స్ పనిచేస్తున్నాయి. భగీరథ నీటికి సంబంధించి క్లోరినేషన్, అలాం (పటిక) వ�
fruit plants | వనమహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటాలని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు అన్నారు. హార్టికల్చర్ ద్వారా పండ్ల మొక్కల పెంపకానికి ఎక్కువ మంది రైతులను గుర్తించి మొక్కలు అందజేయాలని �
Students | చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్న సమయం లంచ్ వరకు విద్యార్థులతో తరగతి విద్యాబోధన సమయంలో గడ్డిని తొలగించడం నమస్తే కంటబడింది.
NPDCL | గంటల తరబడి మిగతా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుండటంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుర్శేడ్లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం ఎన్పీడీసీఎల్ సూపరింటెం�
ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మండలంలోని గుండ్లపల్లి లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమీషన్ లు తీస�