ఇందిరా పార్కు వద్ద జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభకు తరలి వెళ్తున్న యాదవ సంఘం నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరీంనగర్లో పేరుకపోయినా సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకొవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు వచ్�
ఆషాడం మాసం వచ్చింది. దీంతో గ్రామస్తులు, కుల సంఘాల ఆధ్వర్యంలో కలిసికట్టుగా వనభోజనాలకు కుటుంబాలతో వెళ్లి రోజంతా ఆనందంగా గడుపుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్ఎండీ రిజర్వాయర్ తీర ప్రాంతాల్లో పచ్చని ప�
వైద్యరంగంలో హోమియోను మించిన వైద్యం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని పద్మనగర్లో గల ప్రకృతి హోటల్లో ఐదో రాష్ట్రస్థాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
వైద్యరంగంలో హోమియోను మించిన వైద్యం లేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ పద్మనగర్లోని ప్రకృతి బంకెట్ హాల్లో ఐదో రాష్ట్రస్థాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్�
మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వ రవి(43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి లోయర్ మానేరు డ్యామ్ లో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు చేపల వేటకు రవి తెప్పపై వెళ్లాడు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలకు మంజూరయ్య నిధులతో, జిల్లాలోని పలుచోట్ల నిర్మించిన అంతర్గత రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులతో ఎంపిక చేసిన ప్రాం�
పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ అధ్వర్యంలో భారత రత్న, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ
జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల�
Electric Bus Fire | అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 5:30కు కరీంనగర్ నుంచి జేబీఎస్ వెళ్లాల్సి ఉంది. డ్రైవర్ బస్సును బస్టాండ్లోని పాయింట్ మీదికి తీసుకెళ్లడానికి రెడీ అవుత�
జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన బి సుదర్శన్ ను శుక్రవారం జగిత్యాల జిల్లా ఐఎన్ టియూసి అధ్యకులు, విద్యుత్ శాఖ 327 యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంజీ నాయిక్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మర్యాద పూర్వ�
మాదిగ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు మంత్రులకు ఆరుగురు ఎమ్మెల్యేలకు కరీంనగర్ జిల్లా అలుగునూర్ ఏఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జూన్ 29న మాదిగ మాదిగల ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించనున్నట
జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాల ప్రారంభమై నేటికీ 60 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ కాశి గాని నారాయణరావు 1965 సంవత్సరంలో రైతుల నుండి 32 ఇఎక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి కళాశాలకు దానంగా ఇచ్చాడు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇ�