ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ముంజ రాములు అనే రైతు ఇటీవల వరి కోసి, అమ్ముకునేందుకు తేమ శాతం రావడాన
Chinthala Palli | తంగళ్ళపల్లి మండలం కస్బె క ట్కూర్ పరిధి లోని చింతలపల్లి లో బుధవారం పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తో �
Silver jubilee celebration | రామగిరి, ఏప్రిల్ 23 : ఈ నెల 27 వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులు కదలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
Vemulawada | పరిహారం ఇచ్చాకే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని, పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని పనులను ఆడ్డుకుని భూ నిర్వాసి త కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల�
mlc kalvakuntla kavithaపెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ) : కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనుందని, ఇది యావద్ దేశంలోనే చారిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Municipal Budget | కోరుట్ల, ఏప్రిల్ 23: కోరుట్ల పట్టణ ప్రగతి లక్ష్యంగా అధికారులు బుధవారం లెక్కల పద్దులు తయారు చేశారు. ప్రత్యేకాధికారి పాలనలో కలెక్టర్ సారథ్యంలో బడ్జెట్ ను రూపొందించారు. 2025 - 26 సంవత్సరానికి మున్సిపల్ బడ్�
Indiramma House | సొంత ఇళ్లు లేని వారిని మొదట గుర్తించాలని, వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించేందుకు అధిక
karimnagar | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇంకా పారితోషకం అందలేదు. ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నా వారి ఖాతాల్లో జమ కావటం లేదు. సర్వే పూర్తైన వెంటనే సిబ్బంది ఖాతాల్ల�
chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 23: ప్రతీ యేటా పశువులు, ఇతర జీవాలు వందల సంఖ్యలో వివిధ రకాల వ్యాధులతో మృతి చెందుతున్నాయి. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఏటా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Panchayat Secretary | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదృష్టమైన పంచాయతీ సెక్రెటరీ ప్రియాంక క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కడప ప్రాంతంలో ఆచూకీ లభ్యమైనట్లు పేర్కొ�
Manthani, Sub-Registrar | పెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
siricilla | గ్రామ పంచాయతీ సెక్రెటరీలపై మీ ప్రతాపమా..? ఇందిరమ్మ ప్రజా పాలనలో రాజన్నసిరిసిల్ల మహిళలపై జరిగిన అన్యాయం ఈ సంఘటన అని బి అర్ ఏస్ సీనియర్ నేత, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు కాంగ్రెస్ నేతల
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో�
కరీంనగర్ కోటా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డీ అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.