కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నెలకొల్పిన ‘టీ హబ్' తరచూ సుస్తికి గురవుతున్నది. నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ రోగ ని�
Karimnagar | తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చే�
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిశగా చర్యలు చేపడుతూ అర్హులైన వారందరికీ అవకాశాలు లభించేలా చూడాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివ�
Field assistant |కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 21: ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Mla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 21: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
Bar Association | తిమ్మాపూర్,ఏప్రిల్21: కరీంనగర్ బారాసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది తుమ్మ ప్రభాకర్ లైబ్రరీ సెక్రెటరీగా ఘనవిజయం సాధించారు.
Timmapoor | తిమ్మాపూర్,ఏప్రిల్21: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం పవన్ కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ ఇటివల మృతి చెందాడు.
Manthani | మంథని నియోజకవర్గం కాంగ్రెస్ లో ఎన్నడూ వినని, చూడని ఆ పార్టీ లో ఏక ఛత్రాధిపత్యం మాత్రమే కొన్నేళ్లు గా కొనసాగుతున్న నైపథ్యం. ఆ పార్టీ లో కీలకంగా ఉన్న నాయకులు ఇద్దరూ ఉద్ధండులే. వారసత్వ పరంగా రాజకీయంగా ఎద�
siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 21: వరంగల్ లో ఈ నెల 27 న చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజ బింకార్ రాజన్న పిలుపునిచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కరువవుతున్నది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఉన్నతాధి�
sucide | ఓదెల, ఏప్రిల్20 : కూతుర్లకు పెళ్లి చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఓదెల మండలం పోత్కపల్లిలో చోటు చేసుకుంది.
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : వ్యవసాయ భూమి విక్రయిస్తామంటూ చెప్పి రూ.70 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ, బాధితులు ఓ రియల్టర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తొ
sultanabad | పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు కాసర
Gangadhara | : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్ �