జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు. వీరి పేర్లు వరుసగా ఇనుగాల రాణి భర్త రవి, ఎరబాటి సుజాత భర్త సుధాకర్, కాసర్ల శారద భర్త శ్రీనివాస్, బిజిగిరి లక్ష్మి భర్త శంకర్. కుటుంబ పెద్దలైన వారి భర్తలు వివిధ
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 18న క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ భూపతి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో మండలంలోని పీడీ, పీఈటీలతో సోమవారం సమావేశం నిర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన(జీజీహెచ్)లో కలెక్టర్ పమేలా సత్పతికి ఆదివారం మెడికల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమి�
రోడ్డును తవ్వి అప్పనంగా వదిలేశారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండపల్లి మండల కేంద్రం నుండి వెలగటూర్ మండలంలోని జగదేవ్పేట వరకు ఉన్న తారు రోడ్డును నూతనంగా నిర్మాణం చేయ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతోంది. నగరపాలక సంస్థలో విలీనం అయినా గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పోడి చెత్తలను వేర్వురు�
మండల కేంద్రంలోని స్థానిక శివాలయం ఆవరణలో వీణవంక వాసవీ, వనిత క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్ భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల వాసవీ, వనిత క్లబ్ సభ్యు�
ప్రజాపాలనలో నిరుపేదల అంత్యక్రియలు సైతం భారమవుతున్నది. సిరిసిల్లలో వీలినమైన గ్రామాలపై మున్సిపల్ అధికారుల తీరు, నిర్లక్ష్య ధోరణితో వీలీన గ్రామాల ప్రజలు చివరి మజిలీకి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అట్టహాసంగా ప్రకటించిన రాజీవ్ యువశక్తి పథకానికి బ్రేకులు పడ్డాయి. వివిధ యూనిట్ల కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 2న చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, పథకం ప్రారంభానికి మరికొద్దిరోజులు సమయం పడుతుందంటూ అకస్మ�
మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాలకు చెందిన 100 మందికి పై గా విద్యార్థులు ప్రభుత్వ, బహుళ జాతి సంస్థలలో ఉద్యోగాలు సాధించారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు త�
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ అభాగ్యుడిని కిరాయి ఇంట్లోకి యజమాని రానివ్వకపోవడంతో బతికుండగానే అతడిని కుటుంబసభ్యులు శ్మశానానికి తరలించిన హృదయ విధారక ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానికులన�
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ కొండయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి �
రెవెన్యూ అధికారులు ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న భూసమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులు నిత్యం ఆదేశిస్తున్నా, వాటిన