CPI Village committees | సీపీఐ బలోపేతం కోసమే మండలంలో గ్రామ శాఖ కమిటీలు, మహాసభలు జరుగుతున్నాయని, ఆ మహాసభల్లో గ్రామాల వారీగా నూతన కమిటీని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల�
Uttam Kumar Reddy | పెద్దపల్లి, ఏప్రిల్19: జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యాన్ని ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయాలని, తాలు తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టోందని రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష
godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 19: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ పురస్కరించుకొని శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది . రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ క్రైస్తవుల్లో ఉత
Peddapalli | జిల్లాలోని నిరుద్యోగ యువకులకు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు గాను ఏప్రిల్ 24న (గురువారం) రూమ్ నంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం లో జ�
Huzurabad | హుజూరాబాద్, ఏప్రిల్ 19: ‘కలెక్టర్ గారు భూభారతి పై మాకు చాలా సందేహాలు ఉన్నాయి తీర్చండి...’ అంటూపలువురు రైతుల నోటిలో నుంచి మాటలు రాగానే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ... కలెక్టర్ పమేల సత్పతి వెళ్లిపోయారు.
Singareni | గోదావరిఖని : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ రిటైర్డ్ కార్మికులకు కనీస పింఛన్ రూ.10వేలకు పెంచాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశ�
EE Result | తిమ్మాపూర్,ఏప్రిల్19: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలోని ఎస్ ఆర్ విద్యా సంస్థలకు చెందిన 185 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితా�
Indiramma illu | కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశి
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశి�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వాన పడింది. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో ప్రభావం చూపింది. ప్రధానంగా కోరుట్ల నియోజకవర్గం అతలాకుతలమైంది.