రెండు దశాబ్ధాల పాటు నిర్విరామంగా సమాజ సేవ చేస్తున్న మాజీ పోలీస్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త దేవి లక్ష్మీనర్సయ్యకు మరోసారి గుర్తింపు లభించింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆయన్ను జీవన సాఫల్య పురస్కా�
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొట్టిముక్కల రంగారావు ఇటీవల మృతి చెందాడు. కాగా వ
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని రేషన్ దుకాణాలు శుక్రవారం సర్వర్ డౌన్ పేరుతో అర్ధంతరంగా మూసివేశారు. ఉదయం ఎప్పటిలాగే దుకాణాలు తెరిచిన డీలర్లు కొద్ది సేపటికే సర్వర్ డౌన్ అంటూ లబ్ధిదారులను మరుసటి రోజు రమ�
రీంనగర్ నగరపాలక సంస్థలో అధికారులు చేపట్టిన డివిజన్ల పునర్ విభజన తీరుపై అన్ని వైపుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నగరంలో అన్ని పార్టీల నేతల నుంచి డివిజన్ల స్వరూపాలపై తీవ్ర స్థాయిలో విమర్శ
పర్యావరణ పరిరక్షణకు నైను సైతం అంటూ ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి మొక్కను నాటి ఆదర్శంగా నిలిచింది. కోరుట్ల మున్సిపల్ అనుబంధ గ్రామం ఎఖీన్ పూర్ కు చెందిన శనిగరపు మాళవిక పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపనకు యప్ టీవీ ట్యూరిటో సంస్థలు, వైయూపీపీ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళం అందజేశారు. బొంతుపల్లి గ్రామంలో గురువారం పోచమ్మ తల్లి, భులక్ష్మీ ,మ�
హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవిని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, ఆమెను శాలువాతో సత్కరించారు.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) ప్రకటించిన అవార్డులకు కోరుట్ల బల్దియా ఎంపికైంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కా�
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో పోచమ్మతల్లి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ జున్నుతుల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టా�
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ బ్రిడ్జ్ వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి (Road Accident). ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మరణించారు. గురువారం తెల్లవారుజామున వరంగల్-కరీంనగర్ జాతీయ ర�
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది.. కాంగ్రెస్ సర్కార్లో రైతు బంధు లేదు.... రుణమాఫీ లేదు... కేసీఆర్ ను ఏమైనా అంటే పురుగుల పడి చస్తారంటూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంఘ ఎర్రన్న, సామ గంగారె
Indiramma Beneficiaries | ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు మహిళా లబ్ధిదారులకు వసతులు కల్పించడంలో విఫలం కావడంతో, మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.