ఈటి టెక్ ఎక్స్ ఎక్స్పో బ్రెయిన్ ఫీడ్ కార్యక్రమం స్కూల్ ఫస్ట్ యాప్, ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 13న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ�
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఈరవేణి రాజు కు చెందిన పాడి పశువుమేత కోసం పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆవు దాన
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో (Panchayathi Elections) సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఓ మహిళ విజయం సాధించారు. జగిత్యాల (Jagtial) జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచ్గా (Sarpanch), ఆరో వార్డు సభ్యురాలిగా (Ward Member) కొత్తకొండ రోజా నవీన�
అత్తా, మామలతో కోడళ్లు సవాల్ విసిరి విజయం సాధించిన ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్నగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్కు రిజర్వు అయింది.
సర్పంచ్ ఎన్నికలల్లో ప్రజలు మోసపోయి గోసపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. మండలంలోని ఘన్ముక్ల, ఎల్బాక, రెడ్డిపల్లి
పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ అధిక సంఖ్యలో ఓటింగ్ నమోదయింది. మండలంలోని 17 గ్రామాలకు గాను 85. 82 శాతం పోలింగ్ నమోదయ్యాయి. పలు గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కును
సిరిసిల్ల నేతన్న నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతకార్మికుడు నల్ల విజయ్కుమార్ రూపొందించిన 'క్యూ ఆర్ కోడ్’ శాలువాను బీఆర్ఎస్ వర్కింగ�
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే తెల్లటి గోడలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు నినాదాలతో నిండిపోయేవి. క్రమంగా వాటి పద్ధతి తగ్గుముఖం పట్టింది. తర్వాత బ్యానర్లు తెల్లటి వస్త్రాలతో నీలిరంగులతో రాసిన బ్యానర్లకు వీ
వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది.
గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరుకు ప్రచారం ముగిసింది సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో పూట పోటీగా అభ్యర్థులు ప్రచార సాధనాల ద్వారా హోరోత్తించారు.
ఈ రోజుల్లో స్నేహితుడంటే మందు కొట్టామా.. ఉదయానికల్లా మర్చిపోయామా..? అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒక ప్రాణ స్నేహితుడు చనిపోతే అతడి కుటుంబానికి బాసటగా నిలిచిన వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు అయోమయంలో పడుతున్నారు. ప్రచారానికి చివరీ రోజు కావడం తో శుక్రవారం తంగళ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ న�
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకు�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హోరాహోరి �
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో మొదటి విడత గురువారం జరగగా వేములవాడ పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యాన్ని తలపించాయి. దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహిం