korutla | కోరుట్ల పట్టణంలోని తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు గురువారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి బీఎస్ లత ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో టిఫిన్ సెంటర్లు, మె
Rob works | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ గడువు తరుముకొస్తున్నా.. పనుల్లో మాత్రం వేగం పుంజుకోవట్లేదు. రెండేళ్లుగా సాగుతున్న ఈ
GODHAVARIKHAN | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 17: ఉలుకు పలుకు లేకుండా అపస్మారక స్థితిలో ఉన్న ఆరు రోజుల పసికందు తో మహారాష్ట్రకు చెందిన దంపతులు గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Peddapally | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 17: అంగరంగ వైభవంగా నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు.
Ramagundam | గోదావరిఖని : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురు
ఓ వైపు మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ సంకల్పం అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దల వాగ్ధానాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అవకాశాన్ని మహిళలకు ఇచ్చినట్టే ఇచ్చి అధికార య
మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు కర్రే నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకొని పలువురు దాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని, రాజకీయ నాయకుల మెప్పు కోసం వారు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్త�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు గరిష్ఠంగా 12 శాతం పెంచారు. వచ్చే ఏడాది మార్చి వరకు పెరిగిన రేట్లు అమల్లో ఉంటాయని టీజీఐఐసీ జూరీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.
Veenavanka | వీణవంక, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.