Insurance cheque |కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 13. మండలంలోని గంగారం గ్రామ పరిదిలోని ఊషన్నపల్లెకు చెందిన పెండ్లి సంపత్ గత సంవత్సరం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా మృతుని భార్య అనసూర్యకు రూ. లక్ష ప్రమాద బీమా చెక్కును ఎమ్�
Rekonda | చిగురుమామిడి, ఏప్రిల్ 13: మండలంలోని రేకొండ గ్రామంలో వందలాది ఎకరాలు ప్రజల కోసం భూదానం చేసిన వెలిమల మదన్మోహన్ రావు (74) అనారోగ్యంతో హైదరాబాదులోని తమ సోదరి ఇంటి వద్ద మృతి చెందాడు.
Dasari Yuva Pratibha Award | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మాసం సతీష్ రెడ్డి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. సినిమా రంగంలో ఆయా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా దాసరి ఫిల్మ్ అవార�
MISSING | కథలాపూర్, ఏప్రిల్ 12 : కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామానికి చెందిన యాగండ్ల దేవేంద్ర (50) మహిళ అదృశ్యం కాగా కేసు నమోదు చేసినట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.
PEDDAPALLY | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో మహమ్మాయిదేవి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిసాయి, చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
PEDDAPALLY MLA | ఓదెల, ఏప్రిల్ 12: చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని రూపునారాయణపేట గ్రామంలోని శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో శివ పంచాయతన నవగ్రహ, ఆలయ 9వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు.
purchasing centers | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 12: ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు.
BRS | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్12: రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగల ఏకానందం కోరారు. మండలంలోని పర్లపల్లి లో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు.
server down | మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఇవే ఇబ్బందులు ఎదురవుతుండగా, ఆదాయ, కుల, స్థానికత నిర్ధారణతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది అనేక అవస్థలు పడ�
Flexi controversy | గంగాధర మండలంలో గత రెండు రోజులుగా సాగుతున్న ఫ్లెక్సీ వివాదం ముగిసింది. గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జయపాల్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీని గట్టుభూత్కూర్ మా�
ONLINE | గంగాధర,ఏప్రిల్ 12: గంగాధర తహసీల్దార్ కార్యాలయంలో కులం, ఆదాయం సర్టిఫికెట్లు జారీ చేసే సర్వర్ మొరాయించడంతో కార్యాలయానికి వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు.
CPI | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 12 : రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలినీ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.
Purchasing centers | ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యము అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
CHIGURUMAMIDI | మండలంలో వరి కోతలు మొదలయ్యాయి. రైతులు యంత్రాలతో పంట కోసి కల్లాలకు ఐకెపి, సింగిల్ విండో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.