ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నరసింహారెడ్డి తో
శాంతియుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఎస్సై నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండలంలోని గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి
ఈ నెల 11 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డిసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్ర�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ ( టెక్స్ టైల్ పార్క్) లో సోమవారం ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి గడ్డం చందన కు చెందిన రెండు ఆటోలను ఎన్నికల అధికార�
ఆకస్మిక మరణం పొందిన చింతల్టానా సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి గెలుపు కోసం ఆయన తరఫున ప్యానెల్ వార్డుమెంబర్ అభ్యర్థులు గెలుపుతో పాటు సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తీరు అభినందనీయ
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 600 క్వింటాళ్లపైన రేషన్ బియ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్న
బీసీలకు సీఎం రేవంత్రెడ్డి చేసిన మోసంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు ఆరోపించారు.
సమాజ హితమే మా అభిమతమనీ, ఆపదలో ఉన్న వారి జీవితాలకు దారి చూపడమే మా సంకల్ప బలమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రతిన బూనారు. ఈమేరకు గోదావరిఖనిలో ప్రపంచ వాలంటీర్స్ దినోత్సవంను స్వచ్ఛంద సేవకులంతా ఓ చ�
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదేనని, విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పీ మధుసూదన్ హ
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు స్థానాలు అన్ని ఏకగ్రీవం కానున్నాయి. గ్రామానికి చెందిన 8 వార్డు స్థానాలకు గాను, ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో దాదాపుగా వార్డు సభ్య�
బీసీల రిజర్వేషన్ల కోసం ఏ బీసీ బిడ్డ ఆత్మబలిదానం చేసుకోవద్దని, ఈశ్వరాచారి త్యాగమే చివరిది కావాలని, బీసీలను మోసం చేసే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్పర్సన్ దాసరి ఉషా డిమ
ఎస్సీ మహిళకు ఇచ్చిన బీసీ-సీ సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలని తొగర్రాయి గ్రామస్తులు డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తోగర్రాయి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెం�
అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శనివారం పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వేడుకలను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంల�
కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు.