Insurance |బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్యచేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచోసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్లో సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనడం లేదని ఆగ్రహించారు. ఈ మేరకు పోరండ్లలో ధర్నా చేశారు. అ నంతరం సొసైటీ �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరిని కలిపాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచి ఎన్నికలు చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నే�
గంబీరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజనర్సు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు నుండి మొదలు కుని ఉమ
గంజాయితో పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్ధన్రెడ్డి అనే యువకుడు లార�
PM Modi | నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనా రంగంలో భారత�
తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్లో కేసీఆర్ దీక్షా దివాస్ని ఎన
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆధ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మందపల్లి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బుచ్చయ్య అనారోగ్యంతో గత ఏడాది మరణించగా నంది
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివ�
దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన రోజు 2009 నవంబర్ 29 అని అన్నారు.
జమ్మికుంటలోని తనుగుల చెక్డ్యాం పేల్చివేతపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్చేశారు. ఈ విషయంలో దోషులకు శిక్షపడే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే డీజీపీతోపాటు �