ACB raids | జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ బాధితుని నుండి రూ.7,500 లంచం డబ్బులు తీసుకుంటూ పట్
Mahammaidevi Brahmotsavams | ఆలయం వద్ద ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని మహమ్మాయి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు.
KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 11 : భూగర్భ జలాలు పెంపొందించేందుకు గతంలో అధికారులు చేసిన లక్షల వ్యయం వృథాగా మారుతోంది. భారీ సంఖ్యలో ఇంకుడు గుంతలు నిర్మించిన ఆధికారులు. క్రమేణా వాటి నిర్వహణను గాలికొదిలేశ
MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 11:సంఘ సంస్కర్త, కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు యువతకు ఆదర్శనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం�
RAMAGUNDAM | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక వచ్చింది. ఈనెల 10 నుంచి 17 మధ్య ఈ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎపిక్ ఎర్త్ క్వీక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావ�
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తరుగు, కోత విధించకుండా, గత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
PEDDAPALLY | దండకారణ్యంలోని అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న ఆరోపించారు.
KARIMNAGAR BRS | చిగురుమామిడి, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సంబరానికి గులాబీ శ్రేణులు చీమల దండులా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
SIRICILLA | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 10 : సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ దివంగత సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు సత్తవ్వ తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో బుధవారం ఆమె మృతి చెందింది. కాగా సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల
PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): ప్రభుత్వం హామీ ఇచ్చిన జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్ట�
House arrest | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 10 : గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు గిరిజన సంఘాలు గురువారం చలో హైదరాబాద్ కు పిలుపు ఇచ్చాయి. దీంతో హైదరాబాదుకు తరలి వెళ్లడానికి సిద్ధపడ్డ తెలంగాణ గిర�