Accident | జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణం 63వ జాతీయ రహదారిలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ వంతెనపై శనివారం గ్రానైట్ లారీ, గూడ్స్ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రానైట్ లారీ డ్రైవర్ పరదేశి చౌదరి (35) క్యాబి�
padi koushik reddy | హుజూరాబాద్, ఏప్రిల్ 12 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న అతి పెద్ద ఎత్తున జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వెబ్ సైట్ మొరాయిస్తున్నది. గత నెలాఖరులో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ముగిసి పోవాల్సి ఉండగా కుల, ఆదాయ ధ్రు�
Murder | తల్లి చేతులో కొడుకు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33) భార్యతో విడాకులు కావడంతో తన తల్లిదండ్రులు రాజయ్య, లక్ష్మీ వద్దనే �
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం వెబ్ సైట్ మొరాహిస్తూ ముందుకు సాగనట్�
Bores and wells | మెట్ పల్లి, ఏప్రిల్ 11: మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు అలచాట్లు పడుతున్నారు.
Doctorate | వీణవంక, ఏప్రిల్ 11 : మామిడాలపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి నవీన్ రెడ్డి డాక్టరేట్ పొందారు. కాగా ఆయనకు గ్రామస్తులు శుక్రవారం అభినందలు తెలిపారు.
peddapally | కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజామాబాద్ జిల్లాకు ఆ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏం చేశాడో ప్రజలకు జవాబు చెప్పిన తర్వాతనే ఇతరులపై విమర్శలు చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవ�
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 11: సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనుల అభివృద్ధికి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, దార్శనీకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.
KARIMNAGAR | చదువు ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని తన భార్య సావిత్రి బాయి పూలే చదువు నేర్పించి బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన గొప్ప ఆదర్శ మూర్తి అన్నారు.
KARIMNAGAR | పుట్టిన నాటి నుంచి ఆరు నెలల దాకా తల్లి పాలు మాత్రమే శిశువులకు పట్టించాలని, తద్వారా భవిష్యత్లో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.
double doctorate | మండల కేంద్రానికి చెందిన సామల్ల సావిత్రి హన్మయ్యల కుమారుడు సామల్ల కృష్ణ ఇంజనీరింగ్ లో డబుల్ డాక్టరేట్ పొందాడు. పదకొండేళ్ల కిందట కాకినాడ జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శబ్ద తరంగాల అలజ�
GANGADHARA | గంగాధర, ఏప్రిల్ 11: రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని గంగాధర డాక్యుమెంట్ రైటర్ల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.