రోడ్డు పక్క నుంచి వెళ్తుండగా ఢీకొట్టిన వాహనం దవాఖానకు తీసుకెళ్తుండగా మృతి బోరున విలపించిన తల్లిదండ్రులు తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై ఘటన తిమ్మాపూర్ రూరల్, జూలై 8: పదేండ్ల బాలికను ప్రమాదరూపంలో ఓ క
వేధింపులు భరించలేక దారుణ హత్య చొప్పదండి మండల కేంద్రంలో ఘటన చొప్పదండి, జూలై 8: కన్న కొడుకునే తండ్రి హతమార్చిన ఘటన చొప్పదండి మండల కేంద్రంలోని విజయనగరం వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్నది. స్థానికుల�
జమ్మికుంట రూరల్, జూలై 8: అగ్రిఇన్ పుట్ డీలర్లు వ్యవసాయ చట్టాలపై అవగాహన పెంచుకొని రైతులను చైతన్యవంతం చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ సూచించారు. పట్టణంలోని కేవీకేలో శుక్రవారం కృషివిజ�
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఓదెల మల్లన్న ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చైర్మన్గా మేకల మల్లేశంయాదవ్ ఓదెల, జూలై 8: ఆంధ్రా పాలనలో నిరాదరణకు గురైన దేవాలయాలకు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్వవై�
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం సైదాపూర్, జూలై 8: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని �
సదాశివపల్లి, కొండ పల్కలలో కుట్టు శిక్షణ సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు మానకొండూర్ రూరల్, జూలై 8: మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘అభయ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని స
కమాన్చౌరస్తా, జూలై 8: జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఈషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ‘రైడ్ ఫర్ సాయిల్’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష కలెక్టరేట్, జూలై 8: జిల్లాలో ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్ట
హుజూరాబాద్టౌన్, జూలై 8: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హుజూరాబాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్గఫార్ సూచించారు. శుక్రవారం నమాజు తర్వాత ఏర్పాటు చేసిన సమా
కనగర్తిలో పోస్ట్మ్యాన్ నిర్వాకం గ్రామస్తుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి.. విచారణ చేపట్టిన అధికారులు కోనరావుపేట, జూలై 8: ఆరేళ్లుగా గ్రామంలోకి వచ్చిన ఉత్తరాలను బట్వాడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు
కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం జిల్లాలోని మల్యా�
Satavahana University | కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో (Satavahana University) ఎలుగుబంటి మరోసారి హల్చల్ చేసింది. వర్సిటీ సమీపంలోని మల్కాపూర్లో స్థానికులకు ఎలుగుబంటి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వా�
కరీంనగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పచ్చని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధ
సత్యసాయిసేవా సమితి సభ్యులు ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరో వైపు సామాజిక సేవలో మునిగితేలుతున్నారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకుల కోసం నిత్యాన్నదానం సత్రం నిర్వహిస్తున్నార�
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుచిత్రాన్ని దళితబంధు మార్చివేస్తున్నది. వారి ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు మరో పది మందికి దారి చూపుతున్నది. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన బైరిమల్ల విజయ-