ఆరు రోజులుగా ఎడతెగని వాన తడిసి కూలుతున్న ఇండ్లు మత్తళ్లు దుంకుతున్న చెరువులు వాగులు, వంకల్లో వరద ప్రవాహం మారుమూల గ్రామాలకు రాకపోకలు బంద్ లోతట్టు ప్రాంతాలు జలమయం సహాయక చర్యల్లో అధికారులు, ప్రజాప్రతిని�
నగరంలో బల్దియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కమిషనర్, కార్పొరేటర్లు డీఆర్ఎఫ్ బృందాలు మరో మూడు రెస్క్యూ టీంల ఏర్పాటు ప్రజలు ఆందోళన చెందవద్దు: మేయర్ వై సునీల్రావు కార్పొరే�
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ రాయికల్ రూరల్,జులై 13: ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అధికారులు సహాయక చర్యలు మరింత వేగవంతం చ
వరద ముంపు బాధితులకు అండగా ఎమ్మెల్యే కోరుకంటి వంద కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు జ్యోతినగర్, జూలై 13: లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అండగా నిలుస్తున్నారు. ఆశ్రయమిస
మంత్రి కేటీఆర్ చొరవతో ఆర్డర్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్ల టౌన్, జూలై 13: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు వచ్చాయని మున్సిపల్ చైర్�
మానకొండూర్, జూలై13: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేపలు పట్టారు. తొలిపొద్దు కార్యక్రమంలో పలు గ్రామాల్లో కలియదిరిగిన ఆయన, తిరుగు పయనంలో మానకొండూర్ పెద్ద చెరువును పరిశీలించారు. మత్తడి దూకుతుండడంతో అక్కడే ఉన�
లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం నిండిన చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న మోయతుమ్మెద, మోతె, చిలుక వాగులు పలుగ్రామాలకు నిలిచిన రాకపోకలు ఎల్ఎండీకి పెరుగుతున్న ఇన్ఫ్లో వరుస వర్షాలతో అధికారులు అప్రమత్తం కలె�
హైదరాబాద్లో ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత జగిత్యాల టౌన్, జూలై 12 : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గానకోకిల కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలిగేటి రాజేంద్రప్రసాద్ రూపొందించిన గీతార్థ చిత్రమాలిక
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశం వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ ధర్మపురి, జూలై12 : భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రా�
బోర్నపల్లి కుర్రులో చిక్కుకున్న 9 మంది కౌలు రైతులను తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనను సీఎస్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి ఈశ్వర్ రాయికల్ రూరల్, జూలై 12 : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి స
తిమ్మాపూర్ రూరల్, జూలై 12: రాష్ట్ర సాంస్కృతికసారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంగళవారం పలు గ్రామాల్లో పర్యటించారు. పొరండ్ల, మల్లాపూర్, రేణికుంట, అల్గునూర్లో మండల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహ
చిగురుమామిడి, జూలై 12: కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో గొర్రెలు, మేకలను దొంగతనం చేసిన తొమ్మిది మందిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ర్వు తెలిపారు. మంగళవారం చిగురుమ�
స్వయం ఉపాధికి చేయూతనందిస్తాం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మల్లాపూర్లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం వర్షంలోనూ అమాత్యుడి పర్యటన ధర్మారం, జూలై 12: ఎస్సీ మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్�
మత్తడి దుంకుతున్న ప్రాజెక్టులు, చెరువులు లోతట్టు ప్రాంతాల్లో అధికారుల పర్యటన అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన పాత ఇండ్లల్లో ఉండవద్దు వేములవాడ, జూలై 12: భారీగా వర్షాలు కురుస్తున్నందున పాత ఇండ్లల్లో ఎవరూ �