కరీంనగర్ జిల్లాలో వరద ముప్పు తప్పించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశ�
భారీ వానలతో జిల్లాలో వరదలు పోటెత్తాయి. ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతుండగా, వాగులు, వంక లు పొంగి పొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న నారాయణ పూర్ రిజర్వాయ�
వర్ష బీభత్సంతో జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ‘మేమున్నా’మంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. మంత్రులు
కరీంనగర్ : జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వాగులో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 9 మంది ఇటుక బట్టి కార్మికులు సురక్షింతంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీం క్షేమంగా ఒడ్డుకు చ�
కరీంనగర్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, నగునూర్ శివారులోని వాగు పరిసరాల్లో ఇటుక బట్టీల్లో పని �
భారీ వర్షాలతో అలర్ట్ ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలతో మమేకం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఉద్యోగులకు �
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ గల్లంతు బాధాకరం ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు మంత్రి కొప్పుల ఈశ్వర్�
ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్రావుతో కలిసి నగరంలోని పలు కాలనీల్లో పర్యటన కార్పొరేషన్, జూలై 13 : వర్షాలు, వరదల కారణంగా నష్టప�
లోతట్టు ప్రాంతాలు జలమయం నిండుకుండల్లా చెరువులు, కుంటలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ఉధృతంగా మోయతుమ్మెద, మానేరు వాగులు ఎల్ఎండీకి పెరిగిన ఇన్ఫ్లో కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆరు రోజులుగా కు�
ఎగువన వర్షాలతో ఉధృతంగా ప్రవాహం ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో పెరుగుతున్న నీటి మట్టం గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉప్పొంగుతున్నది. ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని నదీ పరీవా
షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. మహా అన్నదానం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు గురుపౌర్ణమి పర్వదినాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంల�
లోతట్టు ప్రాంతాలు జలమయం సహాయక చర్యలు ముమ్మరం పునరావాస కేంద్రాలకు నిరాశ్రయుల తరలింపు మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలకు జన జీవనం అతలాకుతలం అయింది.
రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర కేసీఆర్ ప్రధాని అయితేనే అందరికీ న్యాయం ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెలకాంతం తెలంగాణచౌక్, జూలై 13: ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెలకాంతం కేంద్రంలోని మోదీ సర్క�
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజూరాబాద్లో యూనిట్ ప్రారంభం హుజూరాబాద్టౌన్, జూలై 13: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ధనికులు కావాలని రాష్ట్ర ఎస్సీ కార్పొర�
మానకొండూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రసమయి చేతిలో గొడుగు పట్టుకొని ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత ప్రజలతో మమేకమై ప్రజాసమస్యల పరిష్కారం మానకొండూర్ రూరల్, జూలై 13: రాష్ట్ర సాంస్కృతిక �