ఐదు రోజులుగా వదలని వర్షం ఇండ్లకే పరిమితమైన జనం కరీంనగర్ బల్దియాలో కాల్ సెంటర్ ఏర్పాటు అందుబాటులో డీఆర్ఎఫ్ బృందాలు కార్పొరేషన్, జూలై 12: జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇండ్లకే �
చెరువులు, కుంటలు, జలాశయాలకు జలకళ మత్తడి దుంకుతున్న కల్వల ప్రాజెక్టు, రామసముద్రం చెరువు వర్షాలకు కూలిన పురాతన ఇండ్లు పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు శంకరపట్నం, జూలై 12: ఒడిశా, ఉత్తరాంధ్రలో ఏర్పడిన �
యువతను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు గంగాధర మండలంలో ఐదు గ్రామాల్లో పూర్తి 17 గ్రామాల్లో ప్రగతిలో పనులు గంగాధర, జూలై 12: క్రీడారంగం అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్�
జిల్లాలో మూడు రోజులుగా తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 51.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు మత్తళ
వర్ష బాధితులకు ఎమ్మెల్యేలు, అధికారులు భరోసానిస్తున్నారు. ఎడతెరిపిలేని వానలతో చాలా చోట్ల ఇండ్లు దెబ్బతినగా, ‘అధైర్యపడొద్దు.. అండగా మేమున్నాం’ అంటూ ధైర్యమిస్తున్నారు. సోమవారం తమ నియోజకవర్గాల్లోని ప్రభావ
కరీంనగర్ మెడికవర్ దవాఖాన వైద్యులు శతాధిక వృద్ధురాలికి తుంటి ఎముక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశా రు. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర నేతృత్వంలోని వై�
కరీంనగర్ జూలై 11 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేసిన మౌన దీక్ష పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కరీ�
కరీంనగర్ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్ వి క�
‘హరిత’ పండుగకు రామగుండం నగర పాలక సంస్థ సన్నద్ధమవుతున్నది. ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో భా గంగా సీఎం కేసీఆర్ గొప్ప యజ్ఞంగా ముందు చూపుతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ 8వ విడుతకు రామగుండం కార్పొరేషన్ అంతా
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కార్ఖానాగడ్డ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్లో రూ.52లక్షలతో నూతన
‘మెట్ట’కు జీవం..ఆనందంలో రైతాంగం జూలైలోనే అప్పర్ మానేర్ ఆయకట్టుకు నీటి విడుదల జోరుగా సాగు పనులు.. 13 వేల ఎకరాల్లో పంటలు అపర భగీరథుడు సీఎం కేసీఆర్కు రైతుల కృతజ్ఞతలు నాడు: విరివిగా వర్షాలు కురిసినప్పుడో.. ప�
సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు మెళకువలు వివరించిన కూనారం పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో వరి నాట్లకు వేళయింది. కొన్ని ప్రాంతాల్లో నార్లు పోస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పొలాలు దు�
దారి చూపిన దళితబంధు పేపర్ ప్లేట్ల తయారీతో కుటుంబ పోషణ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న మంజుల జమ్మికుంట రూరల్, జూలై 8: జమ్మికుంట మండల పరిధిలోని వావిలాలకు చెందిన కలకోట నర్సయ్య-ఓదమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్ల
ట్రాక్టర్తో సహా బావిలో పడ్డ వ్యక్తి మృతి పెద్ద దిక్కు మరణంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం బంజేరుపల్లిలో విషాదం ఇన్నాళ్లు కూలీనాలీ చేసుకుంటూ బతికిన కుటుంబానికి దళితబంధు కింద ట్రాక్టర్ వచ్చింది..ఇగ కష
ఆయా పాఠశాలలకు సరఫరా వేగవంతంగా పంపిణీ ప్రక్రియ అడ్మిషన్లు పెరిగినా ఆ మేరకు రాక విద్యార్థుల్లో ఆనందం రాజన్న సిరిసిల్ల, జూలై 8 (నమస్తే తెలంగాణ): సకాలంలో పాఠ్యపుస్తకాలు… ప్రైవేట్లో చదువు ‘కొనా’లంటే తలకు మి