Karimnagar | ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఇంట్లోకి చొరబడి బ్లేడ్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో చోటు చేసుకున్నది.
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సన్నద్ధమవుతున్నది. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ప్రతీ రోజు ఒక పార్లమెంటు నియోకవర్గం పరి�
బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు దీనికి హాజరుకానున్నారు. ఒక్కో నియ�
Vinod Kumar | పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కేసీఆర్(KCR) పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్(Vinod Kumar) స్పష్టం చేశారు.
Minister Ponnam | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు.
రీంనగర్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన సృజన(18) నగునూరు సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహం
Committed suicide | అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి(committed suicide) పాల్పడటం స్థానికంగా కలకం సృష్టించింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ రూరల్ మండలంనగునూర్లోని తెలంగాణ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ క�
ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయకుండా.. అప్పుల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది’ అని మాజీ ఎంపీ వినోద్కుమార�
ఒంటెద్దు పోకడతో పార్టీని భ్రష్ఠుపట్టించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి మరోసారి కరీంనగర్ ఎంపీ సీటు ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయ
కరీంనగర్ 2వ డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య-శ్రీనివాస్ను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. కాశెట్టి శ్రీనివాస్ తల్లి రంగమ్మ ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే వెళ్లి ఆమె చ�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళు లర్పించి, మహోన్నత వ్యక్తి అని సేవలను కొనియాడారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో బాబా సాహెబ్�
అత్యధిక ఓటర్లున్న కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ గడ్డపై గంగుల కమలాకర్ చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన మొదటి ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు.
మిగ్జాం తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి జిల్లాపై పడింది. రెండు రోజులుగా వణుకు పుట్టిస్తున్నది. వాతావరణంలో సంభవించిన మార్పులతో మంగళవారం రాత్రి నుంచే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత పెరగడ