తెలంగాణపై ప్రేముంటే నిధులు ఇవ్వండి ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్వీకేలో 200 మంది వీవోఏల చేరిక హుజూరాబాద్టౌన్, జూలై 1: తెలంగాణ ఇమేజ్ను బద నాం చేసేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు తెలంగాణలో �
తెలంగాణ చౌక్, జూలై 1: జిల్లా వ్యాప్తంగా గురువారం విడుదలైన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సత్తాచాటా రు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం సన్మానించారు. భవిష్యత
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ- మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండ�
‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి
కేంద్రం ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పథకాల అమలును ఆపడం లేదు. ఎప్పట్లాగే ఈ సారి వానకాలం సీజన్ స
కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 250 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్ దరఖాస్తులు స్వీకరించా
పంతాల కన్నా కేసులను పరిష్కరించుకోవడమే మిన్నని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పేర్కొన్నారు. రంగంపల్లిలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్కు భారీ స�
త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం హైదరాబాద్ తర్వాత రెండోది ఇక్కడే మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్లలో అగ్రికల్చర్ కాలేజీ 16 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో భవన సముదాయం మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరి�
ఎంపీ దామోదర్రావు విజ్ఞప్తితో జగిత్యాల కలెక్టర్ రవికి సీఎం కేసీఆర్ ఫోన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, చేపట్టాల్సిన పనులను గుర్తించాలని ఆదేశం వెంటనే గ్రామానికి కలెక్టర్.. 3గంటలకుపైగా పర్యట
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య జ్యోతినగర్, జూన్ 22: మానవ హక్కులపై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అధికారు�