ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్టు ప్రకటించింది.
Minister KTR | రూ.224కోట్లతో నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు.
అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన
కరీంనగరానికి పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కానున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 224 కోట్లు వెచ్చించి అత్యాధుని�
Karimnagar | శంకరపట్నం/ హుజూరాబాద్ రూరల్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్ర�
కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువు ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మ లాపూర్ గ్రామానికి చెందిన కోరేపు మౌనిక పురిటి నొప్పులతో ఆదివారం ర�
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి (MLC Kaushik Reddy) పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు (Manakondur) మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్ను తప్పించబోయి చెట్టును �
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పూర్తి సొంత నిధులతో కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఇటీవలే నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వచ్చి కాలేజీని పరిశీలించింది.
B Vinod Kumar | తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇన్నేండ్లలో వారు చేసింది శూన్యమని, అభివృద్ధి, విద్యకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య
“కరీంనగర్ జిల్లాలో పలు రంగుల్లో లభ్యమయ్యే గ్రానైట్కు అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉన్నది. సమాజంలో పరిశ్రమలతో ప్రగతి సాధ్యమవుతుంది. పరిశ్రమల్లో వ్యర్థాల నిల్వ ప్రాంతాల్లో అసోసియేషన్ మొక్కల పెంపకం చేప