ప్రేమించి మోసం చేసి, మరో యువతిని వివాహం చేసుకున్నాడని ప్రియుడి ఇంటిముందు మూడు రోజులుగా ప్రియురాలు చేస్తున్న నిరసన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం గ్రామాల వారీగా కొత్తగా రేషన్షాపులను ఏర్పాటు చేసిందని జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల బాట పట్టాయి.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో సీపీఐ నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత 52వ వార్షిక మహోత్సవాలను బుధవారం నుంచి నిర్వహించడానికి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాలను బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నా�
టాస్ ద్వారా ఇప్పటివరకు అనేకమంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ గంగా ప్రసాద్ పేర్కొన్నారు.
నూతనంగా నిర్మించిన జగిత్యాల సమీకృత కలెక్టరేట్ను ఎలక్టోరల్ అబ్జర్వర్ వాణీప్రసాద్, కలెక్టర్ జీ రవి బుధవారం పరిశీలించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించనున్న నేపథ్యంలో వారు కలెక్ట
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ య�
పని ముగించుకొని వస్తున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొన్నది. డీసీఎం వ్యాన్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వీరు దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి రాజన్నసిరిసిల్ల జిల్లా
కొడుకు కండ్లెదు టే ఆ తల్లి తనువు చాలించింది. కుక్కను తప్పించబోయి ఆటో చెట్టును ఢీకొన్న ఘటనలో ఆమె ప్రాణాలు విడిచింది. బుధవారం తెల్లవారుజామున బోయినపల్లి మండలం తడగొండ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కొడుకు పెండ్లయ�
బొగ్గు గని కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. 11వ వేతన ఒప్పందానికి సంబంధించి బుధవారం కోల్కతాలో జరిగిన వేజ్బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. 10.5 శాతం ఎంజీబీ (మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్స్) మాత్రమ