కరీంనగర్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సోమవారం ఉద యం భూకర్షణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపు జోరుగా.. హుషారుగా సాగుతున్నది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ, ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత �
Karimnagar | ఎనిమిదేండ్ల చిన్నారి తమ కూతురంటూ రెండు కుటుంబాలు పోటీపడుతున్నాయి. తమ పాపేనంటే.. కాదు తమ పాపేనంటూ పట్టుబట్టిన ఘటన శుక్రవారం కరీంనగర్ బాలరక్షా భవన్లో చోటుచేసుకున్నది.
Summer | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గ
Minister Gangula | లోకానికే అన్నంపెట్టే అన్నదాతకే అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో మంత్రి సొంత డ�
వయోవృద్ధులను రాష్ట్ర సంపదగా భావించి, సముచిత గౌరవమి వ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సీఎం కేసీఆర్ సర్కారు అభాగ్యులకు అండగా ఉంటున్నదని, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జె�
Rasamayi Balakishan | పెళ్లి కోసం చేసిన అలంకరణలతో కళ్యాణమండపం కళకళలాడుతోంది. వధూవరులు ఇద్దరి తరఫు బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో మండపానికి చేరుకుని వేడుకను వీక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) మంచి విజన్ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్లైన్ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ల సమస్యల పర�
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట�
మామిడి నోరూరిస్తున్నది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మన మధుర ఫలానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతున్నది. తనదైన రంగు, వాసన, రుచి, మంచి నాణ్యతతో ఉంటుండడంతో దేశం నలుమూలలకు తరలిపోతూ ‘మామిడి’ అంటే కరీంనగర్ అన�
కరీంనగర్ సర్కిల్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూలేనివిధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లలో దూసుకెళ్తున్నది. ఎన్పీడీఎసీఎల్ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను డిమాండ్కు మించి 400.58 కోట్లు (102.70శాతం) రాబట