తెలంగాణ దశాబ్ది కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రేకుర్తిలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డ�
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రానికి తొలి అడుగు పడింది. నగరంలోని పద్మనగర్లో పదెకరాల్లో టీటీడీ నిర్మిస్తున్న ఆ ఏడుకొండలవాడి ఆలయ నిర్మాణానికి వైభవంగా అంకురార్పణ జరిగింది
TTD | తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం మే 31వ తేదీ భూమి పూజ జరుగనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Minister Gangula | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ పదేండ్లలో కరీంనగర్ జిల్లా సాధించిన ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో వేడుకలన
ఎంసెట్-2023 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థ హవా కొనసాగించింది. రాష్ట్రస్థాయిలో మూడంకెల సంఖ్యలో పలు ర్యాంకులు సాధించి ఉత్తర తెలంగాణలో మరోసారి తన సత్తా చాటింది.
Huzurnagar | కరీంనగర్ : ఓ జంట పెళ్లి చేసుకుని వస్తుండగా, వారిని ఓ 15 మంది వ్యక్తులు వెంబడించారు. ఆ జంటను అడ్డగించి, పెళ్లి కూతురును తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన కరీం�
కరీంనగర్ నూతన మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ఏక మొత్తంలో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో సత్తాచాటారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆవుల లక్ష్మయ్య సునీత దంపతుల ప�
వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ ప్రాణస్నేహితుల్లా కలిసిండేవారు. ఎటు వెళ్లినా కలిసేపోయేవారు. పేద కుటుంబమైనా తల్లిదండ్రుల రెక్కల కష్టంతో చాలా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించారు. కానీ, ఆ సంతోషం ఎంతోకాలం �
ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.