మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత పాలకుల హయాంలో దండుగలా మారిన వ్యవసాయ�
ధర్మారం మండలం నంది రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వ తవ్వకం చేపట్టి ఎస్సారెస్పీ డి 83/బి కాల్వకు అనుసంధానం చేయడంతో కాళేశ్వర జలాలు అంది త్వరలో వెల్గటూరు మండలంలోని కాల్వ చివరి గ్రామాల రైతుల చిరకాల ఆకాంక్ష నెర�
రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
రెండు నెలల నుంచి శుక్రమూఢమి కొనసాగుతున్నది. శనివారం నుంచి 15 మంచి రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల వరకు వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో 3, 4, 8, 9, 11,14, 16,18, 19 మంచి ముహ
కేంద్రం అమలు చేస్తున్న ప్రయాస్ పథకంతో విరమణ కార్మికులకు భరోసా లభిస్తుందని కరీంనగర్ పీఎఫ్ కార్యాలయ రీజినల్ కమిషనర్ థానయ్య పేర్కొన్నారు. ఒకే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు ఈ స్కీం వర్తిస�
Manakondur | మానకొండూరులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. బుధవారం వేకువజామున మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీ బస్సు
దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ ,పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్
Karimnagar Cable bridge | కేబుల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టూరిజం శ�
భారత రాజ్యాంగ 73వ దినోత్సవం సందర్భంగా కరీంనగరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్,
కరీంనగర్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర జూడో సంఘం ఆధ్వర్యంలో మానే రు �
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్' ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కరీంనగర్ అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు. సోమవారం దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన �