Minister Gangula | రాష్ట్రంలో హైదరాబాద్ నగరం తరువాత కరీంనగర్ను సుందరంగా , గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
ఇది మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదులగండి గుట్ట. నాడు ఇక్కడ గుట్టను తొలచి రోడ్డు చేశారు. ప్రమాదకరమైన మూల మలుపు కావడంతో ఏటా పెద్దసంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసేవి. అయినా, గత పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట
కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�
తాటిచెట్టుపై నుంచి జారిపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ కల్లుగీత కార్మికుడిని తోటి కార్మికులు కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలోని వడ్డె
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
‘నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా మీరు జన్మనిచ్చారు. కేసీఆర్ కీర్తినిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు (BC's) చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మ
CM KCR | రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు �
మిర్చి మరింత మంటెక్కిస్తున్నది. భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నది. గతేడాది కిలో 150 నుంచి 200 ఉంటే, ఈ సారి 250 నుంచి 300 పెరిగింది. తొక్కుల సీజన్ కావడంతో పెరిగిన ధరలతో అదనపు భారం
Jagtial | జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ కుటుంబంలో
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
Koppula Eshwar | ధర్మపురి : మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మహిళల అభివృద్ది, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇస్తున్న వడ్డీ లేని రుణాలన�
కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్లో చిరుతల రామాయణం ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం ఒకేసారి పెద్దసంఖ్యలో నాయకులు, ప్రజలు వేదికపైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది.
Praksh Amedkar | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దళితబంధు యూనిట్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్�