వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం బుధవారం సాధారణ భక్తులతో రద్దీగా కనిపించింది. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, కోడెమొక్కులు, అభిషేకపూజలు, అన్నపూజలు, కుంకుమపూజలు, కల్యాణంమొ
వానకాలం సీజన్లో సిరుల పంట పడింది. ఎక్కడ చూసినా బంగారువర్ణంలో మెరిసిపోతున్నది. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా, కోతల వెంటే ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించ
జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్�
సంప్రదాయ పద్ధతిలో కాకుండా తడిపొడి విధానంలో వరి సాగు చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొలానికి నిరంతరం నీళ్లు పెట్టడం వల్ల సారవంతమైన భూమి పై పొరలు కొట్టుకుప�
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగ
ఉపాధి కోసం వెళ్లి ఎడారి దేశంలో ఆగమైన బతుకులకు అమాత్యుడు రామన్న భరోసానిచ్చారు. ఏజెంట్ల మోసంతో దుబాయిలో చిక్కుకొని బిక్కు బిక్కుమంటున్న ఆరుగురు యువకులకు ‘నేనున్నా’నంటూ అభయమిచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకొ�
కాషాయ పార్టీ కపట నాటకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మదినిండా విషపుకక్షలు నింపుకొని ఆది నుంచీ చేస్తున్న కుట్రలు బద్ధలవుతున్నాయి. తెలంగాణలో చిచ్చురేపేందుకు చేస్తున్న కుటిల యత్నాలు, రాష్ట్ర ప్రగతిని అ
వానకాలంలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ చేసిన కుట్రలపై గులాబీ దళం భగ్గుమన్నది. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడంపై సర్వత్రా ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. కాషాయ పార్టీ చేస్తున్న
చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. చేనేత కార్మికులకు అండగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. ఈ క్
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటి�