ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి పోయే వారి ఆకలి తీరుస్తున్నది ‘అన్నపూర్ణ’ పథకం. బల్దియా, అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ సంయుక్తాధ్వర్యంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతు
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు తదితర అన్ని వెహికిళ్లలో బీఎస్ 6 ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏప�
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు �
పంచాయతీల పన్నుల వసూళ్లలో కరీంనగర్ జి ల్లా లక్ష్యం దిశగా పయనిస్తున్నది. అధికారులు, పంచాయతీ కార్యదర్శుల కృషి ఫలితంగా ఈ సారి ఇప్పటివరకు 96.40 శాతం పన్నులు వ సూలు చేశారు.
టీఎస్ఆర్టీసీ ఆధ్యాత్మిక సేవ కొనసాగిస్తున్నది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను రూ.116 చెల్లించి బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా ఇంటికే వెళ్లి అందిస్తున్నది. లాజ�
రేగడి, ఎర్ర, నల్ల, ఇసుక మట్టి నేలలు అనుకూలమైతే ఒక్కో నేలకు ఒక్కో విధంగా సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. పంట చేనులో అడుగుమందు వేసుకొని సాగు మొదలు పెట్టాలి. పిలక వచ్చిన తర్వాత మొక్కకు మొగిళ్లలో సి�
Minister Gangula | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టేందుకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ఒక్కటవుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
ఈ సారి మామిడి కాత బాగున్నది. మరికొద్ది రోజుల్లో కోత మొదలు కానుండగా, కొనుగోళ్లకు సర్వం సిద్ధమవుతున్నది. జిల్లాతోపాటు సమీప జిల్లాలకు చెందిన రైతులకు కరీంనగర్ మామిడి మార్కెట్ అన్ని విధాలా అనువుగా ఉండడం, ఎ�
దిగువ మానేరు జలాశయం నుంచి గోదావరిలో కలిసే మంథని మండలం ఆరెంద వరకు మానేరు వాగు 108 కిలో మీటర్లు ఉండగా పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా 86 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది. అయితే, ఈ వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహ�
అతి త్వరలో కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు పూర్తవుతాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న తొమ్మిది వైద్య కళాశాల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వార
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే వేదికపైకి రా వడం.. �